Home Search
నికర పెట్టుబడి - search results
If you're not happy with the results, please do another search
మనం చేసింది అప్పు కాదు.. అది పెట్టుబడి
అప్పుల్లో చివరి నుంచి ఐదో స్థానంలో రాష్ట్రం
దళితబంధు ఓట్ల రాజకీయం కోసం తెచ్చిన పథకం కాదు
డిక్కీ ప్రతినిధుల సమావేశంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్ : దమ్మున్న...
అదానీ సొంతమైన మరో పోర్ట్
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్కు చెందిన అదానీ పోర్ట్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ (ఎపిసెజ్) తాజాగా కారైకల్ పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ (కెపిపిఎల్)ని రూ.1,485 కోట్లకు కొనుగోలు చేసింది. నేషనల్...
విదేశీ మదుపరులు భారతీయ ఈక్విటీల్లో రూ.44,500 కోట్లు పెట్టారు
న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులు(ఎఫ్పిఐ)ల నిరంతర కొనుగోళ్ల కారణంగా ఈక్విటీ మార్కెట్లో సెంటిమెంట్లు బుల్లిష్గా మారాయి.గత నెలలో నికర కొనుగోలుదారులుగా విదేశీ పెట్టుబడిదారులు భారతీయ ఈక్విటీల పట్ల విపరీతమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు, అమెరికాలో...
ఉత్సాహంగా మార్కెట్లు
గతవారం 960 లాభపడిన సెన్సెక్స్
పెరిగిన విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గతవారం మార్కెట్ మొత్తంగా 960 పాయింట్ల లాభాలను నమోదు చేయగా, సెన్సెక్స్ మళ్లీ 59...
మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!
రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో...
లుమినస్ అత్యాధునిక సోలార్ ప్యానెల్ తయారీ ఫ్యాక్టరీ ప్రారంభం
సస్టైనబిలిటీ, సౌర శక్తి ప్రయత్నాలను బలోపేతం చేయడంలో భారీ ముందడుగు వేస్తూ, భారతదేశంలోని ప్రముఖ ఎనర్జీ సొల్యూషన్స్ కంపెనీ లుమినస్ పవర్ టెక్నాలజీస్, ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్లో పరిశ్రమలోనే మొదటి సోలార్ ప్యానల్ ఫ్యాక్టరీని...
ఈ వారం 6 ఐపిఒలు
ఈ వారం ఐపిఒల లక్షం రూ.3,000 కోట్ల సమీకరణ
స్టాక్మార్కెట్లో 5 షేర్ల లిస్టింగ్
న్యూఢిల్లీ : ఈ వారం కూడా స్టాక్ మార్కెట్లో ఐపిఒ సందడి కొనసాగనుంది. ఎందుకంటే ఈ వారంలో ఆరు కొత్త...
రక్షణశాఖకు రూ 6.21 లక్షల కోట్లు
న్యూఢిల్లీ : దేశ భద్రతకు అత్యంత కీలకమైన రక్షణ శాఖకు కేంద్ర బడ్జెట్లో 202425 సంవత్సరానికి రూ 6.21 లక్షల కోట్లు కేటాయించారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో తెలిపారు....
వలసేతర వీసాల ఫీజులు అమెరికా భారీగా పెంపు
వాషింగ్టన్: హెచ్1 బీ, ఎల్1, ఇబి5 వంటి వివిధ కేటగిరీల వలసేతర వీసాల ఫీజులను అమెరికా ప్రభుత్వం భారీగా పెంచింది. ముఖ్యంగా చాలా మంది భారతీయులు ఈ వీసాలపైనే అమెరికాకు వెళ్తుంటారు. 2016...
యుద్ధాలకు కారణం అగ్రరాజ్యాలే!
వర్ధమాన దేశాల వనరులను కొల్లగొట్టేందుకు పోటీ పడుతుంటాయి సామ్రాజ్యవాద దేశాలు! తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు, పెట్టుబడిదారీ దేశాలు ముదిరి సామ్రాజ్యవాద దేశాలుగా విస్తరిస్తున్నాయి. అవి ఆయా దేశాల్లో తమ అనుకూల ప్రభుత్వాలను...
పౌర ప్రజాతంత్ర హక్కులపై దాడి
నరేంద్ర మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఏ ప్రభుత్వంలోనైనా ప్రభుత్వం అనుసరించే రాజకీయార్థిక విధానాలపైనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. మోడీ ప్రభుత్వం బడాభూస్వామ్య, బూర్జువా, సామ్రాజ్యవాద...
తీరని పెనుదాహ చింతనమే
ఒక కవి చేసే పని ఏంటంటే ఒక ఆలోచనని మనలో మేల్కొలపడమే.ఒక అనుభూతినో,ఒక సమస్యనో మన ముందుకు తెచ్చి మనల్ని అందులోకి నెట్టడమే. అందులోనూ మానవ జీవనం సంక్లిష్టమయం చేసుకుంటున్న మనుషులున్న ఈ...
కొత్త ఆదాయ పన్ను నిబంధనలు
న్యూఢిల్లీ : గతేడాది (2023) బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆదాయపు పన్నుకు సంబంధించిన అనేక నియమాలలో మార్పులు చేసింది. ఇది 2024 సంవత్సరంలో పన్ను చెల్లింపుదారులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనుంది. 2023-24 ఆర్థిక...
శ్రీ సిటీలో డైకిన్ మూడో తయారీ కేంద్రం ప్రారంభం
న్యూఢిల్లీ: 2023 సంవత్సరం చివరి నాటికి, భారతదేశంలో తమ మూడవ అత్యాధునిక తయారీ కేంద్రం వద్ద కార్యకలాపాలను డైకిన్ ఎయిర్ కండిషనింగ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రారంభించనుంది. దాదాపు 75 ఎకరాల విస్తీర్ణంలో...
అదానీని వెనక్కినెట్టిన ముకేశ్
భారతదేశంలో అత్యంత సంపన్నుడిగా అంబానీకి మొదటి స్థానం
ఆయన సంపద విలు రూ.8.08 లక్షల కోట్లు
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023 వెల్లడి
న్యూఢిల్లీ : భారతదేశంలో అత్యంత సంపన్నుడి స్థానాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ యజమాని...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
వరుసగా 11వ రోజు లాభాలు
ముంబై : దేశీయ స్టాక్మార్కెట్లు లాభాల జోరును కొనసాగిస్తున్నాయి. గ్లోబల్ మార్కెట్లలో ర్యాలీ, విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు జీవితకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. వరుసగా 11వ రోజు మార్కెట్ల ర్యాలీ...
కౌలు రైతులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ
హైదరాబాద్ : గుంట జాగ లేకపోయినా వ్యవసాయం పై మమకారంతో భూమిని కౌలుకు తీసుకొని సాగు చేస్తున్న కౌలు రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదరణ, మద్దతు దక్కడం లేదని టిపిసిసి అధ్యక్షుడు,...
బయోడీజిల్లో రూ.2000 కోట్ల పెట్టుబడులు: బిఎఐ
న్యూఢిల్లీ: వచ్చే ఏడాదిలో దేశంలో సగటున రూ.2000 కోట్ల పెట్టుబడితో 100కు పైగా కొత్త ప్లాంట్లను ప్రారంభించనున్నట్లు బయోడీజిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బిఎఐ) వైస్ ప్రెసిడెంట్ ధరమ్ వీర్ సింగ్ రాజ్ పురోహిత్...
తెలంగాణలో అసియాలోనే అతిపెద్ద డిస్ట్రిక్ట్ కూలింగ్ ప్రాజెక్ట్..
హైదరాబాద్: పారిశ్రామిక, వాణిజ్య పార్కుల కోసం అత్యుత్తమ శ్రేణి శీతలీకరణ మౌలిక సదుపాయాలను ఉత్తమంగా అభివృద్ధి చేసేందుకు, భారతదేశంలోని శీతలీకరణ దృశ్యానికి పునరాకృతినిచ్చేందుకు, కూలింగ్ యుటిలిటీస్ లో గ్లోబల్ లీడర్ అయిన తబ్రీద్తో...