Thursday, April 25, 2024
Home Search

తెలంగాణ సచివాలయం - search results

If you're not happy with the results, please do another search
TS Govt to plan invite tenders for Secretariat maintenance

తెలంగాణ సచివాలయం దగ్గర హైటెన్షన్

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం దగ్గర ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. సచివాలయ ముట్టడికి కాంగ్రెస్ మైనార్టీ నేతలు యత్నిస్తున్నారు. దళిత బంధు తరహాలోనే మైనార్టీ బంధు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ నేత హర్షద్...
TS Secretariat Building demolition work begins

కొనసాగుతున్న తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు..

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆర్ఆండ్ బీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సచివాలయ కూల్చివేత పనులను  డిజిపి మహేందర్ రెడ్డి, సిఎస్ సోమేశ్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం...
new secretariat is symbol of Telangana's progress

తెలంగాణ ప్రగతికి చిహ్నంగా నూతన సచివాలయం

బిఆర్‌ఎస్ బహ్రెయిన్ శాఖ హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టే ఏ కార్యక్రమైనా చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉంటుందని బిఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ అన్నారు. తెలంగాణ ప్రగతికి చిహ్నంగా ,...
Model of Telangana New Secretariat at Numaish Stall

నుమాయిష్ స్టాల్‌లో తెలంగాణ కొత్త సచివాలయం నమూనా

మనతెలంగాణ/హైదరాబాద్ : దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ఎగ్జిబిషన్‌గా పేరు గాంచిన నుమాయిష్ ప్రారంభమైన నాటి నుంచి పెద్ద ఎత్తున సందర్శకులు తరలివస్తున్నారు. సరికొత్త హంగులతో మరిన్ని కొత్త ప్రదర్శనలతో కశ్మీర్ నుంచి కన్యాకుమారి...
TS Cabinet Meeting at Secretariat

సచివాలయంలో కొనసాగుతున్న మంత్రివర్గ సమావేశం

తెలంగాణ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం కొనసాగుతుంది. రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించే పథకాలపై కేబినెట్ చర్చిస్తోంది. మహిళలకు వడ్డీ లేని రుణ పథకం పునరుద్ధరణ, కాళేశ్వరంపై జ్యుడీషియల్ విచారణ, రైతు భరోసా పతకం మార్పు...
IT searches at MLC Kavitha's residence

తెలంగాణ తల్లి విగ్రహం స్థానంలో రాజీవ్ విగ్రహం పెట్టడం సరికాదు: కవిత

హైదరాబాద్: సచివాలయంలో దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎంఎల్‌సి కవిత డిమాండ్ చేశారు. సచివాలయం ప్రాంగణంలో రాజీవ్‌గాంధీ విగ్రహం ఏర్పాటుపై ఎంఎల్‌సి కవిత అభ్యంతరం వ్యక్తం...
Minister Uttam Kumar Reddy Slams KCR Over Irrigation Projects

తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు: ఉత్తమ్

తెలంగాణపై కెసిఆరే కుట్ర చేసిండు.. జగన్ నీటిని దోచుకుంటుంటే సైలెంట్ గా ఉన్నడు నీటి పారుదల రంగాన్ని కెసిఆర్ సర్వనాశనం చేసిండు 8 టిఎంసిల నీటిని జగన్ దోచుకుంటుంటే.. 2 టిఎంసిల...

తెలంగాణకు రావాల్సిన నీటీ వాటాను కెసిఆర్ ఆంధ్రాకు అప్పజెప్పాడు: సీఎం రేవంత్ రెడ్డి

ఎపి ప్రభుత్వం రోజుకు 12 టిఎంసిల నీటిని దోచుకుంటుందని...దీనికి ముఖ్య కారకుడు మాజీ సిఎం కెసిఆర్ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జగన్ తో కెసిఆర్ కుమ్మక్కు కావడంతోనే తెలంగాణ కృష్ణా...
CM Revanth Reddy warning over Loss to farmers in grain purchases

రేపు తెలంగాణ మంత్రివర్గ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం ఆదివారం సమావేశం కానుంది. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం భేటీ కానున్నట్లు తెలుస్తోంది. 2 గ్యారంటీలు, ఇతర అంశాలపై మంత్రివర్గం సమావేశంలో చర్చించనుంది. రూ....
NDB Director General Pandian meets CM Revanth Reddy

తెలంగాణ అభివృద్ధికి అండగా ఉంటాం: ఎడిబి డైరెక్టర్ జనరల్ పాండియన్

హైదరాబాద్ నగరంలో మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకు డైరెక్టర్ జనరల్ డా డిజె పాండియన్ గురువారం డా బిఆర్ అంబెడ్కర్ సచివాలయంలో సీఎం...
We will invest in Telangana

తెలంగాణలో పెట్టుబడులు పెడతాం

మంత్రి శ్రీధర్ బాబును కలిసిన కెనడా పారిశ్రామిక వేత్తలు స్వాగతించిన మంత్రి మన తెలంగాణ / హైదరాబాద్: కెనడాలో ప్రఖ్యాతి గాంచిన స్మైల్ డిజిటల్ హెల్త్ సిఇవో , డంకన్ వెస్ట్రన్ బేస్డ్ ఎస్‌ఆర్‌ఎ ఇన్ఫర్‌మేషన్ సంస్థకు...
Now it's the turn of the secretariat..

ఇక సచివాలయం వంతు..

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రానికి, ప్రభుత్వానికి గుండెకాయ వంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ప్రక్షాళన చేసేందుకు భారీ కసరత్తు జరుగుతోంది. ప్రభుత్వాన్ని నడిపే ఫైళ్ళ సర్కులేషన్‌లో, జీవోల జారీలో అత్యంత కీలకమైన...
Telangana education should be set as an example for the country

తెలంగాణ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలపాలి

పిఆర్‌టియుటిఎస్ డైరీ ఆవిష్కరణలో సి.ఎం. రేవంత్ రెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బి.ఆర్.అంబేడ్కర్ సచివాలయంలో శనివారం పిఆర్‌టియుటిఎస్ నూతన...
Amar Raja investments in Telangana

తెలంగాణలో అమర్ రాజా భారీ పెట్టుబడులు

సిఎం రేవంత్‌తో కంపెనీ చైర్మన్ గల్లా జయదేవ్ చర్చలు ఈవీ, న్యూ ఎనర్జీ రంగంలో మరో ముందడుగు రూ.9,500 కోట్ల పెట్టుబడి.. 9 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మన తెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణలో...
Celebrities who met Chief Minister Revanth Reddy at the Secretariat

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖులు

మన తెలంగాణ / హైదరాబాద్ : సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పలువురు ప్రముఖులు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రముఖ సినీ నటులు, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ మేనేజింగ్ ట్రస్టీ అండ్ చైర్మన్...
BMW car burnt in Narayanaguda

సచివాలయం వద్ద కాలి బూడిదైన బిఎండబ్ల్యు కారు

హైదరాబాద్: మన తెలంగాణ/ నాంపల్లి : రాష్ట్ర సచివాలయం వద్ద మింట్ కంపౌండ్ రోడ్డులో ఓ కారు వెళుతుండగా అందుంలోంచి హఠాత్తుగా నల్లటి పొగలు, మంటలు చెలరేగి పూర్తిగా వాహనం దగ్ధమైంది. ఉన్నట్టుండి...
Deputy Chief Minister Bhatti Vikramarka took charge in the Secretariat

సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క

రెండు ఫైళ్ళపై తొలి సంతకం మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బాధ్యతలు స్వీకరించారు. డా.బిఆర్ అంబేద్కర్ సచివాలయంలోని తన ఛాంబర్‌లో ఆర్థిక, ప్రణాళిక, విద్యుత్ శాఖ...
Telangana State at a Glance was unveiled by Deputy CM Bhatti Vikramarka

తెలంగాణ స్టేట్ ఎట్ ఏ గ్లాన్స్‌ను ఆవిష్కరించిన డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్: రాష్ట్ర ఉపముఖ్య మంత్రి ,ఆర్దిక, ప్రణాళిక  ఇంధన శాఖ మంత్రిని మంగళవారం సచివాలయంలో పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నాయకులు ప్రజాప్రతినిధులు కలిసి అభినందనలు తెలిపారు. వీరిలో...

సచివాలయం వద్ద ఉద్యోగుల సంబరాలు..

హైదరాబాద్ : తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంగా బుధవారం తెలంగాణ సచివాలయం వద్ద ఉద్యోగులు విజయోత్సవ సంబరాలు అంబరాన్నంటుకున్నాయి. సచివాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. టిజెఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం...
Entry of Journalists into the Secretariat

సచివాలయంలోకి జర్నలిస్టులకు అనుమతి: జర్నలిస్టుల అధ్యయన వేదిక

మన తెలంగాణ/ హైదరాబాద్: నూతన ప్రభుత్వం జర్నలిస్టులను సచివాలయంలోకి అనుమతించాలని సూత్రపాయంగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడడం పట్ల జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు వేణుగోపాల్ రెడ్డి, సాధిక్...

Latest News