Home Search
గోదావరి నది - search results
If you're not happy with the results, please do another search
భద్రాచలంలో గోదావరి నదిలో దూకి వ్యక్తి ఆత్మహత్య
భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం వద్ద గోదావరి నదిలో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. భద్రాచలం వంతెన పైనుంచి వ్యక్తి దూకాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని నీటిలో...
గోదావరి నదిలో యువకుడి గల్లంతు
నూగూరు వెంకటాపురం : ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిధిలోని అంకన్న గూడెం గోదావరి రేవు వద్ద సయ్యద్ రహమాన్ అనే యువకుడు స్నానానికని వెళ్లి ప్రమాదవశాత్తు గోదావరిలో పడి గల్లంతయ్యాడు.వివరాలలోకి వెళితే.....
గోదావరి నదిలో దూకిన ఇరిగేషన్ డిఈఈ
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నీటి పారుదల శాఖ డీఈఈ గా పనిచేస్తున్న వెంకటరమణారావు ఆత్మహత్యకు పాల్పడ్డారు. శుక్రవారం ఉదయం గోదావరి నదిలో ఆయన మృతదేహం నీటిలో తెలడంతో స్థానికులు గమనించి...
కాళేశ్వరం గోదావరి నదిలో ఇద్దరు గల్లంతు
వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గోదావరి నదిలో ఇద్దరు గల్లంతయ్యారు. దుర్గమాతను నిమజ్జనం చేస్తుండగా ప్రమాదవశాత్తు ఇద్దరు యువకులు గల్లంతయ్యారు. గల్లంతైన ఇద్దరు యువకులు హైదరాబాద్ లోని రాంనగర్కు చెందిన వినోద్,...
గోదావరి నదికి శాంతి పూజ చేసిన సిఎం కెసిఆర్
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలం చేరుకున్నారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదికి సిఎం కెసిఆర్ శాంతి పూజ నిర్వహించారు. వంతెన పైనుంచి గోదావరి పరిసరాలను సీఎం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ...
గోదావరి నదిలో చిక్కుకున్న ఇద్దరు… హెలికాప్టర్ సహాయంతో
మంచిర్యాల: చెన్నూరు సోమన్ పల్లి దగ్గర గోదావరి నదిలో ఇద్దరు చిక్కుకున్నారు. వరద ప్రవాహంలో జెసిబిలో వెళ్తుండగా ఇద్దరు యువకులు చిక్కుకున్నారు. ఐటి మున్సిపల్ మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బాల్క...
గోదావరి నదిపై కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చెయ్యాలి
తెలుగు రాష్ట్రాల డిమాండ్
నీటిలభ్యతపై సమగ్ర అధ్యయనం
మూడు ప్రాజెక్టుల డిపిఆర్లపై చర్చ
ముగిసిన గోదావరి బోర్డు సమావేశం
మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నదిలో నీటి లభ్యతపై సాంకేతిక పరంగా సమగ్ర అధ్యయనం జరిపించి నీటివాటాలు తేల్చేందుకు కొత్తగా ట్రిబ్యునల్ను...
గోదావరి నదిలో ఈతకు దిగి ఇద్దరు గల్లంతు
భద్రాద్రి: గోదావరి నదిలో ఈతకు దిగి ఆదివారం ఇద్దరు గల్లంతయ్యారు. మణుగూరు మండలం కొండాయిగూడెం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఒకరి మృతదేహం లభ్యమయిందని అధికారులు వెల్లడించారు. మృతుడిని రామానుజవరం...
ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది….
హైదరాబాద్: గత కొన్ని రోజులుగా తెలంగాణ, మహారాష్ట్రల కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తుంది. రాష్ట్రంలో అధిక వర్షాలు నమోదు కావడంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరికి ప్రాణహితకు...
గోదావరి నదిలో నలుగురు గల్లంతు
అమరావతి: గోదావరి నదిలో నలుగురు గల్లంతైన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు గోదావరి జిల్లా గన్నవరం మండలంలో జరిగింది. మూడు మృతదేహాలు లభ్యంకాగా మరో మృతదేహం కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు....
ఆత్మహత్యలకు అడ్డాగా బాసర గోదావరి
బాసర : ఆత్మహత్యలకు బాసర గోదావరి కేరాప్గా మారింది. దక్షిణ భారతదేశంలో చదువుల తల్లి బాసర సరస్వతి జ్ఞానానికి ప్రతీకగా వెలుగొందుతుంది. కానీ ఈ సరస్వతి అమ్మవారి క్షేత్రంలోని గోదావరిలో పలువురు క్షణికావేశంతో...
గోదావరిలో దూకిన నవదంపతులు… భార్య గల్లంతు… భర్తను ప్రశ్నిస్తున్న పోలీసులు
అమరావతి: వివాహం జరిగిన వారం రోజులకే నవ దంపతులు గోదావరిలో దూకారు. వధువు గల్లంతు కాగా వరుడి ఈదుకుంటూ బయటకు వచ్చిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలంలో జరిగింది....
గోదావరి బేసిన్లో ఖరీఫ్ కళకళ
రిజర్వాయర్లలో పుష్కలంగా నీటి నిల్వలు
13జిల్లాల్లో 100శాతం పైనే పంటల విస్తీర్ణం
రాష్ట్ర సగటు 93శాతంపైన మరో 4జిల్లాలు
122.80% పంటలతో అగ్రభాగాన మెదక్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గోదావరి బేసిన్ వివిధ రకాల...
ఫొటో దిగుదామని చెప్పి ప్రియురాలు, ఇద్దరు పిల్లలను నదిలోకి నెట్టేసి….
అమలాపురం: ప్రియురాలు, ఇద్దరు పిల్లలను ఫొటో తీసుకుందామని చెప్పి వారిని నదిలో నెట్టేసిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... గుంటూరు జిల్లా తాడేపల్లి...
పంట పొలాల్లో గోదావరి వరద ప్రవాహం
దండేపల్లి : గోదావరి నదిలో వరద ప్రవాహం ఉదృతంగా ప్రవహించడంతో గోదావరి ఒడ్డున ఉన్న పంట పొలాల నుండి నది ప్రవహించడంతో రైతుల పంట పొలాలు మునిగాయి. దండేపల్లి మండలం ద్వారక గోదావరి...
జలకళతో గోదావరి బేసిన్
శ్రీరామసాగర్, నిజాంసాగర్లకు పెరిగిన ప్రవాహాలు
రైతన్నలకు వరంగా మారిన వర్షాలు
జోరుగా వ్యవసాయ పనులు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోదావరి బేసిన్ ప్రాజెక్టు జలాశయాలు కళకళలాడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో, రాష్ట్రంలో కురుస్తున్న...
పెరుగుతున్న గోదావరి ప్రవాహం
కాళేశ్వరం: కొన్ని రోజులుగా మహారాష్ట్ర తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా భారీ వరద నీరు చేరడంతో...
గోదావరి వద్ద భక్తుల పూజలు
బాసర : నిర్మల్ జిల్లా బాసర పుణ్యక్షేత్రంలో భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. భక్తులు, చిన్నారులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు...
వరద గోదావరి
భద్రాచలం వద్ద మళ్లీ క్రమంగా పెరుగుతున్న నీటి మట్టం కడెం ప్రాజెక్టుకు కొనసాగుతున్న వరద
లోతట్టు గ్రామాల్లోకి వరద నీరు ఆనందపూర్ వంతెనపై నుంచి ప్రవాహం, తెలంగాణమహారాష్ట్ర నడుమ
రాకపోకలు బంద్ హైదరాబాద్ ఉస్మాన్ సాగర్...
పరవళ్లు తొక్కుతున్న బాసర గోదావరి
బాసర : పవిత్ర పుణ్య గోదావరి నది మహారాష్ట్రలోని తంబేశ్వరులో పుట్టి అక్కడి దాదాపు 12 ప్రాజెక్టులు గోదావరి వరద నీరు చేరుతుంది. తెలంగాణ రాష్ట్రానికి సమీపాన ఉన్న బాబ్లీ ప్రాజెక్టులో అదేవిధంగా...