Home Search
ధరణి - search results
If you're not happy with the results, please do another search
ధరణిపై త్వరలో శ్వేతపత్రం
రెండు రోజుల్లో ఐదెకరాల వరకు రైతుబంధు జమ
ధరణి అక్రమాలను ఆధారాలతో సహా బయటపెడుతాం
ధరణితోపాటు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేస్తాం
సిఎం పదవిపై ఆశ లేదు
విలేకరులతో రెవెన్యూ...
ధరణిపై త్వరలో శ్వేతపత్రం: మంత్రి పొంగులేటి
ధరణిపై త్వరలో శ్వేతపత్రం విడుదల చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తన వద్ద ధరణికి చెందిన మరింత సమాచారం ఉందని మంత్రి పొంగులేటి సూచించారు. రాష్ట్రంలో తాగునీటి సమస్యలు రాకుండా...
ధరణి స్పెషల్ డ్రైవ్కు బ్రేక్
ఇ డ్రైవ్ను ఆపాలని ప్రభుత్వం ఆదేశం
ఎన్నికల పూర్తి అయ్యేవరకు నిలిపివేత
ఎన్నికల విధులకు సిబ్బంది
మనతెలంగాణ/హైదరాబాద్: ధరణి స్పెషల్ డ్రైవ్కు ఎన్నికల బ్రేక్ పడిం ది. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి...
ధరణి దరఖాస్తుల గడువు పొడిగింపు
ఈ నెల 17వ తేదీ వరకు మిగిలిన దరఖాస్తులకు మోక్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి దరఖాస్తుల పరిశీలన గడువును ఈ నెల 17వ తేదీ వరకు పొడిగిస్తూ సోమవారం అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి....
పెండింగ్ ముగిసే దాకా ధరణి ప్రత్యేక డ్రైవ్ కొనసాగింపు
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి డ్రైవ్ ఇంకా కొనసాగనుంది. భూ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ధరణి స్పెషల్ డ్రైవ్ షెడ్యూల్ ప్రకారం...
రోజుకు 15వేల ధరణి సమస్యలకు పరిష్కారం
స్పెషల్ డ్రైవ్తో ధరణి భూసమస్యలు కొలిక్కి
ఆరు రోజుల్లో 76వేల దరఖాస్తులకు పరిష్కారం
చిత్తశుద్ధితో కృషి చేస్తున్న అధికారులు
రెవెన్యూ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
మనతెలంగాణ/హైదరాబాద్ : స్పెషల్ డ్రైవ్ తో...
ధరణి సమస్యలకు మోక్షం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుం ది. దీనికి సంబంధించి ధరణి మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సంబంధించి అధికారాలను బదిలీ...
ధరణిపై ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ధరణికి సంబంధించిన మార్గదర్శకాలను గురువారం జారీ చేసింది. తహసీల్దారులు, ఆర్డీవోలకు అధికారాలు బదలాయించింది. ఏ స్థాయి అధికారికి ఎలాంటి అదికారాలు ఉంటాయో మార్గదర్శకాల్లో పేర్కొంది.
ధరణిపై త్వరలో శ్వేత పత్రం
ధరణి దరఖాస్తుల పరిష్కారానికి..మార్చి 1 నుంచి 7వ తేది వరకు సదస్సులు
ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం
మార్చి 2న ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్
ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో వేల కోట్ల దోపిడీ
80వేల...
ధరణి ఏజెన్సీపై ఎంక్వైరీ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం
మనతెలంగాణ/హైదరాబాద్ : ధరణి పోర్టల్ నిర్వహిస్తున్న ఏజెన్సీపై సమగ్ర విచారణ చేపట్టాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సిసిఎల్ఏ అధ్వర్యంలో ప్రభుత్వం బా ధ్యతాయుతంగా...
ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ…
హైదరాబాద్: సచివాలయంలో ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కానుంది. ఈ సమావేశానికి సిద్దిపేట, రంగారెడ్డి, నిజామాబాద్, ఖమ్మం, వరంగల్ కలెక్టర్లకు పిలుపు వచ్చింది. ఉదయం 10:30 గంటలకు సచివాలయంలో గ్రౌండ్...
నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ
సచివాలయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటితో భేటీ అయిన సభ్యులు
మనతెలంగాణ/హైదరాబాద్: నేడు ఐదు జిల్లాల కలెక్టర్లతో ధరణి కమిటీ భేటీ కానుంది. ఇదే విషయమై ధరణి కమిటీ సభ్యులు, సచివాలయంలో రెవెన్యూ శాఖ మంత్రి...
ధరణి సమస్యలపై త్వరలో కలెక్టర్లతో భేటీ
పోర్టల్ బాధ్యతలు మరొకరికి అప్పగించే అవకాశం: కమిటీ
‘ధరణి’ లొసుగులపై కలెక్టర్లతో చర్చిస్తున్నాం
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటాం : ధరణి కమిటీ సభ్యులు
మనతెలంగాణ/ హైదరాబాద్ : ‘ధరణి’లో నెలకొన్న స మస్యలపై త్వరలోనే కొన్ని...
ధరణిలో 119 లోపాలు
పటిష్టమైన ధరణి సాఫ్ట్ వేర్ అవసరమని గుర్తించిన కమిటీ
భూసమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక స్టాప్వేర్ అవసరం
రెవెన్యూ అధికారులకు చట్టబద్ధతతో కూడిన అధికారాలు ఇవ్వాలి
న్యాయస్థానం వెళ్లకుండా రెవెన్యూ శాఖ పరిష్కారం చూపాలి
సచివాలయంలో మొదటి సమావేశం...
ధరణిపై కమిటీ
మన తెలంగాణ/హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణ యాలు తీసుకుంటోంది. తాజాగా సిఎం రేవంత్ మరో నిర్ణయం తీసుకున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ఐదుగురు సభ్యులతో కూడిన కమి టీని ఏర్పాటు చేస్తూ...
త్వరలో ధరణి ప్రక్షాళన
ప్రభుత్వ భూముల కబ్జాను గుర్తించి స్వాధీనం చేసకుంటాం
ఏ ఒక్కరిపై కక్షపూరిత చర్యలు ఉండవు
తప్పుచేస్తే వదలం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్
ప్రజలు కోరుకున్న ఇందిరమ్మ రాజ్యం తెస్తాం
ప్రజా పాలన...
ధరణిపై ముగిసిన సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: ధరణిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సమీక్ష బుధవారం సాయంత్రం ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ధరణిపై సిఎం సమీక్షించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహా...
ధరణిపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ధరణి పోర్టల్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహిస్తున్నారు. సమీక్షకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, దమోదర రాజనర్సింహ, పలువురు ఉన్నాతాధికారులు హాజరయ్యారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న అన్ని...
ధరణిలో పనిచేస్తున్న ఆపరేటర్, సమన్వయకర్తపై కేసు నమోదు
రంగారెడ్డి జిల్లాలో ధరణిలో పనిచేస్తున్న ఆపరేటర్, సమన్వయకర్తపై కేసు నమోదైంది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రమీలారాణి ఫిర్యాదు మేరకు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మహేష్, నరేష్ పై కేసు నమోదు చేశారు....
ధరణి కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా
కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గంలో జరిగిన రోడ్షోలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ప్రసంగిస్తూ ధరణి కావాలా, పట్వారీ వ్యవస్థ కావాలా అని ప్రజలను ప్రశ్నించారు. సభను ఉద్దేశించి కెటిఆర్ మాట్లాడుతూ, కాంగ్రెస్...