Home Search
కెసిఆర్ - search results
If you're not happy with the results, please do another search
కెసిఆర్కు ఇసి నోటీసులు
లోక్సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఏప్రిల్ 5న సిరిసిల్లలో బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ పరుష పదాలతో చేసిన కామెంట్లను సీరియస్గా తీసుకున్న కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆయనకు మంగళవారం నోటీసులు జారీ చేసింది....
కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు
హైదరాబాద్: భాగ్యనగరంలోని నందినగర్ లో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ఇంటి పక్కన క్షుద్ర పూజలు చేసినట్టుగా ఆనవాళ్లు ఉన్నాయి. కెసిఆర్ ఇంటి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర...
కెసిఆర్తో రాజయ్య బేటీ.. కీలక బాధ్యతలు
రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించిన కెసిఆర్
హైదరాబాద్ : బిఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ మాజీ ఎంఎల్ఎ తాటికొండ రాజయ్యకు కీలక బాధ్యతలు అప్పగించారు. ఎర్రవెళ్లి వ్యవసాయ క్షేత్రంలో ఆదివారం తాటికొండ...
కంటోన్మెంట్ అభ్యర్థిని ప్రకటించిన కెసిఆర్
సికింద్రాబాద్ కంటోన్ మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు బిఆర్ఎస్ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత కెసిఆర్ ప్రకటించారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కూతురు, లాస్య నందిత సోదరి నివేదత పేరును అధికారికంగా కెసిఆర్...
నోటికొచ్చినట్లు మాట్లాడితే కెసిఆర్ జైలుకే
మన తెలంగాణ/ హైదరాబాద్ : పదేళ్లు కెసిఆర్ తెలంగాణను నాశనం చేశారని సిఎం రేవంత్ ఆరోపించారు. కెసిఆర్కు చర్లపల్లి జైలులో డబు ల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని హెచ్చరించారు. ఆ మధ్య...
చర్లపల్లి జైలులో చిప్పకూడు తినిపిస్తా బిడ్డా: కెసిఆర్ కు సీఎం రేవంత్ వార్నింగ్
పదేళ్ల కేసీఆర్ పాలనలో వందేళ్ల విధ్యంసం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫైరయ్యారు. తెలంగాణను నాశనం చేశారని సిఎం మండిపడ్డారు. శనివారం సాయంత్రం తుక్కుగూడలో నిర్వహించిన కాంగ్రెస్ జనజాతర సభలో సిఎం రేవంత్...
ఇది కెసిఆర్ తెచ్చిన కరువు.. బ్యారేజీల్లో నీటిని నింపే అవకాశమే లేదు
హైదరాబాద్: రాష్ట్రాన్ని అమ్మింది ఎవరు? మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తీసుకుపోతుంటే కెసిఆర్ ఏం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు....
ఫోన్ ట్యాపింగ్పై మొదటిసారి స్పందించిన కెసిఆర్
ఫోన్ ట్యాపింగ్పై బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ మొదటిసారి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో త్వరలోనే నిజానిజాలు బయటపెడతానని చెప్పారు. ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారంలో రెండు, మూడు రోజుల్లో స్పష్టత ఇస్తానని కెసిఆర్ వెల్లడించారు....
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్ కుటుంబం: కిషన్ రెడ్డి
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని తీవ్ర ఆరోపణలు...
కరీంనగర్ లో గురువారం కెసిఆర్ పర్యటన
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈ నెల 5న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కెసిఆర్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా...
కెసిఆర్ బంధువు అరెస్ట్
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ దగ్గర బంధువు కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కెసిఆర్ సోదరుడి కుమారుడు. మన్నెగూడ భూవివాదం కేసులో నిందితుడుగా ఉన్న కన్నారావును పోలీసులు మంగళవారం అదుపులోకి...
పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం: కెసిఆర్ పై రేవంత్ ధ్వజం
'అధికారం కోల్పోయాక తెలంగాణలో రైతులున్నారన్న స్పృహ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ కు రావడం సంతోషకరం. ఆయనకు రైతులు గుర్తొచ్చినందుకు, గుర్తు చేసినందుకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అభినందిస్తున్నా'నని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు....
కెసిఆర్వి కట్టుకథలు
మనతెలంగాణ/హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్కు నిద్రపట్టడం లే దని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించా రు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని...
కెసిఆర్కు ఓటమి తరువాత రైతులు గుర్తుకొచ్చారు: రఘనందన్రావు
రాష్ట్రంలో రైతులకు నష్టం వచ్చిందని బిఆర్ఎస్ నేత కెసిఆర్కు 10 సంవత్సరాల తరువాత తెలిసిందని, అందుకే అర్భాంగా పర్యటనలు చేపడుతున్నాడని మెదక్ బిజెపి ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు విమర్శించారు. సోమవారం ఎన్నికల...
కెసిఆర్కు నిద్రపట్టడం లేదు: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ పార్టీలో చేరికలతో మాజీ సిఎం కెసిఆర్కు నిద్రపట్టడం లేదని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విమర్శించారు. పార్టీ లీడర్లను కాపాడుకునే ప్రయత్నంలో కెసిఆర్ దిగజారి మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. వాస్తవాలను దాచి...
కెసిఆర్ పై భట్టి విక్రమార్క ఫైర్
న్యూఢిల్లీ: సూర్యపేటలో మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన కామెంట్స్ పై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పందించారు. బిఆర్ఎస్ పార్టీ నుంచి వారి నేతలు భారీగా కాంగ్రెస్ లోకి చేరుతుంటే తట్టుకోలేకపోతున్నారని ఎద్దేవ చేశారు....
ఇరిగేషన్ రంగాన్ని కెసిఆర్ నాశనం చేశారు: ఉత్తమ్
హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులకు పంట బీమా ఎందుకు కల్పించలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగారు. దేశంలో పంట బీమా కల్పించని ఏకైక ప్రభుత్వం బిఆర్ఎస్సేనని ధ్వజమెత్తారు. వరదలు, కరవుతో పంటలు...
కెసిఆర్ ప్రెస్మీట్లో పవర్ కట్..!
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎంఎల్సిల మీటింగ్ల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం....
కెసిఆర్ కాన్వాయ్ను తనిఖీ చేసిన పోలీసులు
ఎన్నికల వేళ రాష్ట్రంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. చెక్పోస్టుల వద్ద పలువురు నేతల వాహ నాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో ఎండిన పంటల పరిశీలనకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి...
కెసిఆర్పై అద్దంకి ఫైర్
పొలం బాట పట్టాలని మాజి సిఎం కెసిఆర్కు విపక్షంలోకి వచ్చిన తర్వాత అర్ధమైందని, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయాల కోసమే పొలం బాట పట్టిండన్నారు. జనం బాట...