Home Search
డిజిటల్ తరగతులు - search results
If you're not happy with the results, please do another search
డిజిటల్ పాఠాల దిశగా పాఠశాలలు…
ఈనెలాఖరు వరకు సెలవులు పొడిగించిన విద్యాశాఖ
వైరస్ ఉనికితో ఆన్లైన్లో తరగతులు పెట్టాలంటున్న తల్లిదండ్రులు
ఫిబ్రవరి ముగిసేవరకు ఇంటికి పరిమితం కానున్న చిన్నారులు
బడుల్లో వైరస్ సోకితే కట్టడి చేయడం కష్టమని వైద్యులు వెల్లడి
హైదరాబాద్: నగరంలో ఒమ్రైకాన్...
యువతకు ఆన్లైన్లో నైపుణ్య తరగతులు
మంత్రి కెటిఆర్ సమక్షంలో ఐఎస్బితో సాంకేతిక విద్యాశాఖ ఒప్పందం
మనతెలంగాణ/ హైదరాబాద్ : యువతకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్తో తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు అవగాహన...
ఈనెల 20నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభం..
హైదరాబాద్: ఈనెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా...
ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ పాఠాలు
ఈ నెల 15 నుంచి ప్రారంభించే అవకాశాలు
ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్పై కసరత్తు
హైదరాబాద్ : కరోనా నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థులు నష్టపోకుండా ప్రత్యామ్నాయ అకడమిక్ క్యాలెండర్లో భాగంగా ఈ నెల 15...
విద్యాభివృద్ధ్దికి ముఖ్యమంత్రి కెసిఆర్ కృషి
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్లరూరల్: ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యావ్యవస్థలో మార్పులు తీసుకొచ్చి విద్యాభివృద్ధ్దికి కృషి చేస్తున్నారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కందవాడ గ్రామంలో...
మంత్రి ఎర్రబెల్లి విస్తృత పర్యటన
జనగామ: రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి...
కార్పొరేట్కు దీటుగా సర్కార్ విద్య
ఖమ్మం : ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను నడిపిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం...
మన ఊరు – మన బడితో పాఠశాలలు ఎంతో అభివృద్ధి
జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి
ఘట్కేసర్: మన ఊరు - మన బడి కార్యక్రమంతో నేడు ప్రభుత్వ పాఠశాలలకు పూర్వ వైభవం వచ్చిందని జిల్లా పరిషత్ చైర్మన్ మలిపెద్ది...
సిఎం కెసిఆర్ నాయకత్వంలో రాష్ట్రం పురోగమిస్తుంది
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రం సిఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ది,ఆధునికతలో పురోగమిస్తుందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యాదినోత్సవ వేడుకల సందర్బంగా నేరేడుచర్ల మండల పరిధిదిలోని...
దేశానికే ఆదర్శం ‘పల్ల్లెప్రగతి’
దేవరుప్పుల : దేశానికే ఆదర్శం ‘పల్ల్లెప్రగతి’ కార్యక్రమమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మండలంలోని కడవెండిలో తెలంగాణా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం ఆయన నూతన పంచాయతీ భవనం, మన ఊరుమన...
మన ఊరు-మన బడి ‘పాఠశాలలు నేడు ప్రారంభం’
మనతెలంగాణ/హైదరాబాద్ : మన ఊరు మనబడి కార్యక్రమంలో మొదటి విడతలో పూర్తయిన పనులను బుధవారం నాడు సిరిసిల్ల నియోజకవర్గంలోని గంభీరావుపేట పాఠశాలలో మంత్రులు కె.టి రామారావు, సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. మొదటి...
ముగిసిన దసరా పండగ సెలవులు
ఎల్కేజీ నుంచి పదోతరగతి వరకు స్కూళ్లు సిద్ధం
ఇకా నుంచి విద్యార్థులంతా ప్రత్యక్ష పాఠాలకు హాజరు
కోవిడ్ నిబంధనలు పాటించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు
హైదరాబాద్: నగరంలో నేటి నుంచి విద్యాసంస్దలో బడి గంట మోగనుంది. దసరా పండగ...
రూ.2వేల కోట్లతో బడుల బాగు
ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేటు స్థాయి సదుపాయాలు
మార్గదర్శకాలు రూపొందిచాలి : అధికారులకు మంత్రి వర్గ ఉపసంఘం ఆదేశం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే దిశగా అన్ని పాఠశాలల్లో కార్పొరేట్స్థాయిలో మౌలిక సదుపాయాలను...
రాష్ట్రంలో 9 ఆపై తరగతుల బడులు ప్రారంభం నేడే
10 నెలల తర్వాత బడిబాట పట్టనున్న విద్యార్థులు
పాఠశాలల్లో 9,10 తరగతులకే ప్రత్యక్ష తరగతులు
ప్రారంభం కానున్న ఇంటర్, ఆపై కోర్సుల క్లాసులు
హాజరు తప్పనిసరి కాదు....
హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
ఈ ఏడాది 89 పనిదినాలలో ప్రత్యక్ష...
ఉ.9.30 నుంచి సా.4 వరకు కళాశాలలు
విద్యార్థుల హాజరుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి
జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు 300 దాటితే షిఫ్ట్ విధానం
కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థల పునఃప్రారంభం
మార్గదర్శకాలు జారీ చేసిన విద్యాశాఖ
మనతెలంగాణ/హైదరాబాద్: కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఫిబ్రవరి 1...
పభుత్వ నృత్య, సంగీత కళాశాలల్లో అడ్మిషన్లు
హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్న ఆరు ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలు, పాఠశాలల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి వివిధ సర్టీఫికెట్ కోర్సులు, డిప్లోమాకోర్సులకు అడ్మిషన్లు ప్రకటించారు. నృత్యం పట్ల ఆసక్తి ఉన్న అభ్యర్థులు కోర్సుల్లో చేరడానికి...
సెప్టెంబర్ 9నుంచి ఎంసెట్?
2న పాలిసెట్, ఈ నెల 31న ఇసెట్, 20 నుంచి ప్రభుత్వ స్కూల్ విద్యార్థులకు డిజిటల్ క్లాసులు
సెప్టెంబర్ 1 నుంచి ఇంటర్ ప్రవేశాలు, 17 నుంచి ఆన్లైన్ తరగతులు
విద్యాశాఖ...
ఆన్లైన్ కోర్సులకు భారీ డిమాండ్
విద్యాసంస్థల మూసివేతతో డిజిటల్ బాట పట్టిన విద్యార్థులు
హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలు మూసివేతతో విద్యార్థులు డిజిటల్ బాట పట్టారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్డౌన్...
ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు పెంచొద్దు
మనతెలంగాణ/హైదరాబాద్ : వచ్చే విద్యాసంవత్సరంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫీజులు పెంచరాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కచ్చితంగా అమలు చేయాలని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రైవేట్...
బిసి గురుకుల డిగ్రీ కాలేజీల్లో స్పాట్ అడ్మీషన్లు
ఒరిజినల్ సర్టిఫికెట్స్తో సంప్రదించాలన్న అధికారులు
మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది కొత్తగా ప్రారంభించిన బిసి గురుకుల డిగ్రీ కళాశాలల్లో స్పాట్ అడ్మీషన్లు కొనసాగుతున్నాయి. ఆసక్తి గల విద్యార్థినీ...