Home Search
చైనా వస్తువులు - search results
If you're not happy with the results, please do another search
చైనా తైవాన్ మాల్కు ఇక చెక్..
న్యూఢిల్లీ : దేశంలో ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, ట్యాబ్ల దిగుమతులపై ఆంక్షలు విధించింది. ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. పర్సనల్ కంప్యూటర్ల వంటివాటిపై ఈ...
చైనా బజార్లు పోయి భారత్ బజార్లు రావాలి: కెసిఆర్
నాందేడ్: దేశంలో చాలా వస్తువులు చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. నాందేడ్లో జరిగిన బిఆర్ఎస్ సభలో కెసిఆర్ ప్రసంగించారు. మేక్ ఇన్ ఇండియా... జోక్ ఇన్...
చైనా అదుపులోని ఒప్పందం
ఎనిమిదేళ్ల చర్చలు, తర్జనభర్జనల తర్వాత మొన్న ఆదివారం నాడు చైనా, మరి 14 ఆసియా పసిఫిక్ దేశాలు కలిసి సంతకాలు చేసిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య (ఆర్సెప్ రీజినల్ కాంప్రెహెన్సివ్...
మిలిటరీ క్యాంటీన్లలో చైనా వస్తువుల నిషేధంపై కసరత్తు: రక్షణశాఖ వర్గాలు
న్యూఢిల్లీ: మిలిటరీ క్యాంటీన్లలో చైనా వస్తువులతోపాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకునే మద్యం అమ్మకాలపై నిషేధం విధించే దిశగా కసరత్తు జరుగుతోందని భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. రక్షణశాఖకు చెందిన క్యాంటీన్ స్టోర్...
బ్యాన్ చైనా
చైనా వస్తువులను బహిష్కరించండి
చైనా వస్తువులపై బిఐఎస్ నిబంధనలు
నాసిరకం చైనా వస్తువుల దిగుమతిని ఆపాలి
కేంద్ర మంత్రి రాంవిలాస్ పాశ్వాన్ పిలుపు
చైనాకు తొలి దెబ్బ
రైల్వే కాంట్రాక్టు రద్దు చేసుకున్న భారత్
బి ఐఎస్ ప్రమాణాలకు సంబంధించిన...
భారత దౌత్యంపై కెనడా నీడలు
ఈ మధ్యనే ఢిల్లీలో జి20 సదస్సును ఓ పెద్ద సంబరంగా జరుపుకొని, నేడు మొత్తం ప్రపంచం భారతదేశ మార్గదర్శనం కోసం ఎదురు చూస్తుందని చెప్పుకొంటూ పొంగిపొయాము. భారత దౌత్య విధానం గడిచిన 30...
కార్పొరేట్ల కోసం దిగుమతులు!
చైనా నుంచి తమ ఆర్థిక వ్యవస్థను విడగొట్టుకోవాలని కోరుకోవటంలేదని అమెరికా వాణిజ్య ప్రతినిధి కాథరీన్ తాయి 2023 ఏప్రిల్ 20న జపాన్ రాజధాని టోకియోలో చెప్పారు. 2022-23లో చైనా నుంచి మన దిగుమతులు...
ఆర్థికాభివృద్ధి… అంకెల గారడీ!
సాధారణంగా ఆర్థిక సంబంధ అంశాలు రాజకీయాల్లో పెద్దగా ఆసక్తి కలిగించవు. ఆకర్షణీయమైన నినాదాలు మినహా ఆర్థిక వాస్తవాలు ఎన్నికల సమయంలో పెద్దగా ప్రభావం చూపించలేవు. 1971లో ఇందిరాగాంధీ ‘గరీబీ హటావో’ నినాదం ఆమెకు...
చైనీస్కు బ్యాంక్ ఖాతా ఇచ్చిన యువకుడి అరెస్టు
సిటిబ్యూరోః సైబర్ నేరాలు చేస్తున్న చైనా దేశస్థులకు బ్యాంక్ ఖాతా నంబర్ ఇచ్చి సహకరిస్తున్న యువకుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం... ఎపిలోని తిరుపతికి చెందిన...
2014-2024: మోడీ భారత్!
సంకీర్ణ ప్రభుత్వాలతో మూడు దశాబ్దాల కాలం వృథా అయిందని, పాలన లేకపోవడాన్ని, సంతుష్టీకరణ రాజకీయాలను జనం చూశారని ప్రధాని నరేంద్రమోడీ ధ్వజమెత్తారు. ఈ కారణంగానే బిజెపిని సహజ ఎంపికగా జనం పరిగణిస్తున్నారని, 2024...
కొరియర్ పేరుతో మోసం..
సిటిబ్యూరోః కొరియర్లో డ్రగ్స్ వచ్చాయని చెప్పి లక్షలాది రూపాయలు వసూలు చేసిన నిందితుడిని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొబైల్ ఫోన్, టాబ్ను స్వాధీనం చేసుకున్నారు....
బంగారానికి పండుగ డిమాండ్
న్యూఢిల్లీ : దేశంలో పండుగల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ కొనసాగుతోంది. నెల రోజుల క్రితం తక్కువ రేటులో ఉన్న బంగారం ఇప్పుడు కొనాలనుకునే వారికి ఇప్పుడు మాత్రం చుక్కలు చూపిస్తోంది. ఈ...
ఢిల్లీ పేదలకు ‘జి20’ పరదాలు
ఢిల్లీ విమానాశ్రయం నుంచి విదేశీ ప్రతినిధులు సభా స్థలం ప్రగతి మైదాన్ చేరుకొనే దారిలో వచ్చే ప్రధాన కేంద్రాలలో కొత్తగా ఫౌంటైన్లను, కళాత్మక కట్టడాలను నిర్మించారు. అలాగే మరో వైపు పేదల ఇళ్లు,...
పెట్టబడులు ఢమాల్!
మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో ప్రై వేట్ పెట్టుబడులు భారీగా తగ్గిపోవడం ఆం దోళన కలిగిస్తోంది. సహజంగా ప్రైవేట్ పెట్టు బడులు అంతర్జాతీయ పరిణామాలు మీద ఆ ధారపడి ఉంటాయని, కానీ ఆ ఒక్క...
మసకబారుతున్న భావితరం
నడక, నడతను ప్రభావితం చేసేది కంటిచూపు. చూపు దెబ్బతిన్నదంటే జీవన వికాసానికి ప్రమాదమేర్పడుతుంది. పుట్టుక ఉనికి ప్రశ్నార్థకమవుతుంది. అందు కే, శరీరంలోని అన్ని అవయవాలకంటే కళ్లు ప్రధానమైనవిగా పేర్కొన్నారు. కంటిని కాపాడుకోవడంలో ఎప్పటికప్పుడు...
తెలంగాణ వలే మిగతా రాష్ట్రాలన్నీ పనిచేస్తే…
హైదరాబాద్: తెలంగాణ వలే దేశంలోని మిగతా రాష్ట్రాలన్నీ పనిచేస్తే భారత్ 5 ట్రిలియన్ ఎకనామీ అయి ఉండేదని తెలంగాణ ఐటి, ఇండస్ట్రీస్ మినిష్టర్ కెటి. రామారావు అన్నారు. భారత పారిశ్రామిక సమాఖ్య(సిఐఐ) సమావేశంలో...
మానుకోగలమా?
చైనా సేనలు మన భూభాగంలోకి మరింతగా చొచ్చుకు వస్తున్నకొద్దీ కేంద్ర ప్రభుత్వం అక్కడి నుంచి దిగుమతులను పెంచుకొంటూ పోతున్నదని ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ చేసిన విమర్శను ఒక ప్రతిపక్ష...
గుజరాత్లో ఎద్దు నుంచి పాలు పితికినట్లుంది: అరవింద్ కేజ్రీవాల్
న్యూఢిల్లీ: ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 14 శాతం ఓట్లను గెలవడంపై ఆ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. అక్కడ కేవలం 5 సీట్లు...
భారత్పై మాంద్యం ప్రభావం!
నిన్నా మొన్నా ఫేస్బుక్, ట్విటర్, అమెజాన్ సంస్థల్లో సిబ్బంది తొలగింపు వార్తలు, నేడు గూగుల్ ప్రకటన, రేపు ఏ కంపెనీ ఎందరిని తొలగిస్తుందో తెలవదు. ఈ ప్రకటనల నడుమ హైదరాబాద్లో అమెజాన్ కంపెనీ...
విదేశీ వాణిజ్య లోటు!
అక్టోబర్ నెలలో మన ఎగుమతులు దాదాపు 17 శాతం (16.7 శాతం) తగ్గి, దిగుమతులు 5.7 శాతం పెరగడం దేశ ఆర్థిక వ్యవస్థ రోగగ్రస్థమై వున్నదని చాటుతున్నది. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ...