Friday, March 29, 2024
Home Search

కేంద్ర మంత్రివర్గం - search results

If you're not happy with the results, please do another search

రేపు కేంద్ర మంత్రివర్గంతో ప్రధాని మోడీ భేటీ

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ ఆదివారం తన అధ్యక్షతన కేంద్రమంత్రి వర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. రెండోసారి తన ప్రభుత్వ హయాంలో ఇదే ఆఖరి కసరత్తు కావచ్చు. కీలకమైన ప్రభుత్వ విధానం, పాలనా పరమైన...
Union Cabinet Approves Drones for women's self-help groups

మహిళా స్వయం సహాయ సంఘాలకు డ్రోన్లు: కేంద్ర మంత్రివర్గం ఆమోదం

గరీబ్ కల్యాణ్ యోజనను మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. బుధవారం నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళా...
Crude oil imported from Russia increased 33 times

సంక్రాంతి తర్వాత కేంద్ర మంత్రివర్గంలో మార్పులు?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు చేపట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. ఈ ఏడాది తొమ్మిది రాష్రాలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరగనున్న...

కేంద్ర మంత్రివర్గంలోకి కిషన్ రెడ్డి?

  ఢిల్లీ: కేంద్ర కేబినెట్ విస్తరణ ఉత్కంఠ రేపుతోంది. సాయంత్రం ఆరు గంటలకు కేంద్ర కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ నివాసానికి హోంశాఖ మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు...
Happy news to Central government employees

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. వారి కరవు భత్యాన్ని 4 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటివరకు 46శాతంగా ఉన్న డిఎ...
Cabinet likely approves DA hike

ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపి కబురు

డిఎ 4 శాతం పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి ఖజానాపై రూ.15,014 కోట్ల భారం అలవెన్సులు కూడా పెంపు ఉజ్వల గ్యాస్ సబ్సిడీ మరో ఏడాది పెంపు న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలు...
Union Cabinet approves Telangana Tribal University

ములుగు గిరిజన యూనివర్సిటీకి కేంద్ర కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: తెలంగాణలోని ములుగులో రూ.900 కోట్లతో సమ్మక్క-సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు ప్రతిపాదనకు బుధవారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం...

ప్రజాస్వామ్యం ఖూనీకి కేంద్రం కుట్రలు:గుత్తా సుఖేందర్ రెడ్డి

నల్గొండ : కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇష్టానుసారంగా వ్యవహరిస్తూప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు కుట్రలు చేస్తోందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆరోపించారు. ఎన్నికల పేరిట దేశంలోరాజకీయ గందరగోళానికి తెర తీసిందని విమర్శించారు. నల్లగొండలో...
Union Cabinet approves PM Vishwakarma scheme

శుభవార్త: విశ్వకర్మ పథకానికి కేంద్ర కేబినెట్ ఓకే

న్యూఢిల్లీ : సంప్రదాయ వృత్తుల్లో నైపుణ్యం గల వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రూ. 13 వేల కోట్ల వ్యయంతో దాదాపు 30 లక్షల మంది వృత్తి పనివారికి , వారి...
Central serious about the stone attack on Chandrababu

చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. కేంద్ర హోంశాఖ సీరియస్

అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కాన్వాయ్‌పై రాళ్ల దాడి ఘటనపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్న చంద్రబాబు నాయుడు పుంగనూరు వెళ్తుండగా ఈ ఘటన...
JP Nadda

నడ్డా వద్ద క్యూ కట్టిన కేంద్ర మంత్రులు

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రివర్గ పునర్వస్థీకరణపై జోరుగా ఊహాగానాలు సాగుతున్న నేపథ్యంలో బిజెపి సీనియర్ నాయకులు, కేంద్ర మంత్రులు వరుసగా పార్టీ అద్యక్షుడు జెపి నడ్డా వద్ద క్యూ కడుతున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు...
BJP Chief Kishan Reddy Press Meet

కేంద్ర కేబినెట్ భేటీకి కిషన్ రెడ్డి డుమ్మా

హైదరాబాద్: ఎందుకు ఏమిటనే కారణాలు తెలియలేదు కానీ కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి బుధవారం నాటి కేంద్ర మంత్రి మండలి సమావేశానికి వెళ్లలేదు. ఒక్కరోజు క్రితమే కిషన్‌రెడ్డి మంత్రిపదవి బాధ్యతల్లో ఉన్నప్పుడే...

కేంద్ర మంత్రి వర్గంలోకి ప్రపుల్, ఫడ్నవీస్?

న్యూఢిల్లీ : మంత్రివర్గంలో కీలక మార్పులు నేపథ్యంలో నేడు (జులై 3)న ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి కీలక సమావేశం జరుగనుంది. ఇక్కడి ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన కన్వెన్షన్ సెంటర్‌లో...
Kishan Reddy Rozgar Mela

ఉద్యోగ కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి: కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి

హైదరాబాద్: కేంద్రప్రభుత్వం ఒక వైపు నైపుణ్యాభివృద్ధి చేపడుతూనే మరోవైపు ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో ఉపాధి కల్పనకు బాటలు వేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లోయర్‌ట్యాంక్‌బండ్‌లో పింగళి వెంకట్రామిరెడ్డి హాల్...
4 percent increase in DA for central employees

కేంద్ర ఉద్యోగులకు డిఎ 4 శాతం పెంపు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం శుక్రవారం కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యం(డిఎ)ను 4 శాతం పెంచింది. దీంతో ఇప్పుడు 38 శాతం ఉన్న ఉద్యోగుల డిఎ 42 శాతానికి పెరుగుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ...

మాజీ కేంద్రమంత్రి శరద్‌ యాదవ్ కన్నుమూత

న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఆర్‌జెడి నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 75 ఏళ్లు. ఆయన కుమార్తె సుభాషిణి శరద్ యాదవ్ ట్విట్టర్‌లో ఈ విషయాన్ని ధ్రువీకరించారు. గత...
Union Cabinet lowers railway land licensing fee

రైల్వే భూముల విధానాలపై కేంద్రం కీలక నిర్ణయం

న్యూఢిల్లీ : ప్రధాని మోడీ నేతృత్వంలో బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైల్వే భూముల విధానాన్ని సవరించి, రైల్వేభూమి లైసెన్స్ ఫీజును భారీగా తగ్గించారు. కౌలు కాలాన్ని కూడా...
TS Cabinet Meeting Today in Pragathi Bhavan

అభివృద్ధికి కేంద్రమే ‘ప్రతిబంధకం’

ఎస్‌ఎన్‌ఎ అకౌంట్ల పద్ధతితో నిధుల విడుదలలో తీవ్ర జాప్యం ఎఫ్‌ఆర్‌బిఎం పరిమితులపైనా గందరగోళం  ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ఆదాయంలో 15.8% కేంద్రం నుంచి రావాల్సిన సిఎస్‌ఎస్ నిధుల్లో 12.9% తగ్గుదల ఎఫ్‌ఆర్‌బిఎం కోతలు లేకుంటే రాష్ట్ర...
Eight years of BJP Govt

మసీదుల తవ్వకంపై కేంద్రం వైఖరి?

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చే వారం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకోవడానికి బిజెపి శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా దేశంలో అభివృద్ధి గతినే మార్చివేశామని...
No Proposal for set up 8th Pay Commission: Centre

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త..

న్యూఢిల్లీ: ఉగాది పండుగ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎ శుభవార్త వెలువడింది. వీరి కరవు భత్యం (డిఎ)ను 3 శాతం మేర పెంచుతున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించింది. బుధవారం నాటి కేంద్ర...

Latest News