Home Search
కేంద్ర రక్షణ శాఖ మంత్రి - search results
If you're not happy with the results, please do another search
కేంద్రం కీలక నిర్ణయం.. ధన్యవాదాలు తెలిపిన కిషన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రభుత్వం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో దాదాపు 175 ఎకరాల రక్షణ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసింది. దీని వల్ల రోడ్లు ఎలివేటెడ్...
రక్షణ భూముల్లో రయ్…రయ్
రాష్ట్రానికి భూములు అప్పగించేందుకు కేంద్ర ప్రభుత్వం ఓకే
ఎలివేటెడ్ కారిడార్లకు లైన్ క్ల్లియర్
8ఏళ్ల అపరిషృ్కత సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం
ప్రధాని, రక్షణ మంత్రికి సిఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు
రాష్ట్ర అభివృద్ధి...
అమెరికా రక్షణ మంత్రి ఆసుపత్రిలో చేరిక
వాషింగ్టన్ : డిసెంబర్ల ప్రోస్టేట్ క్యాన్సర్ లక్షణాలు బయటపడిన అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ ఆస్టిన్ ‘అత్యవసర బ్లాడర్ సమస్య’తో ఆదివారం తిరిగి ఆసుపత్రిలో చేరినట్లు పెంటగాన్ వెల్లడించింది. ఆస్టిన్ను ఆయన...
జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శంకుస్థాపన
హైదరాబాద్ : దేశంలోనే మొట్టమొదటి జాతీయ ఎపిగ్రఫీ మ్యూజియంకు కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం హైదరాబాద్లో శంకు స్ధాపన చేశారు. సాలార్జంగ్ మ్యూజియంలో భారత పురాతత్వ సర్వేక్షణ...
రక్షణశాఖకు రూ 6.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు....
ఫ్యామిలీ పెన్షన్ నిబంధనలు సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: వైవాహిక బంధం తెగిపోయిన పక్షంలో తన భర్తకు బదలుగా తన పిల్లలను లేదా పిల్లలలో ఒకరిని ఫ్యామిలీ పెన్షన్కు ఇక నామినేట్ అవకాశం మహిళా ఉద్యోగికి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం...
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా భజన్ లాల్ శర్మ ప్రమాణం
జైపూర్: రాజస్థాన్ ముఖ్యమంత్రిగా మొదటిసారి ఎమ్మెల్యే భజన్ లాల్ శర్మ శుక్రవారం పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపికి చెందిన ఇతర అగ్రనాయకులు పాల్గొన్నారు. ఇటీవల...
న్యూమోనియాపై నజర్.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : చైనాలో తీవ్రస్థాయి న్యూమోనియా నేపథ్యంలో కేంద్రం స్పందించింది. రాష్ట్రాలు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఉండాలని కేంద్రం సూచించింది. ఎక్కడైనా శ్వాసకోశ వ్యాధుల తీవ్రత ఉంటే వెంటనే వాటిపై నివారణ చర్యలు...
అవసరమైతే డీప్ఫేక్ పై కొత్త చట్టం: కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ : డీప్ఫేక్ వీడియోలు, నకిలీ సమాచార వ్యాప్తిని అరికట్టే దిశగా కేంద్రం చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగం గానే సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం త్వరలో సమావేశం జరపనుంది. ఈ నేపథ్యంలో...
నేడు, రేపు కేంద్ర మంత్రుల పర్యటన : బిజెపి
మనతెలంగాణ/ హైదరాబాద్ : శాసనసభ ఎన్నికలలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రంలో పర్యటించి విస్తృత ప్రచారంలో పాల్గొననున్నారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. 15వ (నేడు)...
మంత్రి జైశంకర్కు జడ్ క్యాటగిరీ భద్రత
న్యూఢిల్లీ : విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్కు కేంద్ర ప్రభుత్వం భద్రతను పెంచింది. ఆయనకు జడ్ క్యాటగిరీ భద్రత కల్పించాలని ప్రభుత్వం గురువారం నిర్ణయించింది. జడ్ క్యాటగిరీ భద్రతలో భాగంగా మంత్రి...
కులగణన: ఆత్మరక్షణలో బిజెపి
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా తొమ్మిది నెలల ముందుగా బీహార్లో నితీశ్ కుమార్ ప్రభుత్వం విడుదల చేసిన కులాల సర్వే గణాంకాలు వరుసగా మూడోసారి 2024 ఎన్నికల్లో నరేంద్ర మోడీ గెలుపు అనివార్యం అంటూ...
ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాం: మంత్రి హరీశ్
నిజామాబాద్: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ వైద్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని రాష్ట్ర వైద్యారోగ్య ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు నిజామాబాద్ జిల్లా...
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: పసుపు వినియోగాన్ని పెంచడంతోపాటు ఎగుమతులను పెంచేందుకు అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తెలంగాణలో జాతీయ పసుపు బోర్డు ఏర్పాటుకు బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం...
జల వివాదాలు పరిష్కరించిన కేంద్రానికి ధన్యవాదాలు: కిషన్ రెడ్డి
జల వివాదాలు పరిష్కరించిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నాంపల్లిలోని బిజెపి కార్యాలయంలో బుధవారం కిషన్ రెడ్డి మీడియా సమావేశం...
మత్స్య రంగం అభివృద్దికి కేంద్రం సహకరించాలి
చేపల వేట నిషేధ కాలానికి భృతిని రూ. 9000కి పెంచాలి
రిటైల్ ఫిష్ మార్కట్లకు వందశాతం నిధులివ్వండి
కేంద్రమంత్రి రూపాలతో ఫిష్ఫెడ్ చైర్మన్ భేటి
మనతెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగం అభివృద్ధికి ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...
బౌద్ధ ఆధ్యాత్మిక సావనీర్ను ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణలో బుద్ధిజం పరిరక్షణకు, బౌద్ద కేంద్రాల అభివృద్ధి పై రూపొందించిన బౌద్ధ ఆధ్యాత్మిక సావనీర్ ను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్...
వనపర్తి ప్రభుత్వాసుపత్రి వైద్యులను అభినందించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : క్రికెట్ రికార్డులను మించుతున్న చందంగా ప్రభుత్వ ఆసుపత్రులలో కాన్పులు కొనసాగుతున్నాయి. కాన్పులలో వనపర్తి ప్రభుత్వాసుపత్రి రికార్డ్ బ్రేక్ చేసింది. గతంలో ఒకే రోజు 28 కాన్పులు నమోదవ్వగా, ఆదివారం...
అత్యధిక ‘అవినీతి’ ఫిర్యాదులు కేంద్ర హోంశాఖపైనే: సివిసి నివేదిక
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో అవినీతికి సంబంధించిన ఫిర్యాదులు అత్యధికంగా హోం మంత్రిత్వశాఖ లోనే వచ్చాయని వెల్లడైంది. తర్వాతి స్థానాల్లో భారతీయ రైల్వే, బ్యాంకులు ఉన్నాయని తేలింది. గత ఏడాదిలో వచ్చిన...
నేడు గాంధీలో మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్ : గాంధీ ఆస్పత్రిలో కొత్తగా నిర్మించిన మాతాశిశు ఆరోగ్య కేంద్రం భవనాన్ని ఆదివారం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించనున్నారు. సూపర్ స్పెషాలిటీ సౌకర్యాలతో 200 బెడ్ల సామర్థ్యం కలిగిన...