Wednesday, April 24, 2024
Home Search

ప్రమాదం - search results

If you're not happy with the results, please do another search
kcr convoy accident

కెసిఆర్ కాన్వాయ్ కు ప్రమాదం

నల్గొండ జిల్లా వేములపల్లి వద్ద బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాన్వాయ్ కు ప్రమాదం సంభవించింది. కెసిఆర్ కాన్వాయ్ లోని ఎనిమిది వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ముందు వాహనం...
Road accident in nalgonda

గణపురం వద్ద కారు ప్రమాదం.. ఇద్దరు మృతి

నల్గొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలం గణపురం స్టేజీ వద్ద బుధవారం ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చిన కారు మెట్రో వాటర్ బోర్డు దిమ్మెను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు....

నాని కార్స్‌లో అగ్నిప్రమాదం..దగ్ధమైన 24 కార్లు

సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే కాంప్లెక్స్‌లో మంగళవారం అగ్నిప్రమాదం చోటు చేసుకోవడంతో 24 కార్లు దగ్ధమైన సంఘటన యూసుఫ్‌గూడలో జరిగింది. యూసుఫ్‌గూడలోని గణపతి కాంప్లెక్స్‌లో సెకండ్ హ్యాండ్ కార్లను విక్రయించే నానీ కార్స్...
Medchal malkajgiri uppal

ఉప్పల్ లో రోడ్డు ప్రమాదం… యువకుడి పైనుంచి వెళ్లిన బస్సు

ఉప్పల్: మేడ్చల్ జిల్లా ఉప్పల్ లో మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదంలో చోటుచేసుకుంది. ఉప్పల్ లో బైక్ స్కిడ్ అయి యువకుడు కిందపడిపోయాడు. అతడిపై నుంచి బస్సు దూసుకెళ్లడంతో ఘటనా స్థలంలోనే యువకుడు...
Fire Accident at Nani Cars Garage in Yousufguda

యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం.. 20 కార్లు దగ్ధం

హైదరాబాద్‌ నగరంలోని యూసఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సెకండ్‌ హ్యాండ్‌ కార్ల గ్యారేజ్ 'నాని కార్స్‌'లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. అనంతరం గ్యారేజీ మొత్తం మంటలు వ్యాపించడంతో.. అందులో ఉన్నా...
BUS hit Truck in Uttar Pradesh

యూపిలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

ఉత్తర్‌ప్రదేశ్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కన్నౌజ్‌ సమీపంలో ఆగ్రా-లఖ్‌నవూ జాతీయ రహదారిపై ఓ బస్సు ట్రక్కును డీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్నవారిలో నలుగురు మృతి చెందారు. మరో 21మందికి...

ఒడిశా పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య 7కు పెరుగుదల

ఒడిశా ఝార్సుగుడాలో పడవ ప్రమాదంలో మృతుల సంఖ్య ఏడుకు పెరిగిందని, శనివారం మరి ఐదు మృతదేహాలను వెలికితీశారని అధికారి ఒకరు వెల్లడించారు. శుక్రవారం పడవ మునిగిపోయిన వెంటనే గాలింపు ప్రారంభించిన ఒడిశా విపత్తు...
BUS hit Truck in Uttar Pradesh

శంషాబాద్ ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. మహిళ స్పాట్ డెడ్

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం వద్ద ఓఆర్ఆర్ పై శుక్రవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా దూసుకొచ్చి కారు ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ మృతి...
Fire breaks out in Tirumala forest

తిరుమల అటవీ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం

తిరుమల: తిరుమలకు మూడు కిలోమీటర్ల దూరంలోని పార్వేటు మండపం సమీపంలోని తిరుమల అటవీ ప్రాంతంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మంటలను గమనించిన టిటిడి అటవీశాఖ సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తెచ్చారు....
Fire breaks out at apartment in Secunderabad

సికింద్రాబాద్ అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం

సికింద్రాబాద్: బొల్లారంలోని ఓ అపార్ట్ మెంట్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జిహెచ్ఎంసి కి చెందిన విపత్తు నివారణ బృందం(డిఆర్ఎఫ్ టీమ్) వెంటనే ప్రమాద స్థలికి చేరుకుంది. అదృష్టం కొద్దీ ఎవరూ గాయపడలేదు....
10 Killed after Car hit Truck in Gujarat

గుజరాత్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది

లహ్మదాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్-వడోదరా ఎక్స్‌ప్రెస్‌వేలో బుధవారం ఒక ట్రెయిలర్ ట్రక్కును కారు ఢీకొన్న దుర్ఘటనలో 10 మంది మరణించగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ట్రెయిలర్ ట్రక్కును వెనుకనుంచి కారు వేగంగా ఢీకొనడంతో...

ఓఆర్‌ఆర్‌పై కారు ప్రమాదం: ఇద్దరు మృతి

హైదరాబాద్: రంగారెడ్డి రాజేంద్రనగర్‌లోని ఆదివారం ఉదయం ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది. కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను...

నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో  ఒక మహిళ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక...
CM Revanth left for Warangal Jana Jatara Sabha from Hyderabad

సిఎం రేవంత్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రమాదం

హైదరాబాద్: సిఎం రేవంత్ రెడ్డికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. సిఎం రేవంత్ రెడ్డి కొడంగల్ వెళ్తున్న సమయంలో ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోని టిజి 09 ఆర్‌ఆర్ 0009 నెంబర్ గల ల్యాండ్ క్రూజర్...
Two Indians killed in Sharjah fire

షార్జా అగ్నిప్రమాదంలో ఇద్దరు భారతీయుల మృతి

న్యూఢిల్లీ: షార్జాలో ఇటీవల జరిగిన ఒక అగ్ని ప్రమాదంలో ఇద్దరు భారతీయులు మరణించారు. అల్ నహడాలోని ఒక బహుళ అంతస్తుల నివాస భవనంలో గత గురువారం రాత్రి మంటలు చెలరేగి ఐదుగురు మరణించగా...
91 Members dead in Mozambique

పడవ ప్రమాదంలో 91 మంది జలసమాధి

మొజాంబిక్: సముద్రంలో పడవ మునిగి 91 మంది మృతి చెందిన సంఘటన ఆఫ్రికా దేశంలోని మొజాంబిక్ ప్రాంతంలో జరిగింది. నింపులా ప్రొవిన్స్ ఐలాండ్‌కు సమీపంలో 130 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ సముద్రం...
bandlaguda-in-rajendranagar-of-rangareddy

రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో అగ్నిప్రమాదం

రాజేంద్రనగర్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లోని బండ్లగూడలో ఆదివారం ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రత్నదీప్ సెలెక్ట్ సూపర్ మార్కెట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బయటకు పరుగులు...

రోడ్డు ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం మందలపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తల్లి, ఇద్దరు పిల్లలు అక్కడికక్కడే మృతి చెందగా, భర్త తీవ్రంగా గాయపడ్డాడు. గుర్తు తెలియని...

బొకారో స్టీల్ ప్లాంట్‌లో అగ్నిప్రమాదం

ఝార్ఖండ్‌లోని సెయిల్ బొకారో ఉక్కు ఫ్యాక్టరీలో శనివారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించినట్లు, పొగ పీల్చడం వల్ల అస్వస్థతకు గురైన 23 మంది కార్మికులను ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. భారత ఉక్కు...
Car accident in Madhapur cable bridge

కేబుల్ బ్రిడ్జిపై ఫోటోలు దిగుతుండగా ఘోర ప్రమాదం..

మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై శుక్రవారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం సంభవించింది. కేబుల్ బ్రిడ్జిపై పొటోలు దిగుతున్న ఇద్దరు వ్యక్తులను కారు డీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. కారు ఢీకొని అనిల్...

Latest News