Home Search
దాశరథి కృష్ణమాచార్య - search results
If you're not happy with the results, please do another search
తెలంగాణ జాతి గర్వించదగ్గ బిడ్డ దాశరథి కృష్ణమాచార్య : సిఎం కెసిఆర్
హైదరాబాద్ : తెలంగాణ మహోన్నత కవి, ఉర్దూ, తెలుగు, ఇంగ్లీషు భాషా పండితుడు దాశరథి కృష్ణమాచార్య 99 వ జయంతి సందర్భంగా సిఎం కెసిఆర్ వారి సేవలను స్మరించుకున్నారు. ‘ నా తెలంగాణ...
నటేశ్వరశర్మకు దాశరథి కృష్ణమాచార్య అవార్డు
హైదరాబాద్ : దాశరథీ కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆయన పేరుతో ప్రతిఏటా ప్రకటించే ప్రతిష్టాత్మక “శ్రీ దాశరథి కృష్ణమాచార్య అవార్డును” 2023 సంవత్సరానికి గాను ప్రముఖ రచయిత, సంస్కృతాంధ్ర కవి, శతావధాని, కామారెడ్డి...
వడ్డేపల్లి కృష్ణకు దాశరథి స్మారక పురస్కారం ప్రదానం
కాచిగూడ: ప్రసిద్ధ మహాకవులు దాశరథి కృష్ణమాచార్య, డా.సి.నారాయణరెడ్డి జయంతుల సందర్భంగా తెలుగు భాషా చైతన్య సమితి ఆధ్వ ర్యంలో ప్రముఖ కవి, దర్శకులు వడ్డేపల్లి కృష్ణకు మహాకవి దాశరథి స్మారక పురస్కార ప్రదానోత్సవం...
అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి అవార్డు ప్రదానం
హైదరాబాద్ / నాంపల్లి : దాశరథి కృష్ణమాచార్య రాష్ట్ర స్థాయి సాహిత్య అవార్డును ప్రముఖ సాహితీ వేత్త, తెలుగు, సంస్కృతిక భాషల్లో సుమారు 50 కిపైగా రచనలు చేసిన అయాచితం నటేశ్వర శర్మకి...
కవి నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారం
హైదరాబాద్: కవి రచయిత అయాచితం నటేశ్వర శర్మకు దాశరథి పురస్కారం లభించింది. నటేశ్వర శర్మకు 2023 దాశరథి కృష్ణామాచార్య పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నెల 22న దాశరథి కృష్ణమాచార్య జయంతి...
తెలంగాణ సంస్కారానికి దాశరథి పురస్కారం
కొందరి వ్యక్తిత్వాలు ప్రత్యేకంగా వుంటాయి. వేణు సంకోజు అట్లాంటి ప్రత్యేక వ్యక్తిత్వం వున్న వారిలో ఒకరు. నిరాడంబరత్వం, స్నేహశీలం, సంభాషణల్లో నిష్కాపట్యం, గ్రంథపఠనం, వక్తృత్వంలో అనుపమానం, కళల్లో ప్రవేశం ఇది వేణు సంకోజు...
పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకున్న మహాకవి దాశరథి
హైదరాబాద్: నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ తెలంగాణ ప్రజల కన్నీళ్లను 'అగ్నిధార'గా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య జయంతి సందర్భంగా ఆరోగ్య, ఆర్థిక శాఖ...
తెలంగాణ కోసం 1200 మంది బలిదానాలు: పవన్
హైదరాబాద్: తెలంగాణలో బిజెపిలో కలిసి ఎన్నికల బరిలో నిలిచామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. కొత్తగూడెంలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తితోనే ఎపిలో రౌడీలు, గుండాలను ఎదుర్కొంటున్నామని పేర్కొన్నారు....
ఆనాడు మన యాస, భాషలపై చిన్నచూపు: హరీష్ రావు
సిద్దిపేట: 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య,ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ మంత్రి...
కళింగాంధ్ర సాహితీ ప్రభ
ఆచల్లని సముద్ర గర్భం దాచిన బడబానలం ఎంతో ఆ నల్లని ఆకాశంలో కానరాని భాస్కర లెందరో. అని మహా కవి దాశరథి కృష్ణమాచార్యలు అన్నట్లు. విస్తృత కళింగాంధ్రలో విశాల సాహిత్య సృజన చేసి...
మేరువు కన్నా ధీరుడు
“...హిమాలయాలను గురించి, గంభీర సముద్రాలను గురించి సమగ్రంగా చెప్పగలగడం ఎంత అసాధ్యమో, మహాత్మాగాంధీ వ్యక్తిత్వాన్ని గురించి చెప్పగలగడం కూడా అంత అసాధ్యం... అని మహాకవి దాశరథి కృష్ణమాచార్యులంటే; కవి తిలకుడు దేవరకొండ బాలగంగాధర...
పేరుపేరునా సమరయోధులను స్మరించుకోవాలి: కెసిఆర్
హైదరాబాద్: మిగులు నిధులతో కూడిన నాటి హైదరాబాద్ రాష్ట్రం ఆనాడే అభివృద్ధి దిశగా ప్రణాళికలు నిర్మించుకొని, అడుగులు వేయటం ప్రారంభించిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు తెలిపారు. పబ్లిక్ గార్డెన్స్లో తెలంగాణ జాతీయ...
ఇదే రోజు రాచరిక పరిపాలన నుంచి ప్రజాస్వామ్యంలోకి: హరీష్ రావు
సిద్దిపేట: చరిత్రలో 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీకి ఒక విశిష్టత ఉందని రాష్ట్ర ఆర్థిక, వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ...
తెలంగాణ కవిత్వాన్ని తూచిన తరాజు
ప్రాంతీయ అస్తిత్వ స్పృహ, లోతైన విశ్లేషణ, తులనాత్మక పరిశీలన, ఖచ్చితమైన సూత్రీకరణ కాంచనపల్లి విమర్శకు ప్రధాన లక్షణాలు. కవిగా, జర్నలిస్టుగా సుప్రసిద్ధులైన కాంచనపల్లి గోవర్ధన రాజు మంచి విమర్శకులు కూడా . ఇటీవల...
విజయానికి బాట ‘చైతన్య స్పూర్తి’
ఒక అక్షరం ఎంతో మంది ఆలోచనా విధానాన్ని మార్చి విజయ పథంలో నడిపించటానికి మార్గదర్శకంగా నిలుస్తుందని తెలుపుటకు చిరునామా ‘ చైతన్య స్ఫూర్తి -చిటికెన వ్యాసాలు.‘ మన చుట్టూ నిత్యం జరుగుతున్న అనేక...
పుస్తకం హస్తభూషణం
ఏప్రిల్ 23వ తేదీకి ఒక ప్రత్యేకత ఉంది. విలియమ్ షేక్స్పియర్ వర్ధంతిని పురస్కరించుకుని యునెస్కో ఏప్రిల్ 23, 1995ని మొట్టమొదటి సారిగా ప్రపంచ పుస్తక దినోత్సవంగా ప్రకటించారు. ఆనాటి నుండి ప్రపంచంలోని నూరు...
పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది: మంత్రి హరీశ్
సిద్దిపేట: పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుందని, ప్రతి ఒక్కరు పుస్తక పఠనం చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని సిద్దిపేట విపంచి ఆడిటోరియంలో...
సాహితీ శిఖరం… సినారె
తెలుగు సాహిత్యంలో శిఖరమంత స్థాయికి ఎదిగిన డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డిని తెలంగాణ గడ్డ మాత్రమే కాదు, యావత్ తెలుగు ప్రపంచం ఎల్లకాలం గుర్తు పెట్టుకునే మహనీయుడు. సాహితీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందిన సినారె...
అచ్చమైన తెలంగాణ కవి
తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టిన మహాకవి దాశరథి కృష్ణమాచార్య. దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన ప్రాతఃస్మరణీయుడు....
కెరీరిజం మితిమీరింది
నాలుగు దశాబ్దలకుపైగా కవిత్వం రాస్తున్న జూకంటి జగన్నాథం ఇప్పటివరకు 14కవితా సంకలనాలు, ఒక కథల పుస్తకం తెచ్చారు. 65 ఏళ్ల జూకంటి జగన్నాథం తెలుగు సాహిత్యానికి సుపరిచితులు. ప్రఖ్యాత కవి జగన్నాథంకు ప్రస్తుత...