Home Search
ఘజియాబాద్ - search results
If you're not happy with the results, please do another search
అది ప్రపంచంలోనే అతిపెద్ద బలవంతపు వసూళ్ల పథకం: రాహుల్ గాంధీ
ఘజియాబాద్: సుప్రీంకోర్టు ఆదేశాలతో రద్దు చేసిన ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద బలవంతపు వసూళ్ల పథకంగా అభివర్ణిస్తూ ప్రధాని నరేంద్ర మోడీని అవినీతి చక్రవర్తిగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ...
లుబ్రిజోల్ అడిటివ్స్ IMEA వైస్ ప్రెసిడెంట్గా నితిన్ మెంగి
ఇండియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా (IMEA)లో దాని వృద్ధి నిబద్ధతలో భాగంగా, లుబ్రిజోల్ అడిటివ్స్ IMEA వైస్ ప్రెసిడెంట్గా, లుబ్రిజోల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ గా నితిన్...
భర్త హఠాన్మరణం… భార్య భవనం పైనుంచి దూకి ఆత్మహత్య
ఢిల్లీ: భర్త మృతిని తట్టుకోలేక నవ వధువు భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఢిల్లీలోని ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....అంజలి, అభిషేక్ అహ్లూవాలియా అనే దంపతులు మూడు...
కారు బ్యానెట్పై మూడు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లి… (వీడియో వైరల్)
లక్నో: ఓ వ్యక్తిని కారుతో ఢీకొట్టి అనంతరం బ్యానెట్పై మూడు కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రమేశ్ సింగ్, తరంగ్...
ఎట్టకేలకు యుపిలో పొత్తు
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
యుపిలో ఎస్పి, కాంగ్రెస్ పొత్తు ఖరారు..
లక్నో: దేశంలో అతిపెద్ద రాష్ట్రమయిన ఉత్తరప్రదేశ్లో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాది పార్టీ, కాంగ్రెస్ల మధ్య ఎట్టకేలకు పొత్తు ఖరారయింది. పొత్తుపై చర్చలు పూర్తి చేస్తేనే యుపిలో రాహుల్ గాంధీ భారత్...
ఢిల్లీలో భారీగా ట్రాఫిక్ జామ్!
రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమం కారణంగా దేశ రాజధాని ఢిల్లీలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఢిల్లీ-నోయిడా, ఢిల్లీ- గురుగ్రామ్, ఢిల్లీ-ఘజియాబాద్ సరిహద్దుల వద్ద వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించడంతో ట్రాఫిక్...
మోసగాడి వలకు చిక్కుకున్న లేడీ పోలీస్ ఆఫీసర్!
ఆమె ఒక ఐపీఎస్ ఆఫీసర్. డ్యూటీలో చాలా స్ట్రిక్ట్ అని పేరు తెచ్చుకున్నారు. అభిమానులు ఆమెను లేడీ సింగంగా పిలుచుకుంటారు. ఆమె పేరు చెబితేనే నేరస్థులకు వెన్నులో వణుకు పడుతుంది. ఆమె పేరు...
విజయవాడలో 3వ పూర్తి ఆటోమేటెడ్ నిర్మాణ సేవా కేంద్రాన్ని ప్రారంభించిన టాటా స్టీల్
విజయవాడ: దేశంలో అభివృద్ధి చెందుతున్న నిర్మాణ పరిశ్రమకు అనుకూలీకరించిన అదనపు బల ఉత్పత్తులు, పరిష్కారాలను అందించడానికి టాటా స్టీల్ తమ మూడవ పూర్తి ఆటోమేటెడ్ నిర్మాణ సేవా కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు...
ఢిల్లీలో వాయు కాలుష్యం… మళ్లీ ఆంక్షలు అమలు
న్యూఢిల్లీ : ఢిల్లీలో వాయు కాలుష్యం మరింత పెరగకుండా నిరోధించడానికి ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్లో యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యాక్షన్ ప్లాన్ స్టేజీ థర్డ్లో స్టోన్ క్రషర్స్...
ఢిల్లీలో భూకంపం
దేశరాజధాని ఢిల్లీలోనూ, చుట్టు పక్కల పలు రాష్ట్రాలలోను భూమి కంపించింది. ఢిల్లీలో భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6 గా నమోదైంది. చండీగఢ్, జమ్మూ కశ్మీర్, ఘజియాబాద్, పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లలోనూ...
అందుకోసమే తల్లిని చంపాడు… పోలీస్ స్టేషన్ కు నడుచుకుంటూ వెళ్లాడు..
లక్నో: డ్రగ్స్ కొనుగోలు చేయడానికి డబ్బులు ఇవ్వలేదని కన్నతల్లిని కుమారుడు కత్తితో పొడిచి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... అమన్ గార్డెన్లో షారూక్...
ఉత్తరాదిని వణికిస్తున్న చలి
ఢిల్లీలో పొగమంచుతో ఆలస్యంగా 134 విమాన, 22 రైళ్ల సర్వీస్లు
6 డిగ్రీలకు దిగజారిన ఉష్ణోగ్రత
న్యూఢిల్లీ : ఢిల్లీ, హర్యానా, పంజాబ్, ఉత్తర ప్రదేశ్ ల్లో పొగమంచుతోపాటు చలిపులి గజగజలాడిస్తోంది. ఢిల్లీ నగరంలో...
చెల్లిని చంపి నదిలో పడేసిన సోదరులు
లక్నో: 18 ఏళ్ల చెల్లి గొంతునులిమి చంపి అనంతరం మృతదేహాన్ని గంగానదిలో పడేసిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుఫియాన్ అనే వ్యక్తి షీబా...
అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్ల అరెస్టు
హైదరాబాద్: కారులో గంజాయి తరలిస్తున్న ముగ్గురు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను ఎస్ఓటి ఎల్బి నగర్, అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి 360 కిలోల గంజాయి, కారు, నాలుగు మొబైల్...
వైవాహిక అత్యాచారం నేరం కాదు
వైవాహిక అత్యాచారంపై అలహాబాద్ హైకోర్టు సంచలనాత్మకమైన తీర్పు వెలువరించింది. భార్య వయసు 18 ఏళ్లు పైబడి ఉంటే, భర్త లైంగిక కలయికకోసం బలవంతం చేసినా నేరం కాదని స్పష్టం చేసింది. సంజీవ్ గుప్తా...
22 అంతస్తుల భవనం పైనుంచి దూకి వైద్య విద్యార్థిని మృతి
లక్నో: వైద్య విద్యార్థిని 22 అంతస్తుల భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... ఢిల్లీలోని వికాస్పూర్ ప్రాంతానికి చెందిన...
కాలుష్యం కోరల్లో దేశ రాజధాని..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్య తీవ్రత మరోసారి ప్రమాదస్థాయికి చేరుకుంది. శనివా తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్రస్థాయి’కి చేరుకుంది. మొత్తంగా సెంట్రల్ సొల్యూషన్ కంట్రోల్ బోర్డు గణాంకాల...
పట్టాలపై పరుగులు తీసిన తొలి ‘నమో భారత్’ రైలు
సాహిబాబాద్( యుపి): దేశంలో తొలి ప్రాంతీయ సెమీ హైస్పీడ్ రైలు ‘ నమోభారత్’ పట్టాలపై పరుగులు తీసింద సాహిబాబాద్ స్టేషన్లో ఢిల్లీఘజియాబాద్మీరట్ రీజినల్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్(ఆర్ఆర్టిఎస్)కారిడార్ను ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం...
నేటి నుంచి తొలి ర్యాపిడ్ రైలు
న్యూఢిల్లీ: దేశంలోని రైల్వే విభాగంలో మరో సరికొత్త ఘట్టం ఆవిష్కృతం కానుంది. శుక్రవారం నుంచి ర్యాపిడెక్స్ పేరిట భారతీయ రైల్వే దేశ ప్రజలకు వేగవంత ప్రయాణంలో భాగంగా తొట్టతొలి ఢిల్లీ మీరట్ ర్యాపిడ్...