Home Search
పిఎంకిసాన్ - search results
If you're not happy with the results, please do another search
జనవరి 1 నుంచి పిఎంకిసాన్ సాయం రైతుల ఖాతాల్లోకి జమ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పిఎంకిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారం వెల్లడించింది....
20 లోపే ఈకెవైసి గడువు
హైదరాబాద్ : వ్యవసాయరంగానికి చే యూనిస్తూ అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్ర భుత్వం నిబధనల పేరుతో రైతుల గుండెల్లో గునపా లు దించుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం పొందుతున్న రైతులను...
నిధుల మంజూరులో కేంద్రం మొండిచేయి
హైదరాబాద్: వ్యవసాయరంగానికి చేయూనిస్తూ అన్నదాతలకు అండగా నిలవాల్సిన కేంద్ర ప్రభుత్వం నిబధనల పేరుతో రైతుల గుండెల్లో గునపాలు దించుతోంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ పథకం పొందుతున్న రైతులను ఈకేవైసి అనుసంధానం పేరుతో కార్యాలయాలు...
పిఎం కిసాన్ ఈ కెవైసి గడువు పెంచిన కేంద్రం
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్) పధకానికి ఈ కెవైసి గడువు తేదిని పొడిగిస్తూ కేంద్ర పభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి ఈ కెవైసి గడువు ఈనెల...
పిఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని
10.9 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి రూ.20,900 కోట్లు జమ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎంకిసాన్)కింద దేశవ్యాప్తంగా 10.09 కోట్ల మంది రైతులకు 10వ విడత ఆర్థిక సాయంగా రూ.20,900 కోటకు...
రేషన్ కార్డు ఉంటేనే పిఎం కిసాన్ నిధి
నిబంధనలు మరింత కఠిన తరం!
మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయ రంగంలో నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేస్తూ కేంద్రప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన (పిఎంకిసాన్)పథకంలో నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఇక నుంచి...
రేపు రైతుల ఖాతాల్లో పిఎం కిసాన్ సమ్మాన్ నిధులు
న్యూఢిల్లీ : పిఎంకిసాన్ రైతులకు కేంద్రం శుభవార్త అందించింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద తొమ్మిదవ విడత నగదును ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 9న మధ్యాహ్నం 12:30...
అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు
42 లక్షల మంది అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు
రికవరీ చేయాల్సి ఉందని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ: పిఎం కిసాన్ పథకం క్రింద దాదాపు 42లక్షల మంది అనర్హులు రూ.3,000 కోట్ల...
42లక్షల మంది అనర్హులకు రూ.3వేల కోట్ల పిఎం కిసాన్ నిధులు
రికవరీ చేయాల్సి ఉందని పార్లమెంట్లో ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ : పిఎంకిసాన్ పథకం క్రింద దాదాపు 42 లక్షల మంది అనర్హులు రూ.3,000 కోట్ల మేరకు పొందినట్లు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అనర్హులకు చేరిన...
సాగు రుణాల లక్ష్యం చేరుకుంటాం
ఈ రంగానికి రుణ వితరణను జాగ్రత్తగా గమనిస్తున్నాం
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
ద్రవ్యోల్బణంపై పెద్దగా ప్రభావం ఉండదు : ఆర్బిఐ గవర్నర్ శక్తికాంత్ దాస్
న్యూఢిల్లీ: గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు ఇచ్చే వ్యవసాయ రుణాలను ప్రభుత్వం...