Tuesday, April 16, 2024
Home Search

కొవిడ్-19 మహమ్మారి - search results

If you're not happy with the results, please do another search
Disease X

ఈసారి కరోనాను మించిన మహమ్మారి ‘డిసీజ్‌ఎక్స్’ ?

జెనీవా: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి 66 లక్షల మంది ప్రాణాలు బలిగొన్న విషయం తెలిసిందే. దానికి విరుగుడు వ్యాక్సిన్ కనుగొనడంతో కొవిడ్-19 కోరల నుంచి ప్రజానీకం చాలా వరకు బయటపడింది. అయితే రాబోయే...
1957 new covid cases reported in india

గత 24 గంటల్లో 8,586 తాజా కొవిడ్-19 కేసులు

96,506కి తగ్గిన యాక్టివ్ కేసులు  న్యూఢిల్లీ: భారత్‌లో గడిచిన 24 గంటల్లో 8,586 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం (ఆగస్టు 23) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పంచుకున్న డేటా ప్రకారం, మొత్తం...

కొవిడ్-19తో పెద్ద దిక్కును కోల్పోయిన వారికి పింఛన్ పథకం: కేంద్రం

సగటు వేతనంలో 90 శాతం పింఛన్‌గా.. న్యూఢిల్లీ: కుటుంబపోషకులుగా ఉంటూ కొవిడ్-19 వల్ల మృతి చెందితే, వారిపై ఆధారపడిన కుటుంబసభ్యుల(డిపెండెంట్స్) కోసం కొత్త పింఛన్ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గతేడాది నుంచి రెండేళ్లపాటు...
India will get Corona Vaccine by end of 2020: Harsh Vardhan

ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్

ఈ ఏడాది చివరి నాటికి కొవిడ్-19 వ్యాక్సిన్ - కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా కేసుల సంఖ్య మూడు మిలియన్లు దాటింది. ఈ మహమ్మారి బారిన పడి అనేక మంది...

కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలకు సిసిఎంబి సిద్ధం

  హైదరాబాద్ : కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్, సిసిఎంబి (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) సిద్ధమయ్యింది. కరోనా మహమ్మారిపై పోరాటానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి అవసరమైన పరికరాలను, సిబ్బందిని...
Benefits to adding almonds to your diet

మీ ఆహారంలో బాదంపప్పును చేర్చుకోవడం తప్పనిసరి

ఒక సర్వే ప్రకారం, కొవిడ్-19 మహమ్మారి తర్వాత దాదాపు ప్రతి ఇద్దరు భారతీయులలో ఒకరు వ్యాయామాలు చేయడానికి ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నారు. బలం, ఓర్పు మెరుగుదల వంటి అనేక ప్రయోజనాలను సాధారణ వ్యాయామం...
Hyderabad Exhibition

రూ. 40కి పెరుగనున్న ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుము

హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన(ఏఐఐఈ)గా జనవరిలో మొదలు కానున్నది. ఈ ఎగ్జిబిషన్ ప్రవేశ రుసుమును రూ. 40కి పెంచనున్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ టిక్కెట్‌పై రూ. 10 పెంచాలని తాజాగా నిర్ణయం తీసుకుంది....
Wickram Singhe

శ్రీలంకకు మరో ఏడాదిపాటు తప్పని ఆర్థిక తిప్పలు

  కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం మరో ఏడాదిపాటు ఉండగలదని అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే తెలిపారు. ‘లెటజ్ రీసెట్ శ్రీలంక’ అనే రెండు రోజుల సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయం చెప్పారు....
Covid loss of Rs. 52 lakh crore

కొవిడ్ నష్టం రూ. 52 లక్షల కోట్లు

ఆర్థిక వ్యవస్థ కోలుకోవాలంటే 12 ఏళ్లు ఆర్‌బిఐ నివేదిక వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా మహమ్మారి మిగిల్చిన నష్టం గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల వ్యవధిలో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా...
Military expense

ప్రపంచంలో అత్యధికంగా మిలిటరీ ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ 3వ స్థానంలో…

స్టాక్‌హోమ్: ప్రపంచ సైనిక వ్యయం 2021లో ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి2.1 ట్రిలియన్‌ అమెరికన్ డాలర్లకు  చేరుకుందని స్టాక్‌హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (SIPRI) సోమవారం తెలిపింది. అమెరికా, చైనా, భారతదేశం...
The role of Vaccines in Corona control

కరోనా కొత్త వ్యాప్తి: వ్యాక్సిన్ల పాత్ర

  కొవిడ్-19 మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే వుంది. 200 దేశాలలో, సుమారు 19.40 కోట్ల కేసు లు, 40 లక్షల మరణాలతో మానవాళికి మహావిపత్తుగా విలయ తాండవం చేస్తోంది. ఇప్పటికీ ఇండియా, ఇండోనేసియా, మలేసియా,...
645 children who lost their parents with Corona

కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయిన 645 మంది చిన్నారులు

అత్యధికంగా యుపిలో.. రెండవ స్థానంలో ఎపి న్యూఢిల్లీ: కొవిడ్-19 సెకండ్ వేవ్‌లో ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నుంచి మే 28వ తేదీ వరకు మొత్తం 645మంది పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారని...
Om Prakash Chautala released from Tihar Jail

తీహార్ జైలు నుంచి విడుదలైన ఓంప్రకాశ్ చౌతాలా

న్యూఢిల్లీ: ఉపాధ్యాయ నియామక కుంభకోణం కేసులో 10 సంవత్సరాల జైలు శిక్షను పూర్తిచేసుకుని హర్యానా మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్ చౌతాలా శుక్రవారం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. పెరోల్‌పై ఇదివరకే బయటకు...

థర్డ్ వేవ్ కోసం హెల్త్ అసిస్టెంట్లుగా 5వేల మంది యువజనులకు శిక్షణ

ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ ప్రకటన న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి మూడవ దశను ఎదుర్కోవడానికి చేపట్టిన సన్నాహక చర్యలలో భాగంగా డాక్టర్లకు, నర్సులకు సహాయపడేందుకు 5,000 మంది యువజనులకు ఢిల్లీ ప్రభుత్వం శిక్షణ ఇవ్వనుంది. నర్సింగ్,...
Rahul gandhi comments on Modi govt

వ్యాక్సిన్లతోపాటు మోడీ కనపడడం లేదు

రాహుల్ గాంధీ వ్యంగ్యబాణాలు న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతోసహా ప్రధాని...
Center discriminates in vaccine distribution says Rahul

వ్యాక్సిన్లతోపాటు మోడీ కనపడడం లేదు…

రాహుల్ గాంధీ వ్యంగ్యబాణాలు న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహార శైలిపై కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతోసహా ప్రధాని...
Devastation created by Modi in India

అందరికీ అందుబాటులో వ్యాక్సిన్లు

ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ చర్చలు న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారిపై యుద్ధానికి పరస్పరం సహకరించుకోవాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ కట్టడికి అవసరమైన వ్యాక్సిన్లు, మందులు...
Do not come to the streets to celebrate: MK Stalin

అట్టహాసంగా విజయోత్సవాలు వద్దు

కార్యకర్తలకు డిఎంకె అధినేత స్టాలిన్ పిలుపు చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డిఎంకె సారథ్యంలోని కూటమి విజయం సాధించనున్నట్లు వివిధ సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ జోస్యం చెప్పిన నేపథ్యంలో మే 2న జరిగే...
Rahul Gandhi demands postponement of NEET

సెంట్రల్ విస్టా కాదు.. దార్శనిక ప్రభుత్వం ఇప్పుడు అవసరం

సెంట్రల్ విస్టా కాదు..దార్శనిక ప్రభుత్వం ఇప్పుడు అవసరం మోడీ సర్కార్‌పై రాహుల్ విసుర్లు న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారితో దేశం తల్లడిల్లుతున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వ వ్యవహార శైలిపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్న కాంగ్రెస్ నాయకుడు...
Harish Salve Recuses Himself as Amicus Curie

అమికస్ క్యూరీగా ఉండలేను

హరీష్ సాల్వే వినతికి సుప్రీం’ ఆమోదం న్యూఢిల్లీ: కొవిడ్-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఆక్సిజన్, మందులతోసహా నిత్యావసర సరఫరాలు, సర్వీసుల పంపిణీకి సంబంధించి తాము చేపట్టిన సుమోటో కేసులో అమికస్ క్యూరీగా తప్పుకోవడానికి అనుమతించాలన్న...

Latest News