Home Search
జల వనరుల శాఖ - search results
If you're not happy with the results, please do another search
అభివృద్ధి కోసమే నా ఆరాటం.. ప్రజల కోసమే పోరాటం
ఈ సారి ఎన్నికల్లో రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్నా, కానీ, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆహ్వానం మేరకు ప్రజలకు ఇంకా చేయాలన్న భావనతో మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా. గ్రూపు రాజకీయాలకు అతీతంగా పనిచేసుకుంటా...
విశాఖకు కృష్ణా బోర్డు తరలింపును అడ్డుకుంటాం
కార్యాలయాన్ని విజయవాడలోనే ఏర్పాటు చేయాలి
బోర్డు చైర్మన్కు సాగునీటి సంఘాల సమాఖ్య హెచ్చరిక
మనతెలంగాణ/హైదరాబాద్: కృష్ణానదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని విశాఖపట్నంకు తరలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకుంటామని సాగునీటి వినియోగదారుల సమాఖ్య ప్రకటించింది. బోర్డు కార్యాలయాన్ని...
ఆరోగ్యమంత్రిత్వశాఖకు రూ 90,658 కోట్లు
న్యూఢిల్లీ : కేంద్ర తాత్కాలిక బడ్జెట్లో ఆరోగ్యమంత్రిత్వశాఖకు ఈసారి రూ 90,658.63 కోట్లు కేటాయించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ బడ్జెట్ ప్రసంగంలో ఈ విషయం తెలిపారు. ఇంతకు ముందటి బడ్జెట్...
నెల రోజుల పాలనలో ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైంది
నీటి పారుదల, పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్ : నెల రోజుల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మరింత చేరువైందని నీటి పారుదల, పౌర సరఫరాల...
సాగర్ జలాల విడుదల ఆపండి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కృష్ణాబోర్డు ఆదేశం
28వ తేదీకి ముందున్న పరిస్థితిని కొనసాగించాలని సూచన
అనుమతి లేకుండా కుడికాలువకు నీటి విడుదలపై ఆగ్రహం
ఒప్పందానికి కట్టుబడి నీళ్లను వాడుకోవాలని హితవు
తెలంగాణ వాదనతో ఏకీభవించిన కేంద్రం
ప్రాజెక్టుకు...
నవంబర్ 2న విశాఖలో నీటిపారుదలపై అంతర్జాతీయ సదస్సు
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో సాగునీటి కొరతను అధిగమిచేందుకు ఏపిలో విశాఖ వేదికగా అంతర్జాతీయ సదస్సు జరగనుందని సదస్సు కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్లారెడ్డి తెలిపారు. ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ ఇంటర్నేషనల్ కమీషన్ (ఐసిఐడి) 25వ అంతర్జాతీయ...
ప్రజల కష్టం తీర్చిన కరెంటు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కడానికి అనేక సవాళ్లను ముఖ్యమంత్రి కెసిఆర్ మొదటగా స్వీకరించారు. లోటు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని, మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలని ప్రణాళికలు వేశారు....
విశాఖకు కృష్ణా బోర్డు!
మనతెలంగాణ/హైదరాబాద్: అధికార పార్టీతోపాటు ప్రధాన ప్రతిపక్ష పార్టీలన్ని తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల వ్యూహ ప్రతివ్యూహాల్లో నిమగ్నం కావటాన్ని గమనించిన ఆంధప్రదేశ్ ప్రభుత్వం అదను చూసి తెలంగాణను దెబ్బతీసేప్రయత్నం చేసింది. తెలుగురాష్ట్రాలకు సంబంధించిన...
రక్షణ శాఖ నిధులకు సంరక్షణ : రాజ్నాథ్
న్యూఢిల్లీ : భారతదేశం 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలంటే బలమైన సాయుధ దళాలను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రక్షణ శాఖ ఆర్థిక...
జల వనరుల ఖజానా తెలంగాణ
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ దూరదృష్టి.. ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ, భారీ ఎత్తిపోతల పథకాల నిర్మాణాలు జాతీయ స్థాయిలో తెలంగాణను జల ఠానాగా నిలిపాయి. దేశంలో మరే రాష్ట్రంలో లేనంతగా ఇక్కడి ప్రభుత్వం...
కావేరీ నదీ జలాల సంక్షోభంలో కర్ణాటక, తమిళనాడు
బెంగళూరు: కర్ణాటక నుంచి కావేరీ నదీ పరీవాహక ప్రాంతం నుంచి తమిళనాడుకు 24 వేల క్యూసెక్కుల నీరు అవసరం కాగా కర్ణాటక నీటిపారుదల శాఖ 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసింది....
జలాశయాల్లో చేపల వేటకు సౌరశక్తి పడవలు!
నిలువ చేసిన లోతైన నీటిలో చేపలు పట్టేందుకు నూతన మార్గాలు
తెప్పల వేటలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్సకారులు
విదేశాలల్లో ఉన్న పద్దతులను అధ్యయనం చేసిన ఆశాఖ అధికారులు
ఇంధన ఖర్చులేని పర్యావరణహితమైన మార్గాలపై సమాలోచనలు
మన తెలంగాణ/...
గిరిజన సంక్షేమ శాఖలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి
హైదరాబాద్ : ప్రొఫెసర్ జయశంకర్ కలలను సాకారం చేయుటకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు సిబ్బంది పునరంకితం కావాలని ఆ శాఖ అడిషనల్ డైరెక్టర్ వి. సర్వేశ్వర్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ మాసబ్...
జల రంగంలో స్టార్టప్లు అన్వేషణకు అవకాశాలు పుష్కలం
తాగునీటి నాణ్యతను పరీక్షించడానికి టెస్టింగ్ ల్యాబ్ ఉన్నాయి
మన నీటిని అతి తక్కువ ఉత్పాదకతగా పరిగణిస్తారు
నీటి రంగంలో 240 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ పెట్టుబడికి ప్రభుత్వం సిద్దం
కేంద్ర జలశక్తి మంత్రి...
శాఖలమధ్య సమన్వయం లోపంతో జాప్యం అవుతున్న పరిశ్రమల తరలింపు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న కాలుష్యకారక పరిశ్రమలను నగరం నుంచి తరలించాలన్న నిర్ణయం కాలుష్య నియంత్రణ మండలి, పరిశ్రమల శాఖల మధ్య సమన్వయ లోపంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. అదే సమయంలో,...
పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరగాలి
జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్ : పరిపాలనలో వచ్చిన మార్పులతో ప్రజలకు మేలు జరిగేలా పని చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది...
రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రజలం దరి సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ శాంతి కుమారి పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు...
తెలుగు రాష్ట్రాల సౌజన్యంతో ప్రపంచ జల సదస్సు
హైదారబాద్: తెలుగు రాష్ట్రాల సౌజన్యంలో ప్రపంచ జల సదస్సుకు ఇంటర్నేష నల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రేనేజ్ (ఐ సిఐడి) జల రంగంలో అంతర్జాతీయంగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తున్న ఈ సంస్థ...
జల గణన
దేశంలో 24,24,540 నీటి వసతులున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ గత వారంలో విడుదల చేసిన జల వనరుల గణన నివేదిక ప్రాణావసరమైన నీటి లభ్యతలో మనం ఎక్కడ వున్నామో తెలియజేస్తున్నది. ప్రపంచ జనాభాలో...
తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తాం:హరీశ్ రావు
గజ్వేల్: గులాబీ పార్టీ తెలంగాణ ప్రజలకు గులాంగిరి చేస్తుంది తప్ప ఢిల్లీ పెద్దలకు కాదని, ప్రజాసేవకే అంకితమైన పార్టీ బిఆర్ఎస్ అని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు స్పష్టం...