Home Search
డబుల్ బెడ్రూం ఇళ్ల - search results
If you're not happy with the results, please do another search
ఈనెల 21వ తేదీన రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ
లబ్ధిదారులకు 13,300 ఇళ్ల అందజేత
అధికారుల సమీక్షలో మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇళ్లను ఈ నెల 21వ తేదీన పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి...
పైసలు, పైరవీలు లేకుండా డబుల్ ఇండ్లు
పూర్తి పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక
అవకతవకలు జరిగితే అధికారులే బాధ్యులు
కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి
జిహెచ్ఎంసి పరిధిలో 21న రెండో విడత డబుల్ ఇండ్ల పంపిణీ
లబ్ధిదారులకు 13,300 ఇండ్ల అందజేత
రూ. 50వేల కోట్ల విలువైన ఇండ్లను ఉచితంగా...
డబుల్ ఇండ్ల పంపిణీ.. రూ.60లక్షల విలువైన ఇల్లు మీ సొంతం: హరీశ్ రావు
సంగారెడ్డి: ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రూ.60 లక్షల విలువైన ఇల్లు మీ సొంతమైందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. జిహెచ్ఎంసి పరిధిలోని తెల్లపూర్ మున్సిపాలిటి...
పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాల్సిందే : డాక్టర్ లక్ష్మణ్
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల ముట్టడి
మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలోని పేదలకు వచ్చే నెల 7వ తేదీలోగా డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయాలని బిజెపి నేత, ఎంపి డాక్టర్ లక్ష్మణ్ డిమాండ్ చేశారు....
పేదలు ఆత్మగౌరవంగా బ్రతికేందుకు డబుల్ బెడ్ రూమ్ పథకం
సూర్యాపేట: పేదలు ఆత్మ గౌరవంగా బ్రతికేందుకు సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ పథకం తీసుకురావడం జరిగిందని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మోతె మండల కేంద్రంలో 4కోట్ల...
డబుల్బెడ్రూం ఇండ్లలో మౌలిక వసతులను పూర్తి చేయాలి
భూపాలపల్లి : డబుల్బెడ్రూంలో మౌలిక వసతులను పూర్తి చేసి లబ్ధ్ద్దిదారులకు ఈ నెలాఖరులోగా ఇండ్లను అందించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. భూపాలపల్లిలో గల వెలిశాలపల్లిలో అర్హులైన లబ్ధిదారులకు అందజేసిన...
జివో 76 ప్రకారం అర్హులకు ఇళ్ల పట్టాల పంపిణీ
భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు భూపాలపల్లి పర్యటనలో భాగంగా స్థానిక ఎంఎల్ఏగా భూపాలపల్లి మున్సిపాలిటీకి రూ. 50కోట్లనిధులు మంజూరు చేయాలని కోరగా తక్షణమే రూ. 30కోట్లు...
డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు..
డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడానికి రూ.3లక్షలు
సొంత స్థలం కలిగిన వారికి అవకాశం
బడ్జెట్లో రూ.12 వేల కోట్లను కేటాయించిన ప్రభుత్వం
మనతెలంగాణ/హైదరాబాద్: సొంత స్థలం కలిగిన వారు తమ స్థలంలో డబుల్ బెడ్రూం ఇల్లు కట్టుకోవడం...
దసరాకు లక్ష డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ: వేముల ప్రశాంత్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో ఆరు వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకొని ఏడో వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్...
కాందిశీకుల భూములు అన్యాక్రాంతం !
ఒక వైపు కేంద్రం...మరోవైపు కబ్జాదారులు
వేలల్లో నిర్మాణాలు వాటికి ఇంటి నెంబర్లు..
ఆ ఆస్తులను ఎలా స్వాధీనం చేసుకోవాలన్న దానిపై ప్రభుత్వం చర్చలు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్తులపై ప్రభుత్వం ఆరా
మనతెలంగాణ/హైదరాబాద్: కాందిశీకుల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఒకవైపు...
ఓఆర్ఆర్ టెండర్లలో అవినీతి నిరూపిస్తే రాజకీయ సన్యాసం
మన తెలంగాణ/హైదరాబాద్: ఔటర్ రింగ్ నిర్వహణ టెండర్లలో అవినీతి జరిగిందని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ సవాల్ విసిరారు. ఆరోపణలు ఉన్న కంపెనీకి అతి తక్కువ ధరకు 30...
నడ్డా ఇది కెసిఆర్ అడ్డా: జేపీ నడ్డా వ్యాఖ్యలపై మంత్రి వేముల ఆగ్రహం
హైదరాబాద్: నడ్డా ఇది కెసిఆర్ అడ్డా, ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా...
కెసిఆర్లా కలలు కనే ధైర్యం, అది సాధించే పట్టుదల ఉండాలి: కెటిఆర్ ట్వీట్
మన తెలంగాణ/హైదరాబాద్: కలలు కనడానికి ధైర్యం, అది సాధించడానికి పట్టుదల ఉండాలనేదే సిఎం కెసిఆర్ విజయ సూత్రం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే కలను ధైర్యంగా కనడమే కాకుండా దాన్ని సాధించారు. ఇక స్వరాష్ట్రంలో...
‘కూల్ రూఫ్’ ఉంటేనే అక్యుపెన్సీ
మనతెలంగాణ/హైదరాబాద్ : 600 చదరపు గజాలు, అంతకంటే ఎక్కువ స్థలంలో కట్టే భవనాలకు ‘కూల్ రూఫ్ తప్పనిసరి’ అని మంత్రి కెటిఆర్ పేర్కొన్నారు. కూల్ రూఫ్ ఉంటేనే అక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తామని...
ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువకుడు
కామారెడ్డి : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం కోసం ఓ యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని వాటర్ ట్యాంక్ ఎక్కాడు. పోలీసులు గ్రామస్థులు, కుటుంబ సభ్యులు కిందకు దిగాలని...
అక్రమాలు చేయాలంటే హడలి పోవాలి: మంత్రి శ్రీనివాస్ గౌడ్
డబుల్ బెడ్రూం ఇండ్ల అక్రమార్కులపై ఉక్కుపాదం
డబ్బులతో ఇళ్లు వస్తుందంటే అది ముమ్మాటికీ అక్రమమే
పేదలకు ఉచితంగానే డబుల్ బెడ్రూం ఇండ్లు
ఆడియో టేపుల వ్యవహారంపైనా విచారణకు ఆదేశాలు
అక్రమార్కులు ఎంతటి వారైనా వదిలిపెట్టేది లేదు: మంత్రి వి....
తెలంగాణను చూసి కేంద్రం ఓర్వడం లేదు : హరీశ్రావు
మెదక్: 70 ఏళ్లలో బిజెపి, కాంగ్రెస్ చేయలేనిది 7 ఏళ్లలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపారని మంత్రి హరీశ్రావు అన్నారు. మెదక్ జిల్లా మనోహరబాద్లో డబుల్ బెడ్రూం ఇళ్లను శుక్రవారం ప్రారంభించి, లబ్ధిదారులతో గృహప్రవేశం...
కేంద్ర నిధులపై వాస్తవాలు-వక్రీకరణలు
‘నిజం కూడా ప్రతి రోజూ ప్రచారం లో ఉండాలి. లేకుంటే అబద్ధమే నిజంగా మారి దేశాన్ని నాశనం చేస్తుంది’ డా. బిఆర్ అంబేడ్కర్. ‘నిజం గడప దాటే లోపు.. అబద్ధం వెయ్యి మైళ్ళు...
పేదల సంక్షేమం కాంగ్రెస్తోనే సాధ్యం
గద్వాల ప్రతినిధి: పేదల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయమని కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ సరిత అన్నారు. శుక్రవారం గద్వాల పట్టణంలోని...
పంద్రాగస్టు నుంచి ఇండ్ల పంపిణీ
హైదరాబాద్/ఎల్బీనగర్ ః రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు ధీమా వ్యక్తం చేశారు. పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు వదులుకోరని సీఎంగా...