Saturday, April 20, 2024
Home Search

పశువులు - search results

If you're not happy with the results, please do another search
200 cattle washed away in Kamareddy

కామారెడ్డిలో కొట్టుకపోయిన 200 పశువులు

కామారెడ్డి: వరద నీటిలో దాదాపుగా 200 పశువులు కొట్టుకపోయిన సంఘటన కామారెడ్డి జిల్లాలోని తాడ్వాయి మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... సంతాయి పేటలో ఇద్దరు వ్యక్తులు 200 పశువులను మేత...

ప్రాణం తీసిన పశువులు

ఖమ్మం : ఖమ్మం జిల్లా రూరల్ మండలంలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మృత్యు రూపంలో ఆవులు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ముత్తగూడెం గ్రామానికి చెందిన రాం...

పిడుగుపాటుతో పాడి పశువులు మృతి

గంభీరావుపేట: మండల కేంద్రంలో గురువారం రాత్రి కురిసిన వర్షం, పిడుగుపాటుతో అన్నదమ్ములకు చెందిన పాడిగేదె,ఆవు రెండు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి.వివరాలలోకి వెళితే.. మండల కేంద్రానికి చెందిన కోటయ్యగారి శ్రీనివాస్ రెడ్డి పాడిగేదె,కోటయ్యగారి...

పిడుగుపడి 13 పశువులు మృతి

భద్రాద్రి కొత్తగూడెం: భద్రాద్రికొత్తగూడెంలో శనివారం నుంచి ఎడతెరిపి లేని వాన కురుస్తోంది. ఆళ్లపల్లి మండలంలో పిడుగుపడి 13 పశువులు మృతి చెందాయి. ఆళ్లపల్లి మండలం సందీబంధంలో పిడుగుపాటుకు ఐదు ఆవులు మృతి చెందాయి....
20 cattle were killed when lightning struck herd of cattle

పశువుల మందపై పిడుగు పడి 20 పశువులు మృతి

  మనతెలంగాణ/ పదర: పశువుల మంద పై పిడుగు పడి ఇరవై పశువులు మృతి చెందిన సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల పరిధిలోని బికె ఉప్పునుంతల సమీప ప్రాంతంలో చోటు చేసుకుంది....
Leopard wandering in Vikarabad

చిరుతపై దాడి చేసిన పశువులు

హైదరాబాద్: మహబూబ్ నగర్ జిల్లాలో ఓ చిరుతపులి గాయాలతో కనిపించింది. అధికారులు వైద్యం కోసం చిరుతను హైదరాబాద్ జూపార్కుకు తరలించారు. చిరుత కోలుకున్న తర్వాత తిరిగి అడవిలో వదిలిపెడతామని అధికారులు వెల్లడించారు. అయితే...
8 Cows dead with current shock in Mahabubabad

కరెంట్ షాక్ తో 8 పశువులు మృతి

మహబూబాబాద్: కరెంట్ షాక్ తో ఎనిమిది పశువులు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వ్యవసాయం పనుల కోసం పశువులను చనిపోవడంతో...

ప్రజలే బలి పశువులు!

  పెట్రోల్ ధర లీటరు వంద రూపాయల వద్ద ఉగ్ర నాట్యం చేస్తున్నది. దీని వల్ల అన్ని వస్తువుల ధరలు పేట్రేగిపోయి జనజీవనాన్ని అశాంతికి, అభద్రతకు గురి చేసి దేశానికి చెప్పనలవికానంత హాని కలిగిస్తున్నాయి....
Cattle dead with current shock in asifabad

విద్యుత్ షాక్‌తో పశువులు మృతి

  మన తెలంగాణ /దహెగాం: కరెంట్ షాకుతో రెండు పశువులు మృతి చెందిన సంఘటన కుమరం భీమ్ జిల్లా దహెగాం మండలంలోని పెసరికుంట గ్రామంలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం...  ఇడిదినెని సైదయ్యకు...
Rains in Telangana for four days

తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఎల్లో అలర్ట్‌ జారీ..

హైదరాబాద్‌: ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. నేటి నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉంది. దీంతో వాతావరణ...
Komatireddy Venkat Reddy participated Ramadan Celebrations in Nalgonda

పదేళ్లు రేవంతే సిఎం

కాంగ్రెస్‌లో ఎలాంటి గ్రూప్‌లు లేవు.. ఏక్‌నాథ్ షిండేలు లేరు రేవంత్ నాయకత్వంలో టీంవర్క్‌గా పని చేస్తున్నాం హరీశ్‌రావు, మహేశ్వర్‌రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి : మంత్రి కోమటిరెడ్డి మన తెలంగాణ /నల్గొండ రూరల్: రాష్ట్రంలో ఈ...
Nellore Cow

అంతర్జాతీయ మార్కెట్లో నెల్లూరు ఆవు సత్తా

నెల్లూరు: ప్రపంచ పశువుల వేలం పాటలో ఆంధ్రా ఆవు రికార్డు సృష్టించింది. ఏకంగా రూ.40 కోట్లకు ఆవు ధర పలికింది. నెల్లూర్‌కు చెందిన వయాటినా-19 ఎఫ్‌ఐవి మారా ఇమోవీస్ బ్రీడ్‌ ఆవు అత్యధిక ధర...
Rani rudrama sensational comments on CM revanth reddy

సిఎం రేవంత్ రెడ్డిపై రాణిరుద్రమ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: గత అసెంబ్లీ ఎన్నికల ముందు నేను రైతు బిడ్డను, కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షపాతి అని సిఎం రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలికారని బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ...
Radar for bio-diversity

జీవవైవిధ్యానికి రా‘ఢర్’

మన తెలంగాణ/హైదరాబాద్ : భారత నావికాదళం హైదరాబాద్‌కు 75 కిలోమీటర్ల దూరంలో ఉన్న దామగుండం అటవీ ప్రాం తం లో మూడు వేల ఎకరాల అటవీ భూముల విస్తీర్ణంలో నిర్మించతలపెట్టిన రాడార్ కేంద్రానికి...
Kidnap attack

కిడ్నాపర్ నెపంతో దాడి.. ఒకరు మృతి

మన తెలంగాణ/ నిజామాబాద్ బ్యూరో : అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తి పిల్లలను కిడ్నాప్ చేయడానికి వచ్చాడనే అనుమానంతో స్థానికులు మూకుమ్మడిగా దాడి చేయడంతో మృతి చెందాడు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని గాయత్రీనగర్‌లో...
Land pollution should be prevented

భూకాలుష్యాన్ని అరికట్టాలి

ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం...

రోజుకు 80 లీటర్ల పాలు

హైదరాబాద్ : రోజుకు ఏడెనిమిది లీటర్లకే పాడి పశువులు ఆపసోపాలు పడుతుంటాయి. హర్యానాకు చెందిన ఒక ఆవు ఏకంగా రోజుకు 80లీటర్ల పాల దిగుబడితో అందరినీ ఔరా అనిపించి ఆసియాలోనే రికార్డు సాధించింది....
Heavy rains lash South Tamil Nadu

దక్షిణ తమిళనాడును ముంచెత్తుతున్న భారీ వర్షాలు

రైల్వే స్టేషన్‌లో చిక్కుకున్న 500 మంది ప్రయాణికులు చెన్నై: దక్షిణ తమిళనాడును భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. పాలయంకోటైలో 26 సెంటీమీటర్లు, కన్యాకుమారిలో 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తిరునల్వేలి జిల్లాలో వరదల్లో చిక్కుకున్న పునరావాస...
Cyclone damage should be assessed and compensation should be paid

తుఫాన్ నష్టాన్ని అంచనావేసి పరిహారం చెల్లించాలి : తమ్మినేని వీరభద్రం

మన తెలంగాణ/హైదరాబాద్: మిగ్ జాం తుఫాన్ వల్ల రాష్ట్రంలో 4.70 లక్షల ఎకరాల్లో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలు దెబ్బతిన్నట్లు ప్రభుత్వ ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయని సిపిఎం రాష్ట్ర...
Telangana Development

మోసపోతే గోస పడుతం

2014లో రాష్ట్రం ఏర్పడినప్పుడు నెగెటివ్ వృద్ధిలో ఉన్న తెలంగాణ 2022 --23 నాటికి 15.7% వృద్ధి సాధించింది. చివరి గింజ వరకు పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నది. రైతుబంధు పేరిట ఏటా ఎకరానికి...

Latest News