Home Search
బల్బీర్ సింగ్ - search results
If you're not happy with the results, please do another search
‘యానిమల్’ నుంచి బల్బీర్ సింగ్ గా అనిల్ కపూర్ ఫస్ట్ లుక్
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న మాస్టర్ పీస్ 'యానిమల్'. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం ఎక్సయిటింగ్ టీజర్ సెప్టెంబరు 28న విడుదల కానుంది....
హాకీ లెజండ్ బల్బీర్ సింగ్ కన్నుమూత
చండీగఢ్ : భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఒలింపిక్స్లో భారత్కు మూడుసార్లు...
హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ ఇకలేరు
ఛండీగఢ్: భారత హాకీ మాజీ ఆటగాడు బల్బీర్సింగ్ (95) కన్నుమూశారు. మెదడు సంబంధిత వ్యాధితో మొహాలీలోని పోర్టిస్ట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు....
ఒలింపిక్ పతక విజేత బల్బీర్ సింగ్ మృతి
న్యూఢిల్లీ: భారత మాజీ హాకీ ఆటగాడు బల్బీర్సింగ్ కుల్లర్ (77)గుండెపోటుతో మృతి చెందారు. పంజాబ్లోని సన్సార్ గ్రామంలో తన స్వగృహంలో శుక్రవారం మధ్యాహ్నం బల్బీర్ సింగ్ మృతి చెందినట్లు ఆయన కుమారుడు కమల్బీర్...
రైతు మృతిని హత్య కేసుగా నమోదుకు డిమాండ్
చండీగఢ్ : పంజాబ్ హర్యానా సరిహద్దులో ఆందోళన సాగిస్తున్న రైతు మృతి చెందడంపై సంయుక్త కిసాన్ మోర్చా గురువారం తీవ్ర సంతాపం వెలిబుచ్చింది. ఈ మృతిని హత్య కేసుగా నమోదు చేయాలని డిమాండ్...
రణబీర్ ప్రియురాలు గీతాంజలిగా రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరింది
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్టు ‘యానిమల్’. T-సిరీస్, మురాద్ ఖేతాని సినీ1 స్టూడియోస్, ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళి పిక్చర్స్...
కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. మరో ఐదుగురు గుడ్బై
న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీకి పంజాబ్లో మరో భారీ షాక్ తగిలింది. ప్రముఖ నేత సునీల్ జాఖడ్ ఇటీవల కాంగ్రెస్ను విడిచిపెట్టిన నేపథ్యంలో మరో ఐదుగురు ప్రముఖ నేతలు కాంగ్సెకు గుడ్బై చెప్పారు....
సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చిన ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం తన గృహంలో సిక్కు ప్రముఖులకు ఆతిథ్యం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సిక్కు సముదాయానికి తన ప్రభుత్వం చేసిన మంచి పనులను గురించి హైలైట్ చేసి...
రాజకీయ పార్టీ ప్రకటించిన రైతు సంఘాలు
పంజాబ్ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటన
చండీగఢ్: సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిర్విరామంగా సాగిన రైతు పోరాటంనుంచి రాజకీయ పార్టీ పుట్టుకొచ్చింది. ఆందోళన సమయంలో రాజకీయ పార్టీ ఊసెత్తని రైతు సంఘాల నేతలు.. కేంద్ర...
ఆందోళన విరమించిన రైతులు..
ఆందోళన విరమించిన రైతులు
11నుంచి ఢిల్లీ సరిహద్దులను ఖాళీ చేస్తాం: ఎస్కెఎం
ఇది తాత్కాలిక విరమణ మాత్రమే
డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు రాష్ట్రాల్లో ఇతర రూపాల్లో నిరసనలు
స్పష్టం చేసిన రైతు సంఘాల నేతలు
న్యూఢిల్లీ: ఏడాదిపైగా ఢిల్లీ...
29న ఛలో పార్లమెంట్!
రైతు నాయకుడు బల్బీర్ సింగ్ రజేవాల్ ప్రకటన
సింఘు: “ మేము సేద్యపు చట్టాల ఉపసంహరణ, కనీస మద్దతు ధర, ప్రాణాలర్పించిన రైతులకు నష్టపరిహారం, రైతులపై పెట్టిన కేసులపై చర్చించాము. సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కెఎం)...
రైతు ఉద్యమ రథసారథులు వీరే…
న్యూఢిల్లీ: ఒక డాక్టరు, ఒక రిటైర్డ్ టీచరు, ఒక మాజీ సైనికోద్యోగి, ఒక మాజీ ఢిల్లీ పోలీసు కానిస్టేబుల్.. మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనకు మార్గనిర్దేశం, రూపకల్పన చేసిన...
పదోన్నతుల్లో ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వాయిదా
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల పదోన్నతుల్లో ఎస్సి, ఎస్టిలకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై సుప్రీంకోర్టు తన తీర్పును మంగళవారం రిజర్వ్ చేసింది. జస్టిస్ నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ కేసులో అటార్నీ జనరల్...
కదం తొక్కిన రైతులపై పోలీసుల జలఫిరంగులు
బారికేడ్లను దాటుకుని ముందుకు సాగిన రైతులు
ఏడు నెలల ఆందోళనకు గుర్తుగా అధికారులకు మెమోరాండం సమర్పణ
చండీగడ్ : కేంద్ర ప్రభుత్వ వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతులు శనివారం...
అన్నదాత ఆగ్రహానికి ఆరు నెలలు
కొత్త వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసనకు ఈ నెల 26 తో ఆరు నెలలు పూర్తవుతుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులు ఆందోళన కోసం ఊర్లోంచి బయలుదేరి...
100మంది రైతుల జాడ ఏదీ?
న్యూఢిల్లీ: ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనల తరువాత 100మంది రైతుల జాడ తెలియడం లేదు. పంజాబ్కు చెందిన ఈ రైతులు ఏమయ్యారనేది ఇప్పుడు ఆందోళనకరం అయింది. వీరి ఆచూకి...
ఎర్రకోట ఘటననాటి నుంచి వంద మంది రైతుల జాడలేదు
న్యూఢిల్లీ : ఎర్రకోట వద్ద గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన ఘటనల తరువాత 100 మంది రైతుల జాడ తెలియడం లేదు. పంజాబ్కు చెందిన ఈ రైతులు ఏమయ్యారనేది ఇప్పుడు ఆందోళనకరం అయింది....
ఎవరూ తగ్గలేదు
చట్టాలను రద్దు చేయాల్సిందే : రైతు నేతలు
అవిచేసే మంచిని చూడండి : కేంద్రం
గంటలోనే ముగిసిన ఏడో దఫా చర్చలు
8వ తేదీకి వాయిదా, వచ్చే దఫా చర్చలపై ఆశతో ఉన్నాం : మంత్రి తోమర్
ప్రభుత్వ...
రామజన్మభూమి కోసం 5 శతాబ్దాల పోరాటం
అయోధ్య: ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది ప్రజలు తమ ఇళ్లు, ఆలయాల వద్ద నుంచి...
రైతుల డిమాండ్లపై కేంద్రంతో చర్చలకు ఐదుగురితో కమిటీ..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో పెండింగ్ డిమాండ్లపై చర్చల కోసం ఐదుగురు నేతలతో కమిటీని ఏర్పాటు చేసినట్టు రైతు సంఘాల ఐక్యవేదిక కిసాన్ సంయుక్త మోర్చా(ఎస్కెఎం) తెలిపింది. పంటలకు కనీస మద్దతుధర(ఎంఎస్పి)కి చట్టబద్ధత కల్పించడం,...