Home Search
భారతీ ఎయిర్టెల్ - search results
If you're not happy with the results, please do another search
నిధులు సేకరించనున్న భారతీ ఎయిర్టెల్
ఈక్విటీ, డెట్ మార్గంలో 3 బిలియన్ డాలర్లు
నిధులు సేకరించనున్న భారతీ ఎయిర్టెల్
న్యూఢిల్లీ: ఈక్విటీల రూపంలో 2 బిలియన్ డాలర్లు, డెట్ మార్గంలో మరో 1 బిలియన్ డాలర్లు సేకరించడానికి భారతీ ఎయిర్టెల్ వాటాదారులు...
రూ.8,325 కోట్లు బకాయిలు ముందస్తుగా చెల్లించిన ఎయిర్టెల్
ముందస్తుగా చెల్లించిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : స్పెక్ట్రమ్కు సంబంధించిన బకాయిలు దాదాపు రూ.8,325 కోట్లను భారతీ ఎయిర్టెల్ ముందస్తుగానే చెల్లించింది. 2015 సంవత్సరం మార్చి నెలలో రూ.29,129 కోట్ల విలువచేసే స్పెక్ట్రమ్ను భారతీ ఎయిర్టెల్...
ఎయిర్టెల్ లాభం 37.5 శాతం డౌన్
క్యూ2లో రూ.1,341 కోట్లకు తగ్గిన లాభం
ముంబై : టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సెప్టెంబర్ ముగింపు నాటి రెండో త్రైమాసిక ఫలితాల్లో నిరాశపర్చింది. కంపెనీ నికర లాభం రూ.1,341 కోట్లతో 37.5 శాతం...
మొబైల్ లైవ్ వీడియో స్ట్రీమింగ్ అనుభవాన్ని అందిస్తున్న ఎయిర్టెల్..
భారతీ ఎయిర్టెల్ వినియోగదారులు అద్భుతమైన నెట్వర్క్ అనుభవాన్ని, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) ప్రపంచ కప్ 2023 స్టేడియాలలో అత్యంత వేగవంతమైన అప్లోడ్ వేగాన్ని ఆనందించనున్నారని ఓపెన్సిగ్నల్ నివేదిక తెలిపింది. అక్టోబర్ 5న...
జియోకి పోటీగా ఎయిర్టెల్..
ముంబయి: జియోకి పోటీగా భారతీ ఎయిర్టెల్ రెండు కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. బ్రాడ్బ్యాండ్ స్టాండ్ బై ప్లాన్లుగా వీటిని ప్రకటించింది. వీటి ధర రూ.199, మరోప్లాను రూ.399గా వెల్లడించింది. గత...
హైదరాబాద్లో ఎయిర్టెల్ 5జి సేవలు
హైదరాబాద్ : భారతీ ఎయిర్టెల్ 5జి సేవలను నగరంలో ప్రారంభించినట్లు వెల్లడించింది. తొలుత ఈ సేవలను నగరంలోని కీలకప్రాంతాలతో పాటుగా మెట్రో రైల్, రైల్వే స్టేషన్స్, బస్ టర్మినల్ వంటి రవాణా కేంద్రాలలో...
ఈ రాష్ట్రాల్లో చార్జీలను పెంచిన ఎయిర్టెల్
న్యూఢిల్లీ : హర్యానా, ఒడిషా రాష్ట్రాల్లో కనీస రిచార్జి ప్లాన్ల ధరలను భారతీ ఎయిర్టెల్ పెంచింది. ప్రస్తుతం ఉన్న 28 రోజుల రూ.99 రీచార్జ్ ప్లాన్ను కంపెనీ 57 శాతం పెంచింది. ఇప్పుడు...
ఎయిర్టెల్కు మరో అయిదేళ్లు గోపాల్ విఠలే బాస్
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ మేనేజింగ్ డైరెక్టర్గా గోపాల్ విఠల్ దాస్ కొనసాగనున్నారు. మరో అయిదేళ్ల పాటు ఆయనే ఎండిగా ఉండేందుకు వాటాదారులు ఆమోదం తెలిపారు. 2023 ఫిబ్రవరి 1నుంచి...
రెండేళ్లలో దేశంలోని గ్రామాలకు 5జి సేవలు: ఎయిర్టెల్ ఎండి
న్యూఢిల్లీ : టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ 5జి స్పెక్ట్రమ్ సేవలను ఈ నెల నుంచే ప్రారంభించనుంది. 2024 మార్చి నాటికి దేశంలోని కీలక గ్రామాలకు 5జి సేవలు చేరుకుంటాయని కంపెనీ ఎండి,...
ఎయిర్టెల్ అదుర్స్
క్యూ1లో ఐదు రెట్లు పెరిగి రూ.1,607 కోట్లు చేరిన లాభం
గతేడాదితో పోలిస్తే 466 శాతం వృద్ధి
ఆదాయం రూ.18,220 కోట్లతో 27% జంప్
న్యూఢిల్లీ : జూన్ ముగింపు నాటి మొదటి త్రైమాసిక ఫలితాల్లో టెలికామ్...
ఎయిర్టెల్ లాభం రూ.2,008 కోట్లు
న్యూఢిల్లీ : మార్చి ముగింపు నాటి నాలుగో త్రైమాసిక ఫలితాల్లో టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ నికర లాభం రూ.రూ.2007.8 కోట్లతో 164.46 శాతం పెరిగింది. గత ఏడాది ఇదే సమయంలో సంస్థ...
ఎయిర్టెల్, యాక్సిస్ బ్యాంక్ భాగస్వామ్యం
న్యూఢిల్లీ : ఆర్థిక పరిష్కారాల శ్రేణి ద్వారా భారతదేశంలో డిజిటల్ పర్యావరణం వృద్ధి బలోపేతానికి గాను దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్, ప్రముఖ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ల భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈ...
ఇన్వెస్ట్ ఇండియా, ఎయిర్టెల్ మధ్య డీల్
న్యూఢిల్లీ : ఇన్వెస్ట్ ఇండియా భాగస్వామ్యంతో స్టార్టప్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ను భారతీ ఎయిర్టెల్ ప్రారంభించింది. 5జి, ఐఒటి, క్లౌడ్ కమ్యూనికేషన్స్, డిజిటల్ అడ్వర్టైజింగ్, డిజిటల్ ఎంటర్టైన్మెంట్లకు పరిష్కరణలను ప్రదర్శించేందుకు ప్రారంభ దశ భారతీయ...
మొబైల్ టారీఫ్లు పెంచబోతున్న ఎయిర్టెల్
నవంబర్ 26 నుంచి 20-25 శాతం పెరుగనున్న ప్రీపెయిడ్ రేట్లు
న్యూఢిల్లీ: భారత్లో త్వరలో 5జి నెట్వర్క్ రానున్నది. దానిలో కాలుమోపడానికి ఎయిర్టెల్ ప్రయత్నిస్తోంది. అయితే అందుకు తగినంత ధనాన్ని సమీకరించుకోడానికి ఇప్పుడున్న మొబైల్...
13 శాతం పెరిగిన ఎయిర్టెల్ లాభం
న్యూఢిల్లీ : దేశీయ టెలికామ్ దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సెప్టెంబర్ త్రైమాసికంలో రాణించింది. క్యూ2(జూలైసెప్టెంబర్)లో కంపెనీ నికర లాభం రూ.1,134 కోట్లు వచ్చింది. గతేడాది ఇదే సమయంలో కంపెనీకి నికర నష్టం రూ.763...
ఎయిర్టెల్కు కరోనా ఎఫెక్ట్
జూన్ త్రైమాసికంలో 63 శాతం నష్టం
న్యూఢిల్లీ : టెలికాం కంపెనీ భారతీ ఎయిర్టెల్ ఇంకా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. జూన్ ముగింపు నాటి త్రైమాసిక ఫలితాల్లో తంపెనీ నికర లాభం రూ.283 కోట్లతో 63...
చేతులు కలిపిన ఎయిర్టెల్, ఇంటెల్
ముంబై : భారతదేశంలో 5జి నెట్వర్క్ అభివృద్ధి కోసం భారతీ ఎయిర్టెల్ ఇంటెల్తో కలిసి పనిచేయనుంది. విర్యాన్/ ఒర్యాన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచడం ద్వారా 5జి నెట్వర్క్ అభివృద్ధి కోసం ఇరు సంస్థలు...
5.5కోట్ల మంది కస్టమర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్..
న్యూఢిల్లీ: కొవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ తమ నెట్ వర్క్ వినియోగదారులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తక్కువ ఆదాయంతో రీచార్జ్ చేయించుకోలేకపోతున్న తమ వినియోగదారులకు ఒకసారి...
ఎయిర్టెల్ సిమ్ కార్డుల హోమ్ డెలివరీ
న్యూఢిల్లీ: ప్రముఖ టెలికం సంస్థ భారతీ ఎయిర్టెల్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్, లాక్డౌన్ నేపథ్యంలో ప్రజలందరు ఇళ్లకే పరిమితం కావడంతో ఎయిర్టెల్ వినియోగదారులకు సిమ్ కార్డులను హోమ్ డెలివరీ...
ఎయిర్టెల్లో 5 శాతం వాటా
న్యూఢిల్లీ: భారతీయ టెలికాం రంగంలో పెట్టుబడులు వెల్లువెత్తున్నాయి. గత రెండు నెలల్లో రిలయన్స్ జియోలోకి రూ.70 వేల కోట్లకు పైగా విదేశీ పెట్టుబడులు వచ్చాయి. తాజాగా ఎయిర్టెల్లో కూడా అమెజాన్ భారీగా పెట్టుబడులు...