Home Search
ప్రధాని వీడియో కాన్ఫరెన్సు - search results
If you're not happy with the results, please do another search
ఎల్లుండి శిక్షక్ పర్వ్ సదస్సుకు ప్రధాని మోడీ ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ : శిక్షక్ పర్వ్ సదస్సును ప్రధాని మోడీ మంగళవారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రారంభిస్తారని ప్రధాని మంత్రి కార్యాలయం ( పిఎంఒ) వెల్లడించింది. ఈ సందర్భంగా ఇండియన్ సైన్ లాంగ్వేజి డిక్షనరీ,...
జాతీయ విద్యా విధానంపై ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్
పాల్గొన్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
హైదరాబాద్ : నూతన జాతీయ విద్యా విధానంపై ఢిల్లీ నుండి ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర విద్యాశాఖ పి.సబితా ఇంద్రారెడ్డి గురువారం తన...
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
10 రాష్ట్రాల్లో కట్టడి చేస్తే దేశంలో కరోనా అంతం
80 శాతం యాక్టివ్ కేసులు ఈ రాష్ట్రాల్లోనే
టెస్టింగ్లు పెంచి వైరస్ను అదుపు చేయండి
ముఖ్యమంత్రుల భేటీలో ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తిని 10...
లిబియాలో జల ప్రళయం.. 700 మంది మృతి.. 10,000 మంది గల్లంతు
కైరో : ఆఫ్రికా దేశమైన లిబియాలో డేనియల్ తుపాన్ జల ప్రళయం సృష్టించింది. ఇక్కడ కురిసిన భారీ వర్షాల కారణంగా ముంచుకొచ్చిన వరదల తీవ్రతకు రెండు డ్యామ్లు బద్దలై పోయాయి. దీంతో దిగువ...
అభివృద్ధిలో అందర్నీ భాగస్వాముల్ని చేయండి
బీజేపీ మేయర్లకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ : అందరితో కలిసి, అందరి అభివృద్ది, అందరి కృషి (సబ్ కా సాత్, సభ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ) అనే భారతీయ జనతా...
ఇరాన్తో ఒకలా, రష్యాతో మరోలా!
ఉక్రెయిన్ వివాదం లో మన దేశం తటస్ధ వైఖరి తీసుకుంటుందని అమెరికా కలలో కూడా ఊహించి ఉండదు. అందుకే బైడెన్కు మన మీద కోపం వచ్చింది. మాట్లాడటం మాని బెదిరింపులు, బుజ్జగింపులకు తెర...
జనవరి 1 నుంచి పిఎంకిసాన్ సాయం రైతుల ఖాతాల్లోకి జమ
న్యూఢిల్లీ : ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ( పిఎంకిసాన్) పథకం కింద రైతుల ఖాతాల్లో కేంద్ర ప్రభుత్వం జమ చేసే సాయానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తాజా సమాచారం వెల్లడించింది....
నిష్పాక్షిక, సంఘటిత విద్యతోనే దేశం అభివృద్ధి
విద్యారంగంలో ఐదు కీలక ఆవిష్కరణలను ప్రారంభించిన మోడీ
న్యూఢిల్లీ : దేశంలో మన విద్యారంగం ప్రసంచ స్థాయిలో నాణ్యత సాధించాలంటే విద్యాబోధనఅభ్యాసప్రక్రియ నిరంతరం పునరిర్విచించబడడం, పునర్విధ రూపకల్పన జరగాల్సిన అవసరం ఉందని ప్రధాని...
పేదల ఆకలి తీర్చని ఇదివరకటి రేషన్ పంపిణీ : మోడీ వ్యాఖ్య
అహ్మదాబాద్ : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి అమలైన రేషన్ పంపిణీ విధానం సరిగ్గా లేకపోవడంతో ఆ ప్రభావం పేదలపై పడిందని, ఒకవైపు గొడౌన్లలో ఆహార ధాన్యాల నిల్వలు పెరుగుతున్నా, మరోవైపు ఆకలి,...
ఆక్సిజన్ పై మాట్లాడాలని యత్నించా… కానీ బెంగాల్ ఎన్నికల్లో మోడీ బిజీ
మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే వెల్లడి
ముంబై : మహారాష్ట్రకు ఆక్సిజన్ సరఫరాపై ప్రధాని మోడీతో ఫోన్లో మాట్లాడాలని ప్రయత్నించానని, కానీ ఆయన పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉండడంతో అందుబాటు కాలేదని...
మోడీకి గ్లోబల్ ఎనర్జీ, ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డు
వచ్చేవారం ప్రదానం
వాషింగ్టన్: వచ్చే వారం జరగనున్న వార్షిక అంతర్జాతీయ ఇంధన సమావేశంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సెరావీక్ గ్లోబల్ ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంట్ లీడర్షిప్ అవార్డును స్వీకరిస్తారు. మార్చి 1...
పౌర హక్కుల పరిరక్షణలో న్యాయవ్యవస్థ పనితీరు భేష్
ప్రధాని మోడీ ప్రశంసలు
అహ్మదాబాద్: ప్రజల హక్కులు, వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణలో దేశంలోని న్యాయవ్యవస్థ తన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. దేశ రాజ్యాంగాన్ని కూడా న్యాయవ్యవస్థ బలోపేతం చేసిందని...
పేదలు, మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఇళ్లు
లైట్ హౌస్ ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన
6 నగరాలలో 12 నెలల్లో వెయ్యేసి ఇళ్లు
జిహెచ్టిసి-ఇండియా కింద 6 రాష్ట్రాలలో ఇళ్ల నిర్మాణం
న్యూఢిల్లీ: గ్లోబల్ హౌసింగ్ టెక్నాలజీ చాలెంజ్-ఇండియా (జిహెచ్టిసి-ఇండియా) కింద ఆరు రాష్ట్రాలలోని ఆరు...
రాజకీయాలు కాదు.. అభివృద్ధి ముఖ్యం
ఎఎంయు ఉత్సవాలలో ప్రధాని మోడీ వ్యాఖ్య
అలీగఢ్: రాజకీయాలు తర్వాతైనా చేసుకోవచ్చని, కాని అభివృద్ధి మాత్రం ఆగకూడదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారం అలీఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఎఎంయు) శతాబ్ది ఉత్సవాలలో భాగంగా వీడియో...
ఆవిష్కరణలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపండి
ఐఐటి విద్యార్థులకు ప్రధాని మోడీ పిలుపు
న్యూఢిల్లీ: యువజనులకు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(సులభతర వ్యాపార విధానం) లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇందకు ప్రతిగా తమ నూతన ఆవిష్కరణల ద్వారా సమాజంలోని నిరుపేదలకు...
అన్నీ అన్లాక్లే
దేశంలో ఇక లాక్డౌన్లు ఉండవని స్పష్టం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
ప్రజల్లో నెలకొన్న అనుమానాలపై స్పష్టత కోరిన సిఎం కెసిఆర్కు జవాబు
కరోనా అదుపులోనే ఉందని
ప్రధానికి చెప్పిన ముఖ్యమంత్రి
మీ హమాలీలను పంపండి,...
రైతుల మేలు కోసమే నియంత్రిత పంటలు
అందరూ ఒకే పంట వేసే విధానం పోయి తీరాలి. ఏది పడితే అది పండించి... దాన్ని మార్కెట్కు తీసుకొచ్చి కొనమంటే ఎవరూ కొనరు. అంగట్ల సరుకు పోసి ఆగం కావొద్దు. డిమాండ్ ఉన్న...
కార్మికుల వేతనాల పరిరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే
న్యూఢిల్లీ : లాక్డౌన్ కారణంగా వివిధ రంగాల సంస్థల యాజమాన్యాలు తమ సిబ్బందికి వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నందున ఈమేరకు 12 కోట్ల మంది ఉద్యోగుల వేతనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక పథకాన్ని...
లాక్ డౌన్ను మరో రెండు వారాలు కొనసాగించాలి
మన తెలంగాణ/హైదరాబాద్ : కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్న లాక్ డౌన్ను మరో రెండు వారాల పాటు కొనసాగించాలని ప్రధాని నరేంద్రమోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కోరారు....
కలిసి తరిమేద్దాం
కరోనాపై ప్రధాని మోడీతో వీడియో ముఖాముఖీలో సిఎం కెసిఆర్
హైదరాబాద్లోని సిసిఎంబిని వైరస్ నిర్ధారణకు ఉపయోగించాలి. ఒకేసారి 1000 శాంపిల్స్ పరీక్షించొచ్చు. విదేశీ విమానాలను నిలిపివేయాలి. అతి పెద్ద నగరాలైన ఢిల్లీ, కోల్కతా, ముంబయి,...