Home Search
నిశ్శబ్దం - search results
If you're not happy with the results, please do another search
ఇజ్రాయెల్లో జర్నలిస్టులు జైలుకి!
మధ్య ఆసియాలో ప్రజాస్వామ్య దేశంగా, స్వేచ్ఛ స్వాతంత్య్రాలకు నెలవుగా పేరొందిన ఇజ్రాయెల్ ఓ దేశంగా ఆవిర్భవించిన తర్వాత మొదటిసారిగా హమాస్ తీవ్రవాదుల నుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కొంటూ, దారుణమైన యుద్ధంలో చిక్కుకొంది. ఈ...
సూడాన్ సద్దుమణిగేదెప్పుడు?
ఐక్యరాజ్యసమితి వార్తా కథనాల ప్రకారం 15 ఏప్రిల్ 2023న ప్రత్యర్థి మిలిటరీలు సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్, పారా మిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య యుద్ధం చెలరేగినప్పటి నుండి సూడాన్లో ఆరు మిలియన్ల...
మాటను ఒడిశెల రాయినిచేసి విసరడం తెలిసిన కవి
చిన్ని నారాయణరావు తెలుగు కవిత్వానికి పాత కాపు. జీవితం ఓ విజయం, అంతర్ముఖం, గుండెదీపం, గంపకూడు వంటి ఆర్ద్ర కవితా సంపుటులు, మాట, దాహం వంటి ఆలోచనాత్మకమైన దీర్ఘకవితలు వెలువరించిన కవిత్వ స్వాప్నికుడు....
దారి తప్పుతున్న ప్రజాస్వామ్యం!
ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనప్పటికీ భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం గత 75 ఏళ్లుగా వికసిస్తూ వస్తున్నది. శాంతియుతంగా అధికార మార్పిడి జరగడం, కీలకమైన జాతీయ అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి స్వరంతో స్పందిస్తూ...
కవిత్వంతో ఆకాశయానం
కవిత్వం, జీవితం వేర్వేరు కాదని ఈ కవి (ముకుంద రామారావు) నమ్మకం. ఇతను గొప్ప సంపన్నుడు. చేతుల్లో అనేకానేక వస్తువులు, రూపాలు సిద్ధంగా వుంటాయి. సుదీర్ఘ ప్రయాణంలో సున్నితత్వం, సూటితనం, సరళతలు ఇతను...
సిబిఐ విచారణ అడగరేం?
కేంద్రానికి లేఖ రాస్తే 48 గంటల్లోగా సిబిఐ విచారణకు ఆదేశిస్తాం
కాళేశ్వరంపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఏమిటో స్పష్టం చేయాలి
బిఆర్ఎస్కు మేలు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ : కిషన్రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్...
ఊపిరాడని ప్రజాస్వామ్యం!
అభ్యుదయకరమైన భారతీయ వార్తా వెబ్సైట్ ‘న్యూస్క్లిక్’ పై దాడి చేశారు. పార్లమెంటు ఉభయ సభల్లో 141 మంది ఎంపిలను సస్పెండ్ చేశారు. ఈ రెండు సంఘటనలు భారత ప్రజాస్వామ్యంపై తీవ్ర దాడిగా భావించాల్సి...
క్రిస్మస్ పండగైనా తగ్గని ఇజ్రాయెల్ దాడుల బీభత్సం
డెయిర్ అల్ బలా : ఇజ్రాయెల్ దళాలు తమ దాడులను మరింత ముమ్మరం చేస్తున్నాయి. క్రిస్మస్ పండగైనా సరే వెనక్కు తగ్గడం లేదు. వెస్ట్బ్యాంక్ బెత్లెహామ్లో నిశ్శబ్దం రాజ్యమేలుతుండగా, ముట్టడైన భూభాగంలో దట్టమైన...
మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. తెలంగాణలో మరో 6 కేసులు నమోదు
హైదరాబాద్: కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1… నిశ్శబ్దంగా విస్తరిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. నిన్నటివరకూ తెలంగాణలో ఆరు కేసులు వెలుగు చూశాయి. గురువారం రాష్ట్రంలో కొత్తగా మరో 6...
హైదరాబాద్ లో మరో రెండు కరోనా కేసులు..
కరోనా మళ్లీ పడగ విప్పుతోందా? ఈ ప్రశ్నకు అవుననేదే సమాధానంగా కనబడుతోంది. కరోనా కొత్త వేరియంట్ జేఎన్1... నిశ్శబ్దంగా విస్తరిస్తున్నట్లుగా అధికార యంత్రాంగం అనుమానిస్తోంది. నిన్నటివరకూ హైదరాబాద్ లో ఆరు కేసులు వెలుగు...
లింకన్ అంతర్యుద్ధ ఉపన్యాసం
అమెరికా అంతర్యుద్ధ కాలంలో పెన్సిల్వేనియా రాష్ట్రం జెట్టిస్బర్గ్ వద్ద సైనిక శ్మశాన వాటికను ప్రారంభిస్తూ అధ్యక్షుడు అబ్రహాం లింకన్ 19 నవంబర్ 1863 న 15 వేల మందికి చేసిన సంబోధనే జెట్టిస్బర్గ్...
అనుబంధ వారధి ‘జీవనది’
తెలుగు సాహిత్యంలో ఏక వస్తుకమైన కవిత్వపు సంకలనాలు కోకొల్లలుగా కనిపిస్తాయి. ముఖ్యంగా అమ్మ, నాన్న మొదలైన కుటుంబ అనుబంధాలపై అనేక సంకలనాలు వచ్చాయి. స్త్రీ జీవితంలో అమ్మ పాత్ర ఎంత గొప్పదో, భార్య...
బిఆర్ఎస్ అభ్యర్థుల్లో గెలుపు ధీమా
మన తెలంగాణ/హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటింగ్ సరళి నిశ్శబ్దంగా జరిగింది. గత ఎన్నికలతో పోల్చితే ఈ ఎన్నికలలో ఓటర్లు స్పష్టమైన అవగాహనతో ఓట్లు వేసినట్లు కనిపించడంతో బిఆర్ఎస్...
మళ్లీ అదే గోప్యత
పిల్లల్లో వ్యాపిస్తున్న అంతు చిక్కని న్యూమోనియాపై పెదవి విప్పని చైనా
రోజుకు సుమారు 1,200 చిన్నారులు జ్వరాలతో
తల్లడిల్లుతూ ఆసుపత్రుల పాలవుతున్న పరిస్థితి
కరోనా తగ్గిపోయింది అనుకుంటున్నా తరుణంలో తాజాగా చైనాలో తీవ్ర పరిణామాలు
ప్రపంచానికి...
బాదం పప్పులతో మధుమేహం నివారణ!
నవంబర్ 14, 2023న ప్రపంచ మధుమేహ దినోత్సవం జరుపుకోనుండగా, ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టి మధుమేహ మహమ్మారి వైపు మళ్లింది. 'డయాబెటిస్ క్యాపిటల్' గా భారతదేశం, ఈ సమస్యకు కేంద్రబిందువుగా ఉంది. ఈ సంవత్సరం...
ఆర్ద్రతకు అక్షరూపం..
కరోనా ఎంత చెడ్డ రోగమైనా మనుషుల్లో కొంత మానవీయతను పెంచింది. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునే గుణాన్ని నేర్పింది. శత్రువులని సైతం క్షమించే హృదయ వైశాల్యతను ఇచ్చింది. ప్రేమను పంచితే పెరుగుతుందని రుజువు చేసింది....
ఇజ్రాయెల్-పాలస్తీనా.. మనమెటు?
ముస్లిం వ్యతిరేక, మైనారిటీ వ్యతిరేకత బిజెపి విధానంతో భారత దేశంలో ఇజ్రాయెల్కు మద్దతు పెరుగుతోంది. ‘భారతీయులు ఎంతగా మారిపోయారు!’అని పాలస్తీనా రచయిత్రి సుశాన్ అబుల్ హవా ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్తో అన్నారు....
‘కశ్మీర్’ కొనసాగింపే ‘న్యూస్క్లిక్’
న్యూస్క్లిక్ జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల ప్రత్యేక విభాగం ఇటీవల చేసిన దాడి కశ్మీర్లో చేపట్టిన క్రూరమైన పద్ధతులు, నిస్సిగ్గు చర్యలను అధిగమిస్తోంది. ఎఫ్ఐఆర్లో చేసిన ఆరోపణలు అస్పష్టంగా ఉన్నాయి. జర్నలిస్టులు, చురుకుగా పని...
అవ్యక్త గళాల గళం
కొందరు రచయితలు ప్రమాద సంఘటనలను అక్షరీకరిస్తారు. ప్రమాద సంఘటనను ఒక సృజనాత్మక రూపంగా చెక్కుతారు. ఆవిష్కరిస్తారు. కానీ ప్రమాద సంఘటనలు కూడా కొందరిలోని సృజనాత్మకతను బయటకి తీసుకువస్తాయనేందుకు నిదర్శనం ఈ ఏడాది నోబెల్...
చంద్రబాబుకు మరో షాక్
ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో
ఎ25గా టిడిపి అధినేతను చేర్చిన సిఐడి
మన తెలంగాణ/హైదరాబాద్ : టిడిపి అధినేత చంద్రబాబుకు మరో షాక్ తగిలింది. ఎపి ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఎ25గా సిఐడి పేర్కొంది....