Home Search
కోవిడ్ 19 ఉధృతి - search results
If you're not happy with the results, please do another search
సింగపూర్లో కోవిడ్ సెకండ్ వేవ్
సింగపూర్ : ప్రపంచ వాణిజ్య కేంద్రం సింగపూర్లో మరోసారి కోవిడ్ ఉధృతి తలెత్తింది. కోవిడ్ 19 సెకండ్ వేవ్ నెలకొందని సింగపూర్ ఆరోగ్య మంత్రి ఒంగ్ యె కంగ్ తెలిపారు. వచ్చే కొద్ది...
మహారాష్ట్రలో కోవిడ్ తో ఒక్క రోజే తొమ్మిది మంది మృతి
న్యూఢిల్లీ : పొరుగునే ఉన్న మహారాష్ట్రలో గడిచిన 24 గంటల వ్యవధిలో తొమ్మండుగురు కోవిడ్ తీవ్రతతో మృతి చెందారు. ఈ విషయాన్ని బుధవారం వెలువరించిన కోవిడ్ గణాంకాల వివరణాత్మక ప్రకటనలో తెలిపారు. ఈ...
కరోనా ఉధృతి అంతగా లేదు
లాక్డౌన్ నిబంధనలు సడలించినా పెద్దగా ప్రభావం కనిపించడంలేదు
ప్రజలు భయోత్పాతానికి గురికావద్దు
భవిష్యత్తులో కేసులు పెరిగినా వైద్యశాఖ సిద్ధంగా ఉంది
ప్రజలు వ్యక్తిగత జాగ్రత్తలు పాటించాలి :ఉన్నత స్థాయి సమీక్షలో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా...
చైనా వైరస్ సైరన్..
న్యూఢిల్లీ : చైనాలో ఇప్పుడు తలెత్తిన శ్వాసకోశ వ్యాధుల హెచ్9ఎన్2 కేసుల ఉధృతి ఇతర దేశాల్లోనూ కలవరానికి దారితీసింది. ఈ వైరస్ వల్ల భయమేమీ లేదని నిర్లక్షం వహించరాదని స్థానిక రామ్ మనోహర్...
డెల్టాతో జాగ్రత్త
భారత్ సహా 135 దేశాల్లో డెల్టా వేరియెంట్ తీవ్ర ప్రభావం
ఈ వైరస్ శరీరం మీద ఎక్కువగా ఉండే అవకాశం
కేరళలో ప్రస్తుతం 50% డెల్టా కేసులు
రాష్ట్రంలో కరోనా అదుపులో ఉంది
సెకండ్ వేవ్ పూర్తిగా పోలేదు
అజాగ్త్రత...
రంగంలోకి యువతరం
న్యూఢిల్లీ: కరోనాపై పోరును క్షేత్రస్థాయిలో మరింత ఉధృతం చేసేందుకు కేంద్రం వినూత్న పద్ధతిని ఎంచుకుంది. ఎంబిబిఎస్ విద్యార్థులను రంగంలోకి దింపి కరోనా మహమ్మారిని అరికట్టించడంలో ఉన్న మానవ వనరుల ఇబ్బందులను తొలిగించుకోవాలని సంకల్పించారు....
ఢిల్లీలో మరోవారం లాక్డౌన్ పొడిగింపు
న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో లాక్డౌన్పై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో మరోవారం పాటు లాక్డౌన్ పొడిగిస్తున్నట్టు సిఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మే 3 ఉదయం 5గంటల వరకు లాక్...
టాలీవుడ్లో కర్ఫ్యూ టెన్షన్
తెలంగాణ దేవుడు, ఇష్క్ చిత్రాల వాయిదా
50మందితో మాత్రమే షూటింగ్లకు అనుమతి
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో టాలీవుడ్లో టెన్షన్ మొదలైంది. గతేడాది కోవిడ్ కారణంగా తీవ్ర నష్టాలను చవి చూసిన తెలుగు ఇండస్ట్రీ.. అలాంటి...
దేశంలో మరో 89,129 మందికి వైరస్
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా ఉధృతి రోజురోజుకు వేగంగా పెరుగుతుంది. గడిచిన 24గంటల్లో 89,129 మందికి కరోనా కరోనా సోకింది. అదే సమయంలో 44,202 మంది కోలుకోగా, 714 మందిని కరోనా కబలించింది....
దేశంలో కొత్తగా 43,846 మందికి కరోనా
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి రోజురోజుకు పెరుగుతుంది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం గత 24 గంటల్లో 43,846 కొత్త కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 22,956 కోలుకోగా, మరో...
మహారాష్ట్రలో కరోనా రెండో దశ
నిర్లక్ష్యమే కారణమన్న కేంద్రం
పటిష్టమైన వ్యూహాన్ని అమలు చేయాలని సూచన
న్యూఢిల్లీ: మహారాష్ట్ర కొవిడ్ రెండో దశ ప్రారంభంలో ఉందని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే రాష్ట్రంలో వైరస్ విచ్చలవిడిగా వ్యాపిస్తోందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది....
15 నుంచి స్కూళ్లు, సినిమా హాళ్లు
అన్లాక్ 5.0 మార్గదర్శకాలు
50% సీట్ల సామర్థంతో
థియేటర్లు, మల్టీప్లెక్స్లకు అనుమతి
పాఠశాలలపై రాష్ట్రాలదే నిర్ణయం
ఎగ్జిబిషన్, ఎంటర్టైన్మెంట్
పార్కులు తెరుచుకోవచ్చు
క్రీడాకారుల శిక్షణార్థం స్విమ్మింగ్పూల్లకు పర్మిషన్
అక్టోబర్ 31 వరకు అంతర్జాతీయ
విమానాలకు నో పర్మిషన్ n కంటైన్మెంట్
జోన్లలో...
భారత్ లో 53లక్షలు దాటిన కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే పాజిటివ్ కేసులు 53 లక్షల మార్కును దాటాయి. గడిచిన 24 గంటల్లో 93,337 కొత్త కోవిడ్-19 కేసులు, 1,247 మంది మృతి చెందారు. దేశంలో...
49 లక్షలు దాటిన కరోనా కేసులు
49 లక్షలు దాటిన కరోనా కేసులు
24 గంటల్లో 83,809 పాజిటివ్ కేసులు,1,054 మరణాలు
మొత్తం మరణాలు 80,776, మొత్తం కేసుల్లో సగం మూడు రాష్ట్రాల్లోనే
78.28 శాతానికి పెరిగిన రికవరీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా...
హమ్మయ్య శాంతించింది
భద్రాద్రి వద్ద తగ్గిన గోదావరి ఉధృతి
61.7 నుంచి 51.5 అడుగులకు
మూడో ప్రమాద హెచ్చరిక వాపస్
నిండుకుండలా శ్రీశైలం ప్రాజెక్టు
రెండు రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం
సాగర్కు కొనసాగుతున్న వరద
ఎల్లంపల్లి 8 గేట్లు ఎత్తివేత
కొమురంభీం ప్రాజెక్టులోకి వరద
మూడు...
విపత్తుల నివారణకు శాశ్వత వ్యూహం
భవిష్యత్తులో అనుసరించాల్సిన విధానాలు రూపొందించాలి
ప్రాణనష్టాలు నివారించాలి
రానున్న 3,4 రోజులు చాలా కీలకం
చెరువుల కట్టలు పటిష్టంగానే ఉన్నాయి
ప్రత్యేక సహాయక శిబిరాలు ఏర్పాటు చేయాలి
ట్రాక్ షీట్లు తయారు చేయాలి
వైద్యశాఖ మరింత అప్రమత్తంగా ఉండాలి
అన్ని జిల్లా...
ఫలితాన్నిస్తున్న ట్రిపుల్ టీ
సమర్థవంతంగా కొవిడ్ రోగుల టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్
రాష్ట్రవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కేసులు, కొత్తగా 1102 పాజిటివ్లు
జిల్లాల్లో 868, జిహెచ్ఎంసిలో 234
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా కట్టడిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న...
తెలంగాణలో 88 వేలు దాటిన కరోనా కేసులు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24గంటల్లో 1,921 కొత్త కోవిడ్-19 కేసులు, 9మరణాలు నమోదయ్యాయని వైద్యఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 88,396కి పెరిగాయి....
రికవరీ రేటులో తెలంగాణ ఐదో స్థానం
జాతీయ సగటు కన్నా అధికం
ఢిల్లీలో 88 శాతం, తెలంగాణలో 74 శాతం
కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడి
న్యూఢిల్లీ: దేశంలో కోలుకుంటున్న కరోనా వైరస్ రోగుల సంఖ్య రోజురోజుకూ గణనీయంగా పెరుగుతోంది. గత వారం రోజులుగా...
దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. గత 24 గంటల్లో భారత్ లో 28,701 కొత్త కోవిడ్-19 కేసులు, 500 మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇండియాలో...