Home Search
దంపతుల హత్య - search results
If you're not happy with the results, please do another search
వృద్ద దంపతుల హత్య కేసును చేధించిన పోలీసులు
బాన్సువాడ:బీర్కూర్ మండలంలోని రైతునగర్ ఈ నెల 25న రాత్రి జరిగిన వృద్ద దంపతుల హత్య కేసును పోలీసులు చేధించారు. శనివారం కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో...
అల్లూరి జిల్లాలో దంపతుల హత్య…
చింతూరు: అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం రత్నాపురంలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు దంపతులను దారుణంగా హత్యచేశారు. మృతులను రంగయ్య(50), ముత్తమ్మ(45)గా గుర్తించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు...
ఎన్ఐఎ అధికారి దంపతుల హత్య కేసులో ఇద్దరికి మరణశిక్ష
బిజ్నోర్ (యుపి): ఆరేళ్ల క్రితం బిజ్నోర్ జిల్లాలో సీనియర్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారిని, ఆయన భార్యను కాల్చి చంపారన్న నేరం రుజువు కావడంతో నేరస్థులు ఇద్దరికి కోర్టు శనివారం మరణ శిక్ష...
నల్లగొండలో అర్ధరాత్రి దంపతుల హత్య
నేరుడుగొమ్మ: నల్లగొండ జిల్లా నేరుడుగొమ్మ మండలంలో బుంగతండాలో ఆదివారం అర్ధరాత్రి హత్య చేశారు. బుల్లి, నేనావత్ అనే దంపతులు బుంగతండాలో నివసిస్తున్నారు. భార్యభర్తలు అరుబయట నిద్రించినప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వారిని హత్య...
లాయర్ దంపతుల హత్యపై సిబీఐ దర్యాప్తు అవసరం లేదు: హైకోర్టు
మన తెలంగాణ/హైదరాబాద్: న్యాయవాద దంపతుల హత్య కేసుపై సిబిఐ దర్యాప్తు అవసరం లేదని హైకోర్టు పేర్కొంది. వామన్రావు తండ్రికి ఎంత బాధ ఉందో కోర్టుకు అంతే ఉందని తెలిపింది. దర్యాప్తు ఇప్పటివరకు సరైన...
న్యాయవాద దంపతుల హత్యకేసు: పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం..
న్యాయవాద దంపతుల హత్యకేసు
పోలీసుల తీరుపై హైకోర్టు ఆగ్రహం.. దర్యాప్తుపై ప్రశ్నల వర్షం...
మన తెలంగాణ/హైదరాబాద్: న్యాయవాద దంపతులు వామన్రావు, నాగమణి హత్య కేసు దర్యాప్తు నిష్పాక్షికంగా సాగుతున్నట్లు పోలీసులు హైకోర్టుకు నివేదించారు. గత నెల...
వృద్ధ దంపతుల హత్య… మిస్టరీ… కుమారుడిపై అనుమానం
బెంగళూరు: వృద్ధ దంపతులను హత్య చేసిన సంఘటన కర్నాటకలోని బెంగళూరు ప్రాంతం కామాక్షిపాల్యా ప్రాంతంలో జరిగింది. దంపతుల కుమారుడిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నరసింహ్మా రాజు...
మహబూబాబాద్ జిల్లాలో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: మహబూబాద్ లో గత నెల తమ ఇద్దరు కూతుళ్లను చంపేశారని భావిస్తున్న దంపతులు ఉరేసుకున్నారు. అడవిలో వారి మృత దేహాలు వేలాడుతూ లభించాయి. ఆ దంపతులను కందగట్ల అనిల్, దేవి లుగా...
నిజామాబాద్లో విషాదం.. దంపతుల ఆత్మహత్య
నిజామాబాద్ లో బుధవారం విషాదం చోటుచేసుకుంది. దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను స్వామి(45), దేవలక్ష్మి(40)గా గుర్తించారు. అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు...
క్రెడిట్ కార్డు అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్య
కీసర: క్రెడిట్ కార్డుపై తీసుకున్న అప్పు తీర్చలేక దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన ఈ సంఘటన కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సిఐ వెంకటయ్య తెలిపిన వివరాల ప్రకారం... లాలాపేట్కు చెందిన రాగుల...
పురుగుల మందు తాగి నవ దంపతుల ఆత్మహత్య
గుడిహత్నూర్: ఆదిలాబాద్ జిల్లా, గుడిహత్నూర్ మండలం, కొలహరి గ్రామానికి చెందిన సేవాలే విజయ్, పల్లవి అనే నవ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని ఎస్ఐ సయ్యద్ ఇమ్రాన్ తెలిపారు. ఎస్ఐతోపాటు...
గతేడాది ప్రేమ వివాహం.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు
ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి...
అప్పుల భారంతో దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: అప్పుల భారంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా లో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది.. వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరు...
ముషీరాబాద్ లో కూతురికి ఉరేసి… దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: ముషీరాబాద్ ప్రాంతంలోని గంగపుత్ర కాలనీలో కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. నాలుగేళ్ల కుమార్తె తేజస్వినికి ఉరేసి అనంతరం దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో దంపతులు సురేష్బాబు, చిత్రలేఖ, కుమార్తె తేజస్విగా ఉన్నారు. మృతులు...
మంథనిలో విషాదం.. పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్య
పెద్దపల్లి: జిల్లాలోని మంథని మండలంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. మండలంలోని నెల్లిపల్లి గ్రామంలో దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం పురుగుల మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే...
ఆస్తి తగాదాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య
చందుర్తి: ఆస్తి తగాదాలతో మనస్తాపం చెందిన వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం అసిరెడ్డిపల్లెలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అసిరెడ్డిపల్లెకు చెందిన కనికరపు...
ఆస్తి తగాదాలతో వృద్ధ దంపతుల ఆత్మహత్య
చందుర్తి మండలంలో విషాదం
చందుర్తి: చందుర్తి మండలం అసిరెడ్డిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. వృద్ద దంపతులు కనికరపు దేవయ్య, లక్ష్మినరసవ్వ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. గతేడాది...
జనగామలో పురుగుల మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం..
జనగామ జిల్లాలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గురు, సునీత అనే భార్యభర్తలు ఇద్దరు సెల్ఫీ వీడియో తీసుకుంటూ పురుగుల మందు తాగుతూ ఆత్మహత్యకు యత్నించారు. గమనించిన స్థానికులు వెంటనే భార్యభర్తులను చికిత్స కోసం...
రైలు కింద పడి యువ దంపతుల ఆత్మహత్య
హైదరాబాద్: రైలు కింద పడి యువ దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికులు , రైల్వే పోలీసులు తెలిపిన వకథనం ప్రకారం.. జిల్లాలోని...
వృద్ద దంపతుల దారుణ హత్య..
బీర్కూర్: కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ గ్రామంలో మంగళవారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. వృద్ధ్ద దంపతులను గుర్తు తెలియని దుండగులు హత్య చేయడం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే. గ్రామానికి...