Wednesday, April 24, 2024
Home Search

కేంద్ర పౌరవిమానయాన శాఖ - search results

If you're not happy with the results, please do another search

మే 3 అర్ధరాత్రి దాకా విమానాలు రద్దు : కేంద్రం

  న్యూఢిల్లీ: దేశీయ, అంతర్జాతీయంగా నడుస్తున్న అన్ని వాణిజ్యపరమైన పౌర విమానాలన్నింటినీ మే 3వ తేదీ అర్ధరాత్రి వరకూ రద్దు చేస్తున్నట్టు పౌరవిమానయాన మంత్రిత్వశాఖ మంగళవారం ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా మే...
Seven people died in helicopter crash in Kedarnath

కేదారినాధ్‌లో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురి మృతి

డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్ లోని కేదార్‌నాధ్ లో యాత్రికులను తీసుకెళ్తున్న ఓ హెలికాప్టర్ కుప్ప కూలి ఏడుగురు దుర్మరణం పొందారు. మృతుల్లో ఓ పైలట్ , ఆరుగురు యాత్రికులు ఉన్నారని అధికారులు తెలిపారు....
Scindia orders probe on viral video of smoking in flight

విమానంలో స్మోకింగ్.. విచారణకు ఆదేశించిన సింధియా

న్యూఢిల్లీ: స్పైస్‌జెట్ విమానంలో సిగరెట్ తాగుతున్న బాడీ బిల్డర్ బాబీ కటారియా వీడియో సోషల్ మీడియాలో దర్శనమివ్వడంతో దీనిపై కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం విచారణకు ఆదేశించారు. స్పైస్‌జెట్...
KTR Launches Safran Aircraft Engine MRO Facility

పెట్టుబడిదారులే బ్రాండ్ అంబాసిడర్లు

పెట్టుబడిదారులే రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లు వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాం పరిశ్రమలకు కావాల్సిన సంపూర్ణ సహకారాలు అందిస్తాం శంషాబాగ్ విమానాశ్రయంలో సాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజన్ ఎంఆర్‌ఒ పెసిలిటీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్ మన తెలంగాణ/హైదరాబాద్: పెట్టుబడిదారులే రాష్ట్రానికి అతిపెద్ద...
Union Minister Jyotiraditya Scindia helps student

విమాన ప్రయాణంతో ఇబ్బంది పడ్డ విద్యార్థినికి సాయం

సాయం చేసిన కేంద్ర మంత్రి న్యూఢిల్లీ : విమాన ప్రయాణంతో అసౌకర్యానికి గురైన ఓ విద్యార్థినికి కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా స్వయంగా సహాయం అందించారు. తన సామాన్లు చెంతకు చేరేలా చొరవ...
India will need around 1 lakh drone pilots: jyotiraditya scindi

రానున్న కాలంలో లక్ష మంది డ్రోన్ పైలట్లు అవసరం

కేంద్ర మంత్రి సింధియా వెల్లడి న్యూఢిల్లీ: డ్రోన్ సేవలను విస్తృతం చేయడానికి కేంద్ర ప్రభుత్వంలోని 12 మంత్రిత్వశాఖలు ప్రయత్నిస్తున్నాయని, రానున్న రోజుల్లో భారత్‌కు దాదాపు లక్ష మంది డ్రోన్ పైలట్ల అవసరం ఉంటుందని కేంద్ర...
Ladakh L-G discusses air connectivity possibilities for Kargil

కార్గిల్‌కు విమాన సౌకర్యం కల్పించండి

కార్గిల్‌కు విమాన సౌకర్యం కల్పించండి : కేంద్రానికి లడఖ్ ఎల్‌జి విజ్ఞప్తి లెహ్: కార్గిల్‌కు విమానాల రాకపోకల సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వంతో లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆర్‌కె మాథుర్ చర్చించారు. కార్గిల్‌కు క్యు-400 బంబార్డియర్...
India may extend ban on flights from UK

మరికొంతకాలం బ్రిటన్‌కు విమానాలు రద్దు

సూచనప్రాయంగా తెలిపిన కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ న్యూఢిల్లీ: కరోనా కొత్తరకం ఆందోళనల నేపథ్యంలో భారత్‌-బ్రిటన్‌ల మధ్య విమానాల రాకపోకలు మరికొంతకాలం నిలిచిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్ పురి...
Kerala Announces Rs 10 lakhs to Flight Crash victims Families

విమానం బ్లాక్‌బాక్స్ లభ్యం

బ్లాక్ బాక్స్ స్వాధీనం ఏడాది క్రితమే ఎయిర్‌పోర్టును హెచ్చరించిన డిజిసిఎ, పెడచెవిన పెట్టిన విమానాశ్రయం అధికారులు ప్రమాదస్థలిని సందర్శించిన హర్దీప్‌పురి మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల తాత్కాలిక పరిహారం ప్రకటన కేరళ ప్రభుత్వ సాయం మరో రూ.10 లక్షలు కోజికోడ్:...
ktr

ఏరోస్పేస్‌లో ఎదురులేని తెలంగాణ

 ఐదేళ్ళలో రాష్ట్రానికి పెద్దఎత్తున వచ్చిన పెట్టుబడులు ఏయిరోస్పేస్ రంగంలో మరిన్ని మౌలిక వసతులు డ్రోన్ పాలసీ ఉన్న తొలి రాష్ట్రం తెలంగాణ మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం దేశంలోని ప్రగతి శీల రాష్ట్రాల్లో ఒకటని రాష్ట్ర...
Manipur clashes: TS Govt send special flight for students

మణిపూర్‌ నుంచి నేడు రాక

మణిపూర్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల కోసం ప్రత్యేక విమానాలను పంపించిన ఇరు రాష్ట్రాలు కేంద్రంతో, మణిపూర్ అధికారులతో సమన్వయం చేస్తున్న తెలంగాణ సిఎస్, డిజిపి న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌తో పాటు హైదరాబాద్‌లో ప్రత్యేక కంట్రోల్‌రూంలను ఏర్పాటు చేసిన...
General VK Singh described New York Times as Supari Media

అదో సుపారీ మీడియా

పెగాసస్ కథనంపై కేంద్ర మంత్రి వికె సింగ్ న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో భారత ప్రభుత్వం పెగాసస్ స్పై టూల్‌ను కొనుగోలు చేసినట్లు వార్తా కథనాన్ని ప్రచురించిన ది న్యూయార్క్ టైమ్స్ పత్రికను...
Telangana launches ‘Medicine from Sky’ project

‘ఔ’రా.. ఔషధ రవాణా

దేశంలో తొలిసారిగా డ్రోన్ల ద్వారా మెడిసిన్ విజయవంతం డ్రోన్ సేవల వినియోగంలో లీడర్‌గా భారత్ మూడు నెలల్లో దేశవ్యాప్తంగా విస్తరణ వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు, వికారాబాద్ ప్రజల అదృష్టంగా భావించాలి ‘మెడిసన్ ఫ్రం స్కై’ సేవలు ప్రారంభిస్తూ...

ప్రధాని అధ్యక్షతన రేపు క్యాబినెట్ సమావేశం

మంత్రుల పనితీరుపై సమీక్ష? న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర క్యాబినెట్ బుధవారం సమావేశం కానున్నది. దేశంలో కొవిడ్ పరిస్థితి గురించి చర్చించడంతోపాటు కొన్ని మంత్రిత్వశాఖల పనితీరును కూడా ఈ సమావేశంలో సమీక్షించే...
Domestic flight ticket price hike

విమాన ప్రయాణికులకు షాక్.. ఛార్జీలు పెంపు

న్యూఢిల్లీ: దేశీయవిమాన ప్రయాణాలు మరింత భారం కానున్నాయి. విమాన ప్రయాణ చార్జీలను 13 నుంచి 16 శాతం మేరకు పెంచుకునేందుకు వీలుకల్పిస్తూ కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. పెంచిన ధరలు జూన్...
Secretary pradeep singh met CM at pragati bhavan

ఎయిర్‌స్ట్రిప్‌లపై హామీ

  ప్రగతిభవన్‌లో సిఎం కెసిఆర్‌ను కలుసుకున్న పౌరవిమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ మన తెలంగాణ/హైదరాబాద్: కేంద్ర పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్ సింగ్ ఖరోలా శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్...

హైదరాబాద్ బయలుదేరిన సిఎం కెసిఆర్

న్యూఢిల్లీ: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. ఈ ఢిల్లీ పర్యటనలో ప్రధాని మోడీతో పాటు పలువురు కేంద్రమంత్రలను కలిశారు. శుక్రవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్న సిఎం...

ఢిల్లీలో రెండో రోజు సిఎం కెసిఆర్ పర్యటన

న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి కెసిఆర్ ఢిల్లీలో రెండో రోజు పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం నేడు ప్రధాని నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలిసే అవకాశముంది. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై ప్రధానితో చర్చిస్తారని...

Latest News