Friday, March 29, 2024
Home Search

భద్రతా బలగాలు - search results

If you're not happy with the results, please do another search
Two Pakistani nationals were captured by Indian security forces

ఇద్దరు పాక్ జాతీయుల్ని పట్టుకున్న భద్రతా బలగాలు

అమృత్‌సర్ : భారత్- పాక్ అంతర్జాతీయ సరిహద్దులో శనివారం అనుమానాస్పద పాక్ జాతీయులిద్దర్ని భారత్ భద్రతాబలగాలు పట్టుకున్నాయి. వారిని సోదా చేసి 2.76 కిలోల బరువున్న నిషేధిత వస్తువులను, ఇతర పరికరాలను స్వాధీనం...
3 Terrorists killed in Sopore Encounter in Kashmir

ముగ్గురు లష్కరే ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు

శ్రీనగర్‌: జమ్ముకశ్మీర్‌లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. బారముల్లా జిల్లాలోని  సోపోర్‌లో సమీపంలోని గుండ్‌బ్రాత్‌ ప్రాంతంలో ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో భద్రతా బలగాలు, పోలీసులు కలిసి సంయుక్తంగా...
National Flag Unfurled In Maoist Stronghold for First Time Since 1947

మావోయిస్టుల కంచుకోట భద్రతా దళాల కైవసం

సుక్మా: మావోయిస్టులు ఒకప్పుడు సమాంతర ప్రభుత్వాన్ని నడిపిన ఛత్తీస్‌గఢ్‌లోని పువర్తి గ్రామంలో దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి భారత జాతీయ పతాకం ఎగిరింది. ఈ గ్రామంలో మొట్టమొదటిసారి భద్రతా దళాలు ఒక...
20000 Central forces to arrive in Telangana

తెలంగాణకు 20 వేల కేంద్ర బలగాలు

హైదరాబాద్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర పారామిలటరీ బలగాలకు చెందిన దాదాపు 20 వేల మంది సిబ్బందిని మోహరించాలని భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) నిర్ణయించింది....
BSF and Pak rangers Fire

రాజస్థాన్ సరిహద్దులో బిఎస్‌ఎఫ్ బలగాలు, పాక్ రేంజర్ల కాల్పులు

న్యూఢిల్లీ: భారత సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) ట్రూప్‌లు, పాకిస్థాన్ రేంజర్లు ఒకరిపై మరొకరు శుక్రవారం బాగా చీకటి పడ్డాక కాల్పులు జరుపుకున్నారు. రాజస్థాన్‌లోని ఇండియా, పాకిస్థాన్ అంతర్జాతీయ సరిహద్దులోని అనుప్‌గఢ్ సెక్టార్‌లో ఈ...
Pak-drone-shot-down-in-Amritsar

సరిహద్దులో పాక్ డ్రోన్ ను పడగొట్టిన బిఎస్ఎఫ్ బలగాలు

అమృత్‌సర్: పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి ప్రవేశించిన డ్రోన్‌ను సరిహద్దు భద్రతా బలగం(బిఎస్‌ఎఫ్) పంజాబ్‌లోని అమృత్‌సర్ జిల్లాలో కూల్చేసింది. భారత భూభాగంలోని అమృత్‌సర్‌కు ఉత్తరాన 40 కిమీ. దూరంలో ఉన్న చాహర్‌పూర్‌లోకి చొరబడిన ఆ...
Militants attack Assam Rifles camps

మిలిటెంట్లు, భద్రతా బలగాల మధ్య కాల్పులు

గౌహతి: ఈశాన్య ప్రాంతంలోని భారత్-మయన్మార్ సరిహద్దులో మంగళవారం రెండు చోట్ల ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య భారీ ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ప్రాంతంలోని మిలిటెంట్ గ్రూపులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను బహిష్కరించాలని పిలుపునిచ్చిన...

రష్యా బలగాలు ఉగ్రవాదులకు భిన్నంగా ఏమీ లేవు: జెలెన్‌స్కీ

  న్యూయార్క్ : దాదాపు నెలన్నర పాటు తమ దేశంపై బాంబుల వర్షం కురిపిస్తున్న రష్యా బలగాల్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఉగ్రదాడులతో పోల్చారు. రష్యా దండయాత్ర తరువాత తొలిసారి ఆయన మంగళవారం ఐక్యరాజ్యసమితి...
Jaishankar talks with Chinese Foreign Minister Wang Yi

బలగాలు పూర్తిగా వైదొలగితేనే సరిహద్దుల్లో శాంతి

ఇరు దేశాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో లేవు చైనాకు స్పష్టం చేసిన భారత్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో జైశంకర్ చర్చలు న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య ప్రస్తుతం సంబంధాలు సాధారణ స్థితిలో...
Security bunkers on Srinagar roads

శ్రీనగర్ రోడ్లపై మళ్లీ భద్రతా బంకర్లు

పెరిగిన పారా మిలిటరీ బలగాల మోహరింపు ఇటీవలి కాలంలో సామాన్య పౌరుల హత్యలతో కఠిన భద్రతా చర్యలు శ్రీనగర్: కాశ్మీర్‌లో గత రెండు వారాల్లో మిలిటెంట్లు పలువురు పౌరులను హత్య చేసిన నేపథ్యంలో శ్రీనగర్ రోడ్లపై...

భద్రతా దళాల ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: నగరంలోని నివాస ప్రాంతంలో శుక్రవారం భద్రతా దళాల ఎదురుకాల్పులలో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. సఫకదల్-సౌరా రోడ్డులోని దన్మార్ ప్రాంతలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు తనిఖీలు నిర్వహించగా వారిపై ఉగ్రవాదులు...
Two Maoists killed in Asifabad encounter

భద్రతా దళాల కాల్పుల్లో నలుగురు మావోయిస్టుల హతం

భువనేశ్వర్: ఒడిషాలోని కలహండి జిల్లాలో బుధవారం భద్రతా దళాలతో జరిగిన కాల్పుల పోరులో నలుగరు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటనలో ఒడిషా పోలీసు స్పెషల్ ఆపరేషన్స్(ఎస్‌ఓజి)కు చెందిన ఒక జవాను కూడా గాయపడినట్లు...
Two Terrorists Killed In Encounter In Jammu And Kashmir

భద్రతాదళాల కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్: పుల్వామా జిల్లా బందోజూ ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య  ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైయ్యారు. బందోజూ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలింపు...

భైంసాలో భద్రతా బలగాల పహారా

  నిర్మల్ ః నిర్మల్ జిల్లా భైంసాలో పోలీసులు బలగాలు పహారా కాస్తుండటంతో పాటు కర్ఫ్యూ విధించారు. మంగళవారం సాయంత్రం 7 గంటల నుండి బుధవారం ఉదయం 7 గంటల వరకు ఇది అమల్లో...
Gangster Mukhtar Ansari dies of heart attack

గుండెపోటుతో గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

లక్నో: గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంఎల్‌ఎ ముఖ్తార్ అన్సారీ(63) గుండెపోటుతో చనిపోయిన సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో జరిగింది. వివిధ కేసులలో ముఖ్తార్ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం......

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్

ఛత్తీస్‌గఢ్‌లోని బిజాపూర్ జిల్లా, బాసాగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతుల్లో ఒక మహిళా నేత కూడా ఉన్నట్లు బస్తర్ రేంజ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్...
Huge Encounter in Chhattisgarh

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన...
Naxalites

ఎన్నికల ముంగిట్లో ఎన్‌కౌంటర్లు

న్యూఢిల్లీ : రానున్న లోక్‌సభ ఎన్నికలను దృ ష్టిలో పెట్టుకుని ఎలాంటి విధ్వంస కాండ జ రగకుండా నివారించడానికి నక్సల్ ప్రభావి త ప్రాంతాల్లో గాలింపు చర్యలు పోలీస్‌లు ముమ్మరంగా చేపట్టారు. ఈ...
Maharashtra Gadchiroli

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా వారిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి....

ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్: నలుగురు మావోలు మృతి

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం...

Latest News