Home Search
కేంద్ర ఆరోగ్యశాఖ - search results
If you're not happy with the results, please do another search
గుండెపోటు ఘటనలు.. కొవిడ్కు సంబంధంపై పరిశోధన : కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ : రోజురోజుకు రూపాంతరం చెందుతోన్న కరోనా వైరస్ ఇటీవల మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో దేశంలో ఇప్పటివరకు 214 రకాల కొవిడ్ వేరియంట్లను గుర్తించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి...
48 గంటలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవాలి: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో వైద్య కేంద్రాల వద్ద మెడికల్ ఆక్సిజన్ లభ్యత ఉండేలా తక్షణ చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యకార్యదర్శి రాజేశ్ భూషణ్ వెల్లడించారు. కనీసం 48 గంటలకు సరిపడా...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజీనామా
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ మంత్రివర్గ విస్తరణ చేస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు బుధవారం రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో తాజాగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హర్షవర్థన్ రిజైన్...
15 రోజుల్లో రాష్ట్రాలకు 1.92 కోట్ల టీకా డోసులు: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: ఈ నెల 16 నుంచి 31వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 191.99 లక్షల (1.92 కోట్ల)డోసుల కొవిడ్19 టీకాలను సరఫరా చేయనున్నట్టు కేంద్ర ఆదోగ్యశాఖ తెలిపింది. వీటిలో 162.50లక్షల డోసుల కొవిషీల్డ్, 29.49లక్షల...
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్కు మాతృ వియోగం
ఢిల్లీ: కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ మాతృమూర్తి (89) ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆమె గుండెపోటుతో మృతి చెందారని హర్షవర్ధన్ తన ట్విట్టర్ ట్వీట్ చేశారు. భూలోకంలో ప్రియమైన వ్యక్తి...
కోవిడ్ 19పై పోరాటానికి వాలంటీర్లు ముందుకు రావాలి: కేంద్ర ఆరోగ్యశాఖ
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు దేశంలో 18,601 కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో 705 మంది డిశ్చార్జ్ అయ్యినట్లు తెలిపింది. దేశంలో కరోనా...
దేశ వ్యాప్తంగా డెంగీ కలవరం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై...
40శాతం గ్రాంట్లకు కేంద్రం కోతపెట్టినా.. మన ఆర్థికం సురక్షితం
మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ నుంచి రావాల్సిన గ్రాంట్లలో 44శాతం తగ్గాయని కంట్రోలర్ అండ్ అడిట్ జ నరల్ తన నివేదికలో వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక...
పిహెచ్సీలు , సబ్ హెల్త్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలి
సిద్దిపేట : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ హెల్త్ కేంద్రాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ఆరోగ్యశాఖ , పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను అదే శిం చారు....
నకిలీ మందులపై కేంద్ర ప్రభుత్వ జీరోటాలెరెన్స్ విధానం
న్యూఢిల్లీ : నకిలీ మందులపై ఏమాత్రం ఉపేక్షించేది లేదని, జీరో టాలరెన్స్ విధానాన్ని అనుసరిస్తున్నామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. భారత్లో తయారైన అనేక దగ్గు సిరప్ల కారణంగా మరణాలు...
వడగాల్పుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం.. రాష్ట్రాలకు బృందాలు
హైదరాబాద్ : వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తమయ్యింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రాలకు బృందాలను పంపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా వేడి తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. ఈ మేరకు కేంద్ర...
వడగాలుల తీవ్రతపై కేంద్రం అప్రమత్తం
న్యూఢిల్లీ : రుతుపవనాలు దేశం లోకి ప్రవేశించినా ఇంకా అనేక రాష్ట్రాల్లో ఎండ తీవ్రత కొనసాగుతుండడమే కాక, వడగాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై ఆయా రాష్ట్రాల్లో వేడి తీవ్రతను...
ఒటిటిలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరి.. కేంద్రం ఆదేశాలు
న్యూఢిల్లీ : ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం సందర్భంగా ఇకపై ఓటీటీ (ఓవర్దిటాప్) ప్లాటఫామ్స్ లోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు తప్పనిసరిగా ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు...
మెదక్ ఆర్డినెస్స్ ఫ్యాక్టరీ ప్రైవేటుపరం.. కేంద్రమంత్రికి హరీశ్ రావు లేఖ
హైదరాబాద్: కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు శనివారం లేఖ రాశారు. మెదక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయొద్దని మంత్రి విజ్ఞప్తి...
కొవిడ్పై కేంద్రం అప్రమత్తం
హైదరాబాద్ : దేశంలో కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాలను కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తం చేసింది. కొన్ని రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయని హెచ్చరించిన కేంద్రం.. అన్ని రాష్ట్రాలు,...
రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య దినోత్సవం ముంగిట కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. దేశంలో 15వేల పైచిలుకు కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నందున్న నేపథ్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం పెద్ద సంఖ్యలో...
మంకీపాక్స్పై అప్రమత్తం… జాగ్రత్తలపై కేంద్రం సూచనలు
న్యూఢిల్లీ : దేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 8 మంది ఈ వ్యాధి బారిన పడగా, ఒకరు మృతి చెందారు. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై...
కరోనా టీకా మొదటి డోసు 97శాతం పూర్తి: కేంద్రం
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 97 శాతం మందికి కొవిడ్ టీకా తొలి డోసు ఇచ్చినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ భారతి ప్రవిన్ పవార్ తెలిపారు. రెండవ డోసును 85 శాతం మందికి...
కొవిడ్పై సమీక్షించి నిబంధనలు సడలించండి: రాష్ట్రాలకు కేంద్రం లేఖలు
న్యూఢిల్లీ: కొవిడ్ కేసుల ప్రస్తుత పరిస్థితిపై సమీక్షించి అదనపు ఆంక్షలను సడలించడానికి ప్రయత్నించాలని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు బుధవారం లేఖల ద్వారా సూచించారు. కేసులసంఖ్య...
కరోనా టీకా కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
మన తెలంగాణ,సిటీబ్యూరో: కంటోన్మెంట్ ప్రాంతంలోని రసూల్పుర పోలీసు ట్రైనింగ్ సెంటర్, గన్బజార్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన కరోనా టీకా కేంద్రాలను జిల్లా కలెక్టర్ శర్మన్ సందర్శించారు. బుధవారం వ్యాక్సినేషన్ సెంటర్ల ఏర్పాటు...