Home Search
పరువు హత్య - search results
If you're not happy with the results, please do another search
తంజావూర్లో పరువు హత్య.. ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి..
ప్రేమించి పెళ్లి చేసుకున్న కూతురిని ఇంటికి తీసుకెళ్లి.. దారుణంగా హత్య చేశారు. తమ పరువు తీసిందనే కోపంతో కన్న తల్లిదండ్రులే... కూతురిపై పెట్రోల్ పోసి నిప్పంటించి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన...
పరువు హత్య: కూతుర్ని గడ్డివాములో తగులబెట్టిన కిరాతకుడు
పరువుహత్యల పేరిట పిల్లల పట్ల తల్లిదండ్రుల అమానుష కాండ కొనసాగుతూనే ఉంది. వేరే కులానికి లేదా మతానికి చెందిన వ్యక్తిని తమ కుమార్తె పెళ్ళాడిన పాపానికి జన్మనిచ్చిన తల్లిదండ్రులే వారి ఉసురు తీస్తున్నారు....
పాకిస్థాన్లో మరో పరువు హత్య
లాహోర్ : పరువు పేరుతో పాకిస్థాన్లో ఎక్కువగా హత్యలు జరుగుతున్నాయి. ఏటా 1000 మంది మహిళలు ఈ విధంగా హత్యలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో పాక్ పంజాబ్ ప్రావిన్స్ ముజఫర్నగర్ జిల్లా అలిపుర్...
పరువు హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
మనతెలంగాణ, సిటిబ్యూరోః తన సోదరి మతాంతర ప్రేమ వివాహం చేసుకుందని ఆగ్రహం చెందిన యువకుడు చెల్లి భర్తను హత్య చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ రంగారెడ్డి కోర్టు జడ్జి ఎండి...
కర్ణాటకలో మరో పరువు హత్య
బెంగళూరు : కర్ణాటకలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. కన్న కూతురు కులాంతర వ్యక్తిని ప్రేమించడం ఏమాత్రం నచ్చని తండ్రి తన కూతురి గొంతు నొక్కి హత్య చేయడమే కాక, ప్రియుడి ఆత్మహత్యకు...
బాలాపూర్ లో పరువు హత్య.. యువతి కళ్లెదుటే …
బాలాపూర్: మతాంతర ప్రేమ వ్యవహారం నేపధ్యంలో యువతి బంధువులు యువకుడిని కత్తులతో దారుణంగా పొడిచి చంపిన సంఘటన రాచకొండ పొలీస్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పొలీస్స్టేషన్ పరిధిలో జరిగింది.ఇన్స్పెక్టర్ భాస్కర్ తెలిపిన వివరాల...
పరువు హత్య… అల్లుడి కళ్లలో కారం చల్లి..
బెంగళూరు: నిమ్న కులానికి చెందిన యువకుడు తన కూతురిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని అతడిని ప్రియురాలు తండ్రి హత్య చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బగల్కోట్ జిల్లాలో జరిగింది. నిందితులను పోలీసులు అరెస్టు...
దళిత యువకుడిని ప్రేమించిందని… పరువు హత్య
లక్నో: పరువు హత్య జరిగిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం బస్తీ జిల్లా పదారియా చేట్సింగ్ గ్రామంలో జరిగింది. ప్రేమ జంటను దారుణంగా హత్య చేశారు. ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు...
పరువు హత్య… కానిస్టేబుల్ భర్తను చంపి…
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా కనగాపల్లిలో పరువు హత్య జరిగింది. కానిస్టేబుల్ భర్తను అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మురళీ అనే అనే యువకుడు కియా...
పరువు హత్యలపై ‘పోలీసు’ సీరియస్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో పరువు హత్యలపై పోలీసులు శాఖ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పరువు హత్యల కేసులకు సంబంధించిన పక్కా సాక్షాలు, ఆధారాలు సేకరించాలని అన్ని జిల్లాల ఎస్పిలకు ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా...
పరువు హత్య కేసులో కఠిన శిక్షలు పడాలి
తగిన చర్యలు
తీసుకోవాలని
హోం మంత్రి, డిజిపికి
ట్విట్టర్ ద్వారా మంత్రి
కెటిఆర్ విజ్ఞప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : సరూ ర్ నగర్ పరువు హత్య కేసులో పట్టు బడ్డ ఇద్దరు నిందితులకు కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాల...
పరువు హత్య కేసులో ఇద్దరి అరెస్ట్
ముస్లిం యువతి, హిందూ యువకుడి వివాహం
ఏడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్న జంట
జనవరి31న ఆర్యసమాజ్లో పెళ్లి
ఇష్టం లేని వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న సోదరుడు
వెంటాడి హత్య చేసిన యువతి సోదరుడు, బంధువు
వివరాలు వెల్లడించిన ఎల్బి నగర్...
మరో ‘పరువు హత్య’
కులాంతర వివాహం చేసుకున్న రామకృష్ణ గౌడ్ను
కిరాయి గ్యాంగ్తో హత్య చేయించిన మామ?
యాదాద్రి భువనగిరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన మరో పరువు హత్య
యాదగిరిగుట్టకు చెందిన
వెంకటేశ్ కుమార్తె భార్గవి,
రామకృష్ణగౌడ్ల...
పట్టపగలు పరువు హత్య
ఛండీగఢ్: హర్యానాలోని పానిపట్ ప్రాంతంలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకున్నాడని యువకుడిని కత్తులతో పొడిచి చంపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. నీరజ్ అనే యువకుడు కోమల్ అనే యువతి...
పెళ్లి పేరుతో పరువు హత్య
ఛండీగఢ్: ప్రియుడు, ప్రియురాలిని హత్య చేసిన సంఘటన హర్యానాలోని రోహటక్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పూజా అనే వివాహిత కన్హేలి గ్రామంలో నివసిస్తోంది. బక్హేటా గ్రామంలో రోహిత్ అనే యువకుడు...
ఆదోనిలో పరువు హత్య…
అమరావతి: కర్నూలు జిల్లాలో పరువు హత్య కలకలం సృష్టించింది. ఆదోనిలో కులాంతర వివాహం చేసుకున్నాడని దళిత యువకుడిని పట్టపగలే దారుణంగా హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... గురజాలకు చెందిన ఆడమ్...
హైదరాబాద్ లో పరువు హత్య కలకలం…
హైదరాబాద్: మహానగరంలో పరువు హత్య కలకలం సృష్టిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని అమ్మాయి తండ్రి అతి దారుణంగా కిరాయి హంతకులతో హత్య చేయించిన సంఘటన హైదరాబాద్లోని చందానగర్లో జరిగింది. పోలీసులు తెలిపిన...
పరువు హత్య….. అక్కను చంపిన సోదరుడు
లక్నో: కులాంతర వివాహం చేసుకుందని అక్కను తుపాకీతో సోదరులు కాల్చి చంపిన సంఘటన ఉత్తర ప్రదేశ్లోని మెయిన్పూరీ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...జ్యోతి మిశ్రా (20), రోహిత్ యాదవ్ (25)...
పరువు హత్య…. మృతదేహాన్ని సగం పీక్కతిన్న నక్కలు…
ముంబయి: 16 ఏళ్ల అమ్మాయి యువకుడితో ప్రేమలో పడిందని సోదరుడు ఆమెను చంపి అడవిలో పడేయడంతో నక్కలు, కుక్కలు మృతదేహాన్ని పీక్కతిన్న సంఘటన మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతంలో జరిగింది. సోదరుడిని పోలీసులు అరెస్టు...
పరువు హత్య….
జైపూర్: రాజస్థాన్లోని పాలి జిల్లాలో పరువు హత్య జరిగింది. యువకుడితో 16 ఏళ్ల బాలిక ప్రేమ పడడంతో తల్లి, బాలిక బాబాయి కలిసి హత్య చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... రాజస్థాన్కు...