Home Search
కేంద్రం ఎన్నికల సంఘం - search results
If you're not happy with the results, please do another search
దక్షిణాదిపై కేంద్రం వివక్ష!
దేశంలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. సాధారణంగా ఎన్నికలంటేనే హైవోల్టేజ్. ఇప్పుడు ఎన్నికలు వేసవి కాలంలో జరుగుతున్నందున మరింత హీట్ రాజుకోనున్నాయి. మరోవైపు కేంద్రంలో తిరిగి ఎన్డిఎ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సర్వేలతో...
ఎన్నికల కమిషనర్ల నియామకాన్ని సమర్థించుకున్న కేంద్రం
న్యూఢిల్లీ: పదవీ విరమణ చేసిన మాజీ ఉన్నతాధికారులు జ్ఞానేశ్ కుమార్, సుఖ్బీర్సింగ్ సంధు కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా ఎంపికయిన సంగతి తెలిసిందే. వీరి నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థించుకుంది. ఈ అంశంపై పిటిషనర్లు...
ఎన్నికల కమిషనర్లుగా జ్ఞానేశ్, సంధూ
న్యూఢిల్లీ : భారత ఎన్నికల సంఘం మరో ఇద్ద రు నూతన కమిషనర్లను నియమించారు. వీరి పేర్లను కేంద్రం ప్రకటించింది. సీనియర్ మాజీ అధికారులు సుఖ్బీర్ సింగ్ సంధూ, జ్ఞానేశ్ కుమార్లను కొత్త...
కేంద్రం ముందు మరో సవాలు
దేశంలోని లోక్సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాల ఎన్నికల జరపాలన్న ప్రతిపాదనపై మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించిన 15 పార్టీలతో పాటు ఎన్నికల నిర్వహణలో పాలు పంచుకున్న మాజీ అధికారులు, సీనియర్...
పార్లమెంట్ ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలి : ఆర్. కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బిసిలకు 9 సీట్లు ఇవ్వాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపి ఆర్. కృష్ణయ్య అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి...
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం..ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు!
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించిన ముగ్గురు పోలీస్ అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. మరికొన్ని గంటల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానున్న వేళ ఇసి కీలక...
ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు
దివ్యాంగులు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, దీర్ఘకాలిక రోగాలతో మంచాలకే పరిమితమైన వారి కోసం
ఎన్నికల కమిషన్ ప్రత్యేక ఏర్పాట్లు
క్యూ లైన్లో నిలబడకుండా నేరుగా ఓటు వేసేలా జిల్లా అధికారుల ఏర్పాట్లు
మనతెలంగాణ/హైదరాబాద్: రాబోయే...
అభ్యర్థుల సమక్షంలో ర్యాండమైజేషన్: ఎన్నికల అధికారులు
మన తెలంగాణ/ హైదరాబాద్: నియోజకవర్గ స్థాయి పరిశీలకులు అభ్యర్థుల సమక్షంలో 2వ ఈవిఎంల ర్యాండమైజేషన్ నిర్వహించబడుతుందని ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. అభ్యర్థులకు నియోజకవర్గ స్థాయిల్లో సువిధ పోర్టల్ ద్వారా ఇప్పటివరకు 22,254...
2024 ఎన్నికల్లో మోడీ ఓటమి ఖాయం: శివసేన
ముంబై: వచ్చే ఏడాదిలో జరిగే లోక్సభ ఎన్నికల తర్వాత నరేంద్ర మోడీ మళ్లీ ప్రధాన మంత్రి పదవిని చేపట్టబోరని శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం) నాయకుడు, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ జోస్యం చెప్పారు....
మోగిన ఎన్నికల నగారా
న్యూఢిల్లీ: యావద్దేశం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అయిదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయింది. తెలంగాణ,మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్గఢ్ మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికల నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్...
వచ్చే ఎన్నికల్లో కెసిఆర్ సిక్సర్ ఖాయం
బిజెపి డకౌట్.. కాంగ్రెస్ రనౌట్
అభివృద్ధిపై చర్చకు వచ్చే దమ్ము రేవంత్కు ఉందా?
కోరుట్ల ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/కోరుట్ల: ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ’బిజెపి డక్ అవుట్ -కాంగ్రెస్...
కృష్ణ ట్రిబ్యునల్ పై కేంద్రం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించింది
ఆ పార్టీ నాయకులు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సరికాదు
9 ఏళ్ల కాలయాపన తరువాత ఈ నిర్ణయం తీసుకోవడం బాధకరం
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బి.వినోద్కుమార్
మన తెలంగాణ/హైదరాబాద్: కృష్ణా జలాల ట్రిబ్యునల్...
2029 నుంచే జమిలి ఎన్నికలు
2024లో సాధ్యం కాకపోవచ్చు: లా కమిషన్
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని...
2024లో జమిలి ఎన్నికలు సాధ్యం కాదు..
న్యూఢిల్లీ: మరి కొన్ని నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న వేళ జమిలి ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే 2024లో లోక్సభతో పాటుగా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు...
అక్టోబర్ 28న సింగరేణి ఎన్నికలు
హైదరాబాద్ ః సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ అక్టోబర్ 28న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించనున్నటు బుధవారం రిటర్నింగ్ ధికారి, చీఫ్ లేబర్ కమిషనర్ డి.శ్రీనివాస్...
వచ్చే నెలలో శాసనసభ ఎన్నికల షెడ్యూల్.. !
హైదరాబాద్ : రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల సంఘం తన కార్యకలాపాలు వేగవంతం చేసింది. పార్లమెంట్ సమావేశాల వరకు...
జమ్ము కశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు ఎప్పుడైనా సిద్ధమే
న్యూఢిల్లీ : జమ్ముకశ్మీర్లో ఏ క్షణమైనా ఎన్నికలు నిర్వహించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే ఎన్నికల సంఘమే నిర్ణయం తీసుకుంటుందని తెలిపింది. జమ్ముకశ్మీర్కు రాష్ట్రహోదా పునరుద్ధరించడానికి...
కేంద్రం గుప్పెట్లో ఎన్నికల కమిషన్!
కేంద్ర ఎన్నికల నిర్వహణ కమిషన్ ఎన్నిక కమిటీ బిల్లును ప్రతిపక్షాల నిరసనల మధ్య 11- ఆగస్టు 2023న న్యాయశాఖ మంత్రి అర్జున్ సింగ్ మేఘవాల్ రాజ్యసభలో ప్రవేశపెట్టారు. బిల్లుపై ఎటువంటి చర్చకు అవకాశం...
కేంద్రంలో సంకీర్ణం.. మనమే కీలకం
భూదాన్ పోచంపల్లి: మాది చేతల ప్రభుత్వం..చేనేతల ప్రభుత్వమని చేనేత కార్మికుల రుణ మాఫీ కోసం కృషి చేస్తామని హైండ్లూమ్ జౌళీ ఐటి పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. పోచంపల్లి...
వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలి
బీసీల డిమాండ్లకు మద్దతు ఇవ్వని పార్టీలను ఓడిస్తాం: ఆర్ కృష్ణయ్య
హైదరాబాద్: వచ్చే ఎన్నికలలో బిసిలకు 50 శాతం అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని, దేశ జనాభాలో 56 శాతం జనాభా గల బీసీలకు చట్టసభలలో...