Home Search
తిరుమల లడ్డూ ప్రసాదం - search results
If you're not happy with the results, please do another search
అయోధ్యకు శ్రీవారి లడ్డూ ప్రసాదం సిద్ధం
మన తెలంగాణ/ హైదరాబాద్: అయోధ్యలో ఈ నెల 22వ తేదీ శ్రీ రామచంద్రులవారి విగ్రహప్రతిష్ట, శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా భక్తులకు 25 గ్రాముల బరువు గల ఒక లక్ష చిన్న లడ్డూలను...
నాణ్యంగానే శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీ
వైభవోత్సవ మండపంలో పోటు సిబ్బందితో ప్రత్యేక సమావేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : నాణ్యత విషయంలో ఎలాంటి రాజీకి తావు లేకుండా దిట్టం మేరకు శ్రీవారి లడ్డూ, వడ ప్రసాదాలు తయారు చేస్తున్నామని...
తిరుమలలో కొత్త నిబంధనలు..
హైదరాబాద్ : తిరుమలలో ఫేస్ రికగ్నిషన్ అమల్లోకి వస్తోంది. తిరుమలలో ప్రధానంగా.. శ్రీవారి సర్వ దర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు ఈ నిర్ణయం...
తిరుమలలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు….
తిరుమల శ్రీవారి ఆలయంలో పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర చెబుతోంది. రెండవ దేవరాయలు కాలం నుండి ప్రసాదాల సంఖ్య మరింత పెరిగింది. ఆ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న...
తిరుమల లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు…
తిరుమల శ్రీవారి లడ్డూకు 306వ పుట్టిన రోజు శుభాకాంక్షలు...
తిరుపతి: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరస్వామి వారి లడ్డూ ప్రసాదం భక్తులకు పరమపవిత్రం, స్వామి వారి లడ్డూ కోసం భక్తులు...
శ్రీ వారి భక్తులకు శుభవార్త.. రేపటి నుంచి హైదరాబాద్లో లడ్డూల విక్రయం
హైదరాబాద్: శ్రీ వెేంకటేశ్వర స్వామి వారి భక్తులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమల శ్రీ వారి లడ్డూ ప్రసాదం రేపటి (ఆదివారం) నుంచి హైదరాబాద్ లో కూడా భక్తులకు అందుబాటులోకి రానుంది. కరోనా...
రూ. 5142 కోట్ల వార్షిక బడ్జెట్ను ఆమోదించిన టిటిడి ధర్మకర్తల మండలి
శ్రీవారి ఆశీస్సులతో మహిళలకు మంగళసూత్రాలు
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు
మండలి అధ్యక్షుడు భూమాన కరుణాకర్ రెడ్డి
మన తెలంగాణ / హైదరాబాద్: టిటిడి వార్షిక బడ్జెట్ ( 2024--25 ఆర్థిక సంవత్సరానికి) రూ.5,141.74 కోట్లతో...
మార్చి 1 నుంచి ప్రయోగాత్మకంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అమలు
హైదరాబాద్ : తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని టిటిడి...
భక్తులకు సౌకర్యవంతంగా శ్రీవారి దర్శనం
ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఎస్వీ మ్యూజియం అభివృద్ధి
నూతన టెక్నాలజీతో అధిక సంఖ్యలో నాణ్యమైన శ్రీవారి లడ్డూల తయారీ
తిరుమలలో గణతంత్ర వేడుకల్లో టిటిడి ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి
దేశ విదేశాల నుండి తిరుమలకు విచ్చేస్తున్న భక్తులకు సౌకర్యవంతంగా...
అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం
హైదరాబాద్ : సామాన్య భక్తులకు ఎక్కువ సంఖ్యలో వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని...
శ్రీవారి లడ్డు తూకంపై అపోహలు నమ్మవద్దు: టిటిడి
తిరుమల: భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తూకం (బరువు)పై సోషల్ మీడియాలో వస్తున్న అపోహలను నమ్మవద్దని టిటిడి ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేసింది. శ్రీవారి లడ్డూ తూకం కచ్చితంగా...