Home Search
కృష్ణా నదీ జలాల వివాదం - search results
If you're not happy with the results, please do another search
కృష్ణానదీ జలాల వివాదంపై ట్రిబ్యునల్లో విచారణ ప్రారభం
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణాన దీజలాల వివాదాల పరిష్కారానికి సంబంధించిన అంశంపై బుధవారం జస్టిస్ బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్లో విచారణలు ప్రారంభమయ్యాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కృష్ణానదీజలాల పంపకాలకు సంబంధించి తెలంగాణ,...
సాగర్ వివాదంపై కేంద్రం వీడియో కాన్ఫరెన్స్
నీటి విడుదలపై రేపు కృష్ణాబోర్డు సమావేశం
తెలంగాణ అభ్యర్ధన మేరకు 6న ఢిల్లీలో కీలక భేటి
రెండు రాష్ట్రాలకు న్యాయం చేస్తాం
కేంద్ర జలశక్తిశాఖ కార్యదర్శి దేబశ్రీ ముఖర్జీ
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలుగురాష్ట్రాల మధ్యన తలెత్తిన కృష్ణా...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
కృష్ణా జలాలపై తొలి విజయం
కృష్ణానదీ జలాలపై తెలంగాణ రాష్ట్రం తొలివిజయం సాధించింది. నీళ్లు నిధు లు నియమాకాలే ఉద్యమ ఊపిరిగా పోరాట చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని తొలిముఖ్యమంత్రిగా సారధ్య బాధ్యతలు చేపట్టిన సిఎం కేసిఆర్ కేంద్ర...
కావేరి జలాల వివాదం!
పల్లెల్లో పొలం గట్ల వద్ద తగాదాల మాదిరిగా అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలు తలనొప్పిగా తయారయ్యాయి. కర్నాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య కావేరి జలాల వివాదం చిరకాలంగా ఏటా రగులుతూనే వుంది. తెలంగాణ...
మళ్లీ మొదటికొచ్చిన జలవివాదం
మినిట్స్పై త్వరలో ఉన్నత స్థాయి సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: జలవివాదం మళ్లీ మొదటికి వచ్చింది. అపెక్స్ కౌన్సిల్లో ఆంధ్ర, తెలంగాణ వాదనలు వినిపించినప్పటికీ కేంద్ర జల శక్తి శాఖ ఇప్పటికీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోక పోవడంతో...
బిఆర్ఎస్ పాపమే ప్రాజెక్టులకు శాపం
మన తెలంగాణ / హైదరాబాద్ : శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులను కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కెఆర్ఎంబి)కు అప్పగించే వివాదంపై రాష్ట్ర నీటిపారుదల శా ఖామంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్రెడ్డి సోమవారం అసెంబ్లీలో...
సాగర్ను అప్పగించండి
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదిపై ఉన్న తెలుగురాష్ట్రాల ఉమ్మడి నీటిపారుదల ప్రాజెక్టు నాగార్జునసాగన్ను కృష్ణానదీయాజమాన్య బోర్డకు అప్పగించాలని కేంద్ర జల్శక్తిశా ఖ తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆదేశించింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జల్శక్తి...
ఆహార భద్రతకు నీటి సంరక్షణ ముఖ్యం
భారత్కు సుస్థిర ఆహార భద్రత సమకూరాలంటే వివిధ స్థాయిలలో నీటిని పొదుపుగా వాడుకోవడం గాక పల్లెస్థ్ధాయి నుండి నీటిసంరక్షణను పెద్ద ఎత్తున చేపట్టడం ఎంతో ముఖ్యం. లభ్యమయ్యే నీటిలో 2030 నాటికి 87%...
ఎపి దౌర్జన్యం నిజమే
నాగార్జున సాగర్ ఘటనపై కేంద్రానికి కృష్ణాబోర్డు నివేదిక
సిఆర్పిఎఫ్ బలగాల స్వాధీనంలోకి సాగర్ డ్యామ్
కృష్ణా వివాదంపై 6న ఢిల్లీలో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించనున్న కేంద్ర జలశక్తి శాఖ
సాగర్ నీటి విడుదలపై...
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు
తెలంగాణకు పసుపుబోర్డు ..గిరిజన వర్శిటీ
కృష్ణా జలాల వివాదంపై విధివిధానాలు?
ఉజ్వల పరిధి సిలిండర్ల సబ్సిడీ పెంపు
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రి మండలి బుధవారం నాటి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవి...
తెలంగాణ వరదాయని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వ కృషి ఫలిచింది. ముఖ్యమంత్రి కెసిఆర్ దూర దృష్టితో రూపొందించిన ప్రణాళికలు ..పట్టుదలతో సాధించిన పరిపాలనపరమైన అనుమతులు ..నిర్మాణ పనులకు తగ్గట్టుగా నిధుల కేటాయింపులు దక్షిణ తెలంగాణ ప్రాంత ప్రజల...
కెసిఆర్ ఒక అవసరం, అనివార్యం
కర్షకులు కేంద్రీకృతంగా జాతీయ స్థాయి రాజకీయాల్లోకి వెళ్లాలని భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్ నిర్ణయం తీసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. ఇది సరైన సమయంలో తీసుకున్న సరైన నిర్ణయంగా ఎంతో...
మేమూ నష్టపోతున్నాం
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర విభజన సమస్యలను పరిష్కరించకపోవడం మూలంగా తెలంగాణ రాష్ట్రం ఆస్తులు, ఆ ర్థికపరమైన నష్టాలే కాకుండా నదీ జలాలను కూడా భారీగా నష్టపోవాల్సి వ స్తోందని అధికార ఆంధ్రప్రదేశ్...
మీరే తేల్చుకోండి
తెలంగాణ జల వివాదాలపై దక్షిణాది రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ సమావేశంలో అమిత్ షా
వివాదాలను పరిష్కరించే బాధ్యత కౌన్సిల్దే
మనతెలంగాణ/హైదరాబాద్: ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదాలను ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,...
ఎడతెగని అంతర్రాష్ట్ర వివాదాలు
అసోం,- మిజోరామ్ సరిహద్దు వివాదంలో రెండు రాష్ట్రాల సాయుధ బలగాలు కాల్పుల వరకు వెళ్ళడం, పోలీసులు ప్రాణాలు అర్పించడం ఆశ్చర్యాన్ని, ఆందోళనను కలిగిస్తున్నది. 1979 నుంచి ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాల పోరులో...
ప్రధాని మోడీ తెలంగాణ ద్రోహి: భట్టి విక్రమార్క ధ్వజం
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ హడావిడిగా ఏపీ విభజన చేసిందని రాజ్యసభలో ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ద్రోహిగా...
న్యాయశాఖ నివేదిక వచ్చాకే ట్రిబ్యునల్పై నిర్ణయం
తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణ జలాల పంపిణీపై కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ప్రకటన
రెండు రాష్ట్రాలు కోరితే గెజిట్ అమలు వాయిదాకు సిద్ధమని వెల్లడి
మనతెలంగాణ/హైదరాబాద్ : కృష్ణానదీజలాల పంపంణీలో తెలుగు రాష్ట్రాల మధ్య...
ఎపి సీమ ఎత్తిపోతలతో ‘పాలమూరుకు’ ముప్పు
పాలమూరురంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతులిచ్చి నీటి కేటాయింపులు జరపాలి, కెఆర్ఎంబి, జిఆర్ఎంబి గెజిట్ అమలు వాయిదా వేయాలి, ఉమ్మడి ప్రాజెక్టులనే గెజిట్ నోటిఫికేషన్ పరిధిలో ఉంచాలి, రాష్ట్రం ఏర్పడక ముందరి 11 ప్రాజెక్టులను అనుమతి...
త్రిసభ్య కమిటీ ఆమోదంతోనే పోతిరెడ్డి నుంచి నీరు
కృష్ణా నది యాజమాన్య బోర్డుకు ఇఎన్సి ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ
రెండు రాష్ట్రాలకు సమానంగా నీటిని పంచాలి
కృష్ణానదికి వరద నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తికి అనుమతి ఇవ్వాలి
ఎపి విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటే మాకు ఎటువంటి...