Home Search
ప్రభుత్వ పాఠశాలల్లో - search results
If you're not happy with the results, please do another search
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తాం
మన బస్తీ మన బడి ద్వారా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తాం
సనత్నగర్లోని అశోక్నగర్లో పాఠశాల సందర్శించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
విద్యార్థులకు అన్ని సౌకర్యాలు త్వరగా ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్ :...
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య
నాగర్కర్నూల్ రూరల్ : ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని జిల్లా విద్యాధికారి గోవిందరాజులు అన్నారు. శనివారం మండల పరిధిలోని గగ్గలపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ప్రధానోపాధ్యాయురా లు హరిప్రియ అధ్యక్షతన నిర్వహించిన...
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత
కోటగిరి: ప్రభుత్వ పాఠశాలల్లో బోధించే ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీలు విద్యాబోధనపై తద్వారా ఫలితాలపై పడుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావ్యవస్థ పటిష్ట పరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నప్పటికీ ఉపాధ్యాయుల ఖాళీలతో లక్షం...
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు
వనపర్తి : ప్రభుత్వ పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించి విద్యార్థులు, అధ్యాపకులకు ఆహ్లాదకర వాతావరణంలో విద్య ను అభ్యసించడానికి వీలుగా మన ఊరు మన బడి, మనబస్తీ మన బడి కార్యక్రమాన్ని అమలు...
ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు
హస్తినాపురం: ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పిస్తూ విద్యాభివృద్ధికి పెద్దపీట వేశామని ఎల్బినగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. పేద విద్యార్థుల కోసం ఉ చితంగా పాఠ్య పుస్తకాలు, నోటుబుక్కులు, దుస్తులు, నాణ్యమైన...
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
వాజేడు : ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన విద్య అందిస్తుందని దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ములుగు జిల్లా అడిషనల్ కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది...
ప్రభుత్వ పాఠశాలల్లో వాచ్మెన్ల నియామకాలు
హైదరాబాద్ ః రాష్ట్ర ప్రభుత్వం స్కూళ్లలో విద్యార్థులకు తగిన వసతులు కల్పించాలనే లక్ష్యంతో గతేడాది నుంచి మన బస్తీ, మన ఊరు కార్యక్రమం ద్వారా బడులకు కొత్త రూపం తీసుకొస్తుంది. ఇప్పటికే కొన్ని...
ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య
ఇంద్రవెల్లి : ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్టు మండల ఎంపిపి పోటే శోభాబాయి అన్నారు. ఇంద్రవెల్లి మండలంలోని దస్నాపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపిపి మాట్లాడుతూ......
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులకు హార్టికల్చర్ డిప్లామా కోర్సు
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదవతరగతి పూర్తి చేసిన విద్యార్దులకు కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టీకల్చర్ విశ్వవిద్యాలయం పాలిటెక్నిక్ డిప్లమా కోర్సులో చేరేందుకు అవకాశం కల్పించింది. గ్రామ భారతి హార్టీకల్చర్ పాలిటెక్నిక్...
ఈనెల 20నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభం..
హైదరాబాద్: ఈనెల 20 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ క్లాసులు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పష్టం చేశారు. 6 నుంచి 10వ తరగతి వరకు దూరదర్శన్, టీ-శాట్ ద్వారా...
ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పకడ్బందీగా అమలు చేయాలి
గోషామహల్: ప్రభుత్వ, గురుకుల పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలంగా ణ పుడ్ కమీషన్ సంబంధిత అధికారులను ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం కమీషన్ కార్యాలయంలో ప్రభుత్వ పాఠశాల,...
ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణ బాధ్యత ఎస్హెచ్జిలకు
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ బాధ్యతను స్వయం సహాయక సంఘాలకు అప్పగిస్తూ బుధవారం జివొను జారీ చేసింది. పాఠశాల స్థాయిలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు వేయాలని...
3 నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బిఆర్ఎస్ ప్రభుత్వం మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లోనే 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సిఎం తెలిపారు. ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు...
అన్ని పాఠశాలల్లో సెల్ ఫోన్లపై నిషేధం
బ్రిటన్ లోని అన్ని పాఠశాలల్లో సెల్ ఫోన్లపై నిషేధం విధించింది అక్కడి ప్రభుత్వం. స్కూళ్లలో సెల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని ప్రభుత్వం మార్గదర్శకాలు రూపొందించింది. సెల్ ఫోన్ల వల్ల పిల్లల చదువు పక్కదోవ...
విద్యార్థులకు ప్రభుత్వం అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తుంది: బుర్రా వెంకటేశం
మన తెలంగాణ/హైదరాబాద్:పేద, మధ్యతరగతి విద్యార్థుల జీవితాలను మార్చడానికి, వారి విద్యాభ్యాసానికి అవసరమైన మౌళిక వసతులు కల్పించటానికి ప్రభుత్వం నిబద్ధతతో ఉందని ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు,...
రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో అల్పాహారం అమలు చేయాలి: బాలల సంక్షేమ సంఘం
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో అన్ని పాఠశాలలో సిఎం కెసిఆర్ అల్పాహారం పథకాన్ని అమలు చేయాలని బాలల హక్కుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్ కోరారు. శుక్రవారం అన్ని పాఠశాలలో అల్పాహారం...
ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అల్పహారం అందించాలి
సిఎంకు బాలల హక్కుల సంక్షేమ సంఘం వినతి
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్రం లోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ మధ్యాహ్న భోజనం తో పాటు అల్పాహారం కూడా అందించాలని బాలల...
సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ
ముత్తంగిలో మన ఊరు మన బడిని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
పటాన్చెరు: మన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్దశ వచ్చిందని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి చెప్పారు. శుక్రవారం మండల...
5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి
హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి సర్కార్ పచ్చజెండా ఊపింది. తెలంగాణలో డిఎస్సి ద్వారా 5,089 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 2,575 సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్జిటి),...
ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్ స్థాయి విద్య
సూర్యాపేట: తెలంగాణ రాష్ట్రం ఓ సిఎం కెసిఆర్ ప్రవేశపెట్టిన మన ఊరు మనబడి పథకం చారిత్రాత్మకమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శనివారం గరిడేపల్లి మండలంలోని తుమ్మయిగడ్డలో గల ప్రాథమిక పాఠశాలలో మౌళిక...