Wednesday, April 24, 2024
Home Search

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి - search results

If you're not happy with the results, please do another search

యాదాద్రిని సందర్శించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

యాదాద్రి భువనగిరి : యాదాద్రి అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కోరారు. ఆదివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహ్మా...

దుబ్బాకకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై రఘునందన్ రావు పుస్తకం విడుదల

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇచ్చిన నిధులపై మెదక్ లోక్ సభ బిజెపి అభ్యర్థి రఘునందన్‌రావు ఓ పుస్తకం విడుదల చేశారు. రాష్ట్ర బిజెపి కార్యాలయంలో...
Congress comments on Modi

ఎంఎస్‌ఎంఇలను ప్రభుత్వం నాశనం చేసింది

అలీగఢ్ మినహాయింపు ఏమీ కాదు ప్రధాని మోడీపై కాంగ్రెస్ ఆరోపణలు న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ సోమవారం ప్రధాని నరేంద్ర మోడీని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న ఎంఎస్‌ఎంఇలను ప్రభుత్వం‘నాశనం చేసింది’ అని కాంగ్రెస్...
Prime Minister Modi is angry with the Congress for giving Katchativu Island to Sri Lanka

కచ్చతీవు దీవిని శ్రీలంకకు ఇచ్చేసినందుకు కాంగ్రెస్ పై మండిపడ్డ ప్రధాని మోడీ

న్యూఢిల్లీ:  కచ్చతీవు దీవులను కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు ఇచ్చేసిందంటూ ప్రధాని నరేంద్ర మోడీ మండిపడ్డారు. ఈ దీవుల యాజమాన్య హక్కుల కోసం జరుగుతున్న గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు 1974లో అప్పటి ప్రధాని...
Govt green signal for filling 5348 posts in health department

గుడ్ న్యూస్: 5348 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

హైదరాబాద్: వైద్యారోగ్య శాఖలో 5348 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం బుధవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ నెల 16న ఉత్తర్వులు జారీ చేశారు. వైద్యారోగ్య...
Government will provide health security to the people of the state

ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తుంది: మంత్రి దామోదర రాజ నర్సింహ

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజలందరికీ ఆరోగ్య భద్రతను కల్పిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ పేర్కొన్నారు. గురువారం తన...
PM Modi Telangana visit

అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సోమవారం ఆదిలాబాద్‌‌ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వర్చువల్ విధానంలో రూ.56 వేల కోట్ల ప్రాజెక్టులకు పీఎం ప్రారంభోత్సవాలు,...
Modi government is brutally oppressing the farmers

రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన అణచివేతకు పాల్పడుతోంది

సిపిఐ జాతీయ కార్యదర్శి డా. కె. నారాయణ మన తెలంగాణ/హైదరాబాద్ : తమ పంటకు కనీస మద్దతు ధర ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దులలో శాంతియుతంగా ఆందోళన చేస్తున్న రైతులపై మోడీ ప్రభుత్వం క్రూరమైన...
Pernod Ricard India MoU with Maharashtra Govt

మహారాష్ట్ర ప్రభుత్వంతో పెర్నాడ్ రికార్డ్ ఇండియా ఒప్పందం

వైన్, స్పిరిట్స్ పరిశ్రమలో గ్లోబల్ లీడర్ అయిన Pernod Ricard India, ఈ రోజు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మాల్ట్ స్పిరిట్స్ డిస్టిలరీని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం...
Chhatrapati Shivaji was the farmer's friend then.. Today Prime Minister Modi is the farmer's enemy

రైతు నేస్తం ఛత్రపతి శివాజీ … రైతు శత్రువు ప్రధాని మోడీ

శివాజీ స్ఫూర్తితో రైతు వ్యతిరేక మోడీపై తిరుగుబాటు చేద్దాం: సిపిఐ నారాయణ పిలుపు మన తెలంగాణ/హైదరాబాద్ : రైతు నేస్తంగా ఉంటూ ఛత్రపతి శివాజీ మహారాజ్ పాలన కొనసాగించారని, నేడు ప్రధాని మోడీ రైతు...
Shehbaz Sharif as the new Prime Minister of Pakistan

పాక్ నూతన ప్రధానిగా షెహబాజ్ షరీఫ్?

సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు ఇస్లామాబాద్: పాకిస్తాన్ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి మెజారిటీ రాని నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వానికి అడుగులు పడుతున్నాయి. పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ తమ్ముడు షెహబాజ్ షరీఫ్...
Assam government obstacles for Rahul

రాహుల్‌కు అస్సాం ప్రభుత్వం అడ్డంకులు

శంకర్‌దేవ్ సత్రకు వెళ్తుండగా అడ్డుకున్న అధికారులు రాహుల్ ప్రశ్న అనుమతి నిరాకరణ.. ధర్నాకు దిగిన రాహుల్ నగావ్ (అస్సాం) : శాంతి భద్రతల సంక్షోభ సమయంలో అస్సాంలోని నగావ్ జిల్లాలో ఉన్న వైష్ణవ...
Narender Reddy

ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రభుత్వం ముగ్గురు కాంగ్రెస్ నాయకులను సలహాదారులుగా నియమించింది. మరొకరిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించింది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి...
The government should support the manual workers who are losing their jobs

ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలి : ఎంఎల్‌ఎ కూనంనేని

మన తెలంగాణ/ హైదరాబాద్:  ప్రంపంచీకరణ ఫలితంగా వేగంగా ఉపాధి కోల్పోతున్న చేతి వృత్తిదారులను ప్రభుత్వమే ఆదుకోవాలని సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివ రావు కోరారు. అనేకమంది చేతి వృత్తిదారులు...

రాష్ట్ర ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్‌కు మెమో జారీ

మంత్రివర్గ ఆమోదం లేకుండా ఫార్ములా ఈ-రేస్‌కు నిధులు విడుదల చేయడంపై ఆగ్రహం వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని ప్రకటన ఆయన హెచ్‌ఎండిఏ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో జరిగిన అభివృద్ధి, లే ఔట్‌ల అనుమతులపై ప్రభుత్వం నజర్..! త్వరలోనే...
Government should take steps towards education sector: Professor Nageshwar Rao

ప్రభుత్వం విద్యారంగం వైపు అడుగులు వేయాలి: ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విద్యారంగం మార్పువైపు అడుగులు పడాలని, అభివృద్ధి సాధనంగా ఉన్న విద్యారంగం నూతన ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యత కావాలని మాజీ ఎమ్మెల్సీ, ప్రొపెసర్. కె. నాగేశ్వర్...
The revenue system was fragmented by the previous government

రెవెన్యూ వ్యవస్థను గత ప్రభుత్వం ఛిన్నాభిన్నం చేసింది

క్షేత్రస్థాయిలో పని చేసే విఆర్‌ఏ, విఆర్‌ఓలను రెవెన్యూ శాఖకు దూరం చేసింది తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మంత్రి పొంగులేటి, సిఎం రేవంత్‌కు కృతజ్ఞతలు తెలిపిన లచ్చిరెడ్డి మనతెలంగాణ/హైదరాబాద్ : రెవెన్యూ వ్యవస్థను గత...
Free electricity should be provided to government schools

ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలి

ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్కకు ప్రధానోపాధ్యాయుల విజ్ఞప్తి మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో గ్రామాల్లో, పట్టణాల్లో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని కల్పించాలని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం ఉపముఖ్యమంత్రి మల్ల భట్టి...
Left..democratic and secular forces should move forward unitedly against the Modi government

మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వామపక్ష, ప్రజాతంత్ర, లౌకిక శక్తులు ఐక్యంగా ముందుకు సాగాలి

సిపిఐ 99వ ఆవిర్భావ దినోత్సవ సభలో వక్తల వెల్లడి మన తెలంగాణ/హైదరాబాద్ : దేశ స్వాతంత్య్రం, సమైఖ్యత,సమగ్రత కోసం ఏ రాజకీయ పార్టీలు చేయని త్యాగాలు కమ్యూనిస్టు పార్టీ చేసిందని పలువురు వక్తలు కొనియడారు....
Transfer of 11 IAS officers in Telangana

2024 సంవత్సరానికి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం 2024 సంవత్సరానికి సెలవులను ప్రకటించింది. వచ్చే ఏడాదికి 27 సాధారణ సెలవులు, 25 ఐచ్ఛి క సెలవులను ఖరారు చేసింది. 2024 జనవరి 1న ఆంగ్ల నూతన సంవత్స...

Latest News