Thursday, March 28, 2024
Home Search

కేరళ సిఎం పినరయి విజయన్ - search results

If you're not happy with the results, please do another search

సిఎఎని కేరళలో అమలు చేయం: సిఎం పినరయి విజయన్

పౌరసత్వ సవరణ చట్టాన్ని(సిఎఎ) ప్రజలను మతపరంగా చీల్చే చట్టంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అభివర్ణించారు. కేరళలో ఈ చట్టాన్ని అమలు చేయబోమని ఆయన ప్రకటించారు. ముస్లిం మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా...
Kerala CM Vijayan slams The Kerala Story

‘లవ్‌జిహాదీ’ రెచ్చగొడుతూ సంఘ్ పరివార్ ప్రచారానికే “ది కేరళ స్టోరీ ” : సిఎం పినరయి విజయన్

తిరువనంతపురం : కేరళలో 32,000 మంది మహిళలు ఇస్లామిక్ స్టేట్ లో చేరారన్న అబద్ధాన్ని కథాంశంగా రెచ్చగొడుతూ కేవలం సంఘ్ పరివార్ ప్రచారం కోసమే “ది కేరళ స్టోరీ ” సినిమా రూపొందించారని...

కేరళ సిఎం కుమార్తెపై మనీ లాండరింగ్ కేసు

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ తోపాటు మరి కొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అక్రమ నగదు చలామణి చట్టం (పిఎంఎల్‌ఎ ) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు...
Arrest of Kejriwal to divert attention from scam: Kerala CM

స్కామ్ నుంచి దృష్టి మరలించడానికే కేజ్రీవాల్ అరెస్టు: కేరళ సిఎం

కన్నూర్(కేరళ): ఎలక్టోరల్ బాండ్స్ అవినీతి నుంచి దృష్టి మరలించడానికే బిజెపి ప్రభుత్వం అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్టు చేయించిందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆదివారం పేర్కొన్నారు. పౌరసత్వ(సవరణ) చట్టం (సిఎఎ)కు వ్యతిరేకంగా...

సిఎఎ రాజ్యాంగ వ్యతిరేకమైంది: కేరళ సిఎం విజయన్

పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ) రాజ్యాంగ వ్యతిరేకం, పౌరుల హక్కులకు వ్యతిరేకమైందని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. ఇది భారత దేశ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆయన అన్నారు. గురువారం ఇక్కడ విజయన్...

రేషన్ షాపుల్లో మోడీ పోస్టర్లు..ఆ ఆదేశాలు సరికాదు : కేరళ సిఎం

తిరువనంతపురం : రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో ప్రధాని నరేంద్రమోడీ పోస్టర్లు, బ్యానర్లు పెట్టాలన్న కేంద్రం ఆదేశాలు సరికాదని, దాన్ని అమలు చేయడం కష్టమని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. రాష్ట్ర...
Kishan Reddy

కేరళ సిఎంకు లేఖ రాసిన కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

శబరిమలలో అయ్యప్ప భక్తులకు కనీస ఏర్పాట్లు చేయాలి మన తెలంగాణ/హైదరాబాద్: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి క్షేత్రంలో కనీస ఏర్పాట్లు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి...
Kerala Governor Attacked

నాపై దాడికి కేరళ సిఎం విజయన్ కుట్ర : గవర్నర్ ఆరిఫ్ ఖాన్ తీవ్ర ఆరోపణలు

ఎస్‌ఎఫ్‌ఐ నల్లజెండాల ప్రదర్శన, దాడిపై ఆగ్రహం ముఖ్యమంత్రి విజయన్ తీరుపై విపక్షాల ధ్వజం ఎస్‌ఎఫ్‌ఐ నిరసనను సమర్థించిన మంత్రులు గవర్నర్ చర్యలపై నిరసన కొనసాగిస్తాం : ఎస్‌ఎఫ్‌ఐ వెల్లడి తిరువనంతపురం : కేరల ముఖ్యమంత్రి పినరయి...

కేరళలో పేలుళ్ల కలకలం

కొచ్చి : కేరళలో ఆదివారం ఉదయం ఓ కన్వెన్షన్ సెంటర్‌లో వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ప్రేయర్ మీట్ (ప్రార్థనల సభ)లో జరిగిన ఈ పేలుళ్లు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం, ఆందోళనకు దారితీశాయి....

కేరళ పేలుళ్లపై 20 మంది సభ్యుల సిట్ దర్యాప్తు

తిరువనంతపురం : కేరళలోని కొచ్చి వద్ద ఆదివారం కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన పేలుళ్లపై 20 మందితో కూడిన సిట్ దర్యాప్తు జరుపుతుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధికారులతో చర్చల...

కేరళలో నిఫా కలకలం..

తిరువనంతపురం: అత్యంత ప్రమాదకర నిఫా వైరస్‌తో కేరళ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో నివారణ చర్యలకు అధికారులు ఉపక్రమించారు. 7 గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. అక్కడి బ్యాంకులు, పాఠశాలలతో...

కేరళ పేరు ‘కేరళం’గా మార్చాలని అసెంబ్లీ తీర్మానం

తిరువనంతపురం : కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్రం పేరును మార్చాలని నిర్ణయించింది. కేరళ పేరును కేరళం అని మారుస్తూ సిఎం పినరయి విజయన్ బుధవారం నాడు ప్రవేశపెట్టిన తీర్మానానికి...
Former Kerala CM Oommen Chandy passed away

కేరళ మాజీ సిఎం కన్నుమూత.. సంతాపం తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి

తిరువనంతపురం/బెంగళూరు : దేశ సీనియర్ రాజకీయ నాయకుల్లో ఒకరైన కేరళ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత 79 ఏళ్ల ఊమెన్ చాందీ మంగళవారం ఉదయం కన్నుమూశారు. గత కొద్ది కాలంగా ఆయన...
PM Modi praises The Kerala Story

ది కేరళ స్టోరీకి ప్రధాని మోడీ ప్రశంసలు

బళ్లారి : కేరళ స్టోరీ సినిమా కేవలం కేరళ కథనే కాదు ..మొత్తం భారతదేశానికి వ్యతిరేకంగా సాగుతోన్న భారీ స్థాయి కుట్రను తెలిపిన కథ అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. భారతదేశంపై...
ADR announces Indian CMs Assets

దేశంలోనే రిచ్ సిఎంగా జగన్..ఎడిఆర్ నివేదిక వెల్లడి..

హైదరాబాద్: దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది కోటీశ్వరులుగా ఉన్నారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) నివేదిక ప్రకారం 30 మంది ముఖ్యమంత్రుల్లో 29 మంది అంటే 97 శాత...
Pinarayi Vijayan Proving He Is 'Modi In Dhoti'

ధోతీలో ఉన్న మోడీ కేరళ సిఎం పినరయి: కాంగ్రెస్

తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ధోతీలో ఉన్న మోడీగా నిరూపించుకుంటున్నారని కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుడు విడి సతీశన్ అభివర్ణించారు. కొచ్చిన్‌లో ఏజియానెట్ న్యూస్ చానల్ కార్యాలయంపై ఇటీవల క్రైమ్...
CM KCR Meeting with TSPSC Chairman on Paper leak

మనీష్ సిసోడియా అరెస్టును ఖండించిన సిఎం కెసిఆర్

హైదరాబాద్:ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బిఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కెసిఆర్ స్పష్టం చేశారు. మోడీ, అదానీ అనుబంధం నుంచి ప్రజల దృష్టి మళ్లీంచడానికే మనీష్...
Bihar CM Comments on Khammam BRS Sabha

కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయేవాడిని: బిహార్ సిఎం

కెసిఆర్ పిలిచినా హాజరు కాలేక పోయే వాడిని రాష్ట్రంలో కార్యక్రమాలతో బిజీగా ఉన్నా ఖమ్మం బిఆర్‌ఎస్ సభకు వెళ్లక పోవడంపై నితీశ్ కుమార్ వ్యాఖ్య ప్రతిపక్షాలన్నీ ఒకే తాటిపై వెళ్లాలన్నదే నా డ్రీమ్ పాట్నా: ఖమ్మంలో బుధవారం జరిగిన...
KCR and Other CMs to visit Yadadri Temple

నేడు యాదాద్రికి సిఎంలు..

యాదాద్రి: తెలంగాణ సిఎం కెసిఆర్, ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సిఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సిఎం పినరయి విజయన్‌లు ఈరోజు(బుధవారం) యాదాద్రిని సందర్శించనున్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నారసింహస్వా మి...
Human sacrifice in Kerala

కేరళ నరబలి… చంపి ముక్కలు చేసి తిన్నారా !

తిరువనంతపురం : కేరళ నరబలి ఉదంతం .. దేశం మొత్తాన్ని ఒక్కసారిగా కుదిపేసింది. ఆర్థికంగా చితికిపోయిన ఓ జంట మరో వ్యక్తి సహకారంతో ఇద్దరి మహిళలను బలి ఇచ్చారు. అయితే ఈ కేసులో...

Latest News