Home Search
డెంగీ - search results
If you're not happy with the results, please do another search
దేశ వ్యాప్తంగా డెంగీ కలవరం… రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం
న్యూఢిల్లీ : ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్తోపాటు పలు రాష్ట్రాల్లో డెంగీ జ్వరాల కేసులు భారీగా పెరుగుతుండడంతో కేంద్రం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు, సంసిద్ధతపై...
డెంగీ కేసులు లేవు
టైఫాయిడ్, వైరల్ ఫీవర్ నమోదు అవుతున్నాయి
డెంగీ పరిసర ప్రాంతాల్లో డిఎంహెచ్ఓ ఆకస్మిక తనిఖీ
మాధురి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, కృష్ణారెడ్డి ఫస్ట్ ఎయిడ్ సెంటర్ సీజ్
ప్రజలకు మెరుగైన వైద్యం...
తెలంగాణలో పెరుగుతున్న డెంగీ, స్వైన్ ఫ్లూ కేసులు
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా సీజనల్ ఫ్లూ వైరస్ లు ప్రతాపం చూపిస్తున్నాయి. గడిచిన వారం రోజుల్లో డెంగీ, స్థానిక వ్యాధి(ఎండెమిక్) స్వైన్ ఫ్లూ కేసులు నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ‘ఎండెమిక్ స్వైన్...
లఖింపుర్ కేసులో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగీ
లఖ్నవూ : లఖింపుర్ ఖేర్ హింసాత్మక సంఘటనలో ప్రధాన నిందితుడు ఆశిష్ మిశ్రాకు డెంగీ సోకినట్టు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రిమాండులో ఉన్న ఆయనను చికిత్స నిమిత్తం కట్టుదిట్టమైన భద్రత నడుమ స్థానిక...
మన్మోహన్ సింగ్కు డెంగీ: ఎయిమ్స్
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ డెంగీ వ్యాధితో బాధపడుతున్నారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ(ఎయిమ్స్) వైద్యులు శనివారం తెలిపారు. 89 సంవత్సరాల మన్మోహన్...
ముంబైని వణికిస్తున్న డెంగీ
ముంబై: కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ముంబై నగరాన్ని ఇప్పుడు డెంగీ వణికిస్తోంది. గత ఏడాది ముంబై నగరంలో 129 డెంగీ కేసులు నమోదు కాగా, ఈ ఏడాది జనవరి నుంచి...
డెంగీ, మలేరియా
ఏది ఏ జ్వరమో తెలుసుకునేందుకు ప్రయాస
కలవరపెడుతున్న డెంగీ, మలేరియా కేసులు
ఒకవైపు కోవిడ్ భయం.. మరోవైపు విషజ్వరాలు
రాష్ట్రంలో ప్రబలుతున్న విషజ్వరాలు, కొవిడ్ భయంతో వణుకుతున్న ప్రజలను కలవరపెడుతున్న సీజనల్ వ్యాధులు
మనతెలంగాణ/హైదరాబాద్...
గ్రేటర్ పై డెంగీ దండయాత్ర
భారీగా పెరుగుతోన్న పాజిటివ్ కేసులు
ఆసుపత్రులకు క్యూకడుతున్న రోగులు
జిహెచ్ఎంసి దోమల వ్యాప్తి చెందకుండా చూడాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థారణ
ఆందోళన వ్యక్తం చేస్తున్న నగరవాసులు
గ్రేటర్ ఇటీవల కురిసిన భారీ వానలకు...
గ్రేటర్ నగరంపై డెంగీ ఛాయలు
మూడు రోజులుగా 65 అనుమానిత కేసులు నమోదు
9మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు వెల్లడి
జీహెచ్ఎంసి నివారణ చర్యలు చేపట్టాలంటున్న వైద్యాధికారులు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎలిజా టెస్టుల ద్వారా వ్యాధి నిర్థ్దారణ
హైదరాబాద్: గ్రేటర్ నగరంపై వ్యాధులు పంజా...
ఉదయనిధిపై పిటిషన్ను కొట్టివేసిన మద్రాసు హైకోర్టు
చెన్నై: డిఎంకెకు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని పిలుపునిచ్చిన సమావేశంలో పాల్గొన్నందుకు తమిళనాడు మంత్రులు ఉదయనిధి స్టాలిన్, పికె శేఖర్బాబు, నీలగిరీస్ ఎంపి ఎ రాజాపై కో వారంటో(అనర్హులుగా...
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
మలేరియా, డెంగ్యూ కేసుల విషయంలో ఆందోళన వద్దు
ఉన్నతస్థాయి సమీక్షలో వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తతో ఉన్నామని రాష్ట్ర వైద్యారోగ్యశాఖమం త్రి టి.హరీశ్ రావు స్పష్టం చేశారు....
మారని ఉదయనిధి వైఖరి: ఈసారి మస్కిటో కాయిల్ ఫోటో
వెబ్ డెస్క్: సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చిన డిఎంకె నాయకుడు, తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సోమవారం తాను తన వైఖరి నుంచి తగ్గడం లేదనడానికి సూచనగా సోషల్...
వర్షాకాలం.. వ్యాధుల గాలం
విష జ్వరాలతో ఆస్పత్రులకు క్యూ కడుతున్న జనం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా గత కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా వారం రోజుల్లోనే వైరల్ జ్వరాలు అకస్మాత్తుగా పెరిగాయి. వర్షాలకు ఇళ్ల చుట్టూ నీ రు చేరడం,...
సనాతన ధర్మం హెచ్ఐవితో సమానం: మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా
చెన్నై: సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి, డిఎంకె నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై చెలరేగుతున్న దుమారం చల్లారకముందే మరో డిఎంకె నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి ఎ రాజా కొత్త వివాదానికి...
సర్కార్ దవాఖానా.. సరికొత్త రికార్డు
ఆగస్టులో 76.3 శాతం డెలివరీలు నమోదు
ముందు వరుసలో నారాయణ్పేట్, ములుగు జిల్లాలు
సిఎం కెసిఆర్ మార్గదర్శకత్వంలో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం
ఈ ఘనత సాధించిన వైద్య సిబ్బందికి మంత్రి హరీశ్రావు కృతజ్ఞతలు
హైదరాబాద్ : ఆగస్టు...
మన చెత్త.. మన బాధ్యత
మన తెలంగాణ/సిద్దిపేట రూరల్ : నడకతో మంచి ఆరోగ్యం, చెత్త ఏరివేతతో స్వచ్ఛ పట్టణాన్ని చేయవచ్చునంటూ మరో సంస్కరణకు సిద్దిపేట మున్సిపాలిటీ శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ఆర్ధిక, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు...
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
గుండాల : సీజనల్ వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలని మండల వైద్యాధికారి మనీష్ రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యలయంలో ఏర్పాటు చేసిన సదస్సు కార్యక్రమంలో వారు మాట్లాడుతూ...వర్షాకాల...
నేపాల్ చరిత్రకారుడు సత్యమోహన్ జోషి కన్నుమూత
ఖాట్మండు : నేపాల్ చరిత్రకారుడు, సాహితీవేత్త సత్యమోహన్ జోషి ఇకలేరు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న 103 ఏళ్ల జోషి... ఖాట్మండు లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం...
డెంగ్యూపై యుద్ధం
జిహెచ్ఎంసి పరిధిలో డోర్ టు డోర్ జ్వర సర్వే స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా 10వేల బ్లడ్
యూనిట్ల సేకరణ ఆసుపత్రుల్లో ప్లేట్లెట్ సపరేటర్ అవసరమైన వారికి ఉచితంగా రక్తం నివారణ చర్యలపై...
ముంబైలో స్వైన్ఫ్లూ విజృంభణ
ముంబై : ముంబై నగరంలో స్వైన్ఫ్లూ కలకలం రేపుతోంది. 15 రోజుల వ్యవధిలో ముంబైలో 138 స్వైన్ఫ్లూ కేసులతోపాటు 412 మలేరియా, 73 డెంగీ కేసులు నమోదైనట్టు బీఎంసీ అధికారులు వెల్లడించారు. ఈ...