Home Search
భారత్లో పెట్టుబడులు - search results
If you're not happy with the results, please do another search
భారత్లో ఒప్పో భారీ పెట్టుబడులు..
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ఫోన్ దిగ్గజం ఒప్పో భారత్లో తాజా పెట్టుబడులపై దృష్టి సారించింది. 5జి సేవలపై దృష్టిపెట్టడంతో పాటుగా ఎగుమతి సామర్థం పెంపు కోసం రాబోయే అయిదేళ్లలో రూ.475 కోట్లు వెచ్చించనుంది. భారత్లో...
మేలో రూ.43,838 కోట్ల విదేశీ పెట్టుబడులు
9 నెలల గరిష్ఠానికి చేరిన ఎఫ్పిఐ ఇన్వెస్ట్మెంట్స్, దేశీయ స్థూల ఆర్థిక గణాంకాలు మెరుగవ్వడమే కారణం
ముంబై : భారతీయ ఈక్విటీ మార్కెట్లలో విదేశీ పెట్టుబడులు మళ్లీ విజృంభిస్తున్నాయి. గత నెలలో(మే) విదేశీ పోర్ట్ఫోలియో...
రూ.18,617 కోట్ల విదేశీ పెట్టుబడులు
ముంబై : మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు జోరు పెంచారు. ఈ నెలలో 8 నుంచి 12వ తేదీ వరకు విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్పిఐ) దాదాపు రూ.18,617 కోట్ల విలువచేసే ఈక్విటీ షేర్లను...
రూ.3.2లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
న్యూఢిల్లీలో ప్రధాని మోడీ, జపాన్ ప్రధాని కిషిడా
భేటీ ఆరు ఒప్పందాలపై సంతకాలు రెండు
ఆసియా దేశాల మధ్య బలోపేతమైన బంధం
ఐదేళ్లలో భారత్లో 3.2 లక్షల కోట్ల జపాన్ పెట్టుబడులు
ప్రధాని మోడీ...
‘భారత్లో ఎందుకు’ అన్న వారే..
‘భారత్లో ఎందుకు’ అన్న వారే..
సంస్కరణలతో పెట్టుబడిదారుల ఆలోచన మారుతోంది
నేడు పెట్టుబడులకు కేంద్రంగా మన దేశం
అసోచామ్ కార్యక్రమంలో ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: తయారీ, పన్ను చెల్లింపులు, కార్మిక రంగంలో ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక సంస్కరణలతో భారత్...
రూ.75,000 కోట్ల పెట్టుబడులు
భారత్లో వచ్చే 5 నుంచి 7 ఏళ్లలో గూగుల్ ఇన్వెస్ట్మెంట్
ప్రకటించిన సిఇఒ సుందర్ పిచాయ్
ప్రధాని మోడీతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం
ట్విట్టర్ వివరాలను వెల్లడించిన ప్రధాని
న్యూఢిల్లీ: ఐటి దిగ్గజం గూగుల్ భారత్లో రూ.75...
భారత్ లో పెట్టుబడులు పెట్టాలి: మోడీ
ఢిల్లీ: భారత్లో పెట్టుబడులు పెట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాల ప్రతినిధులకు సూచించారు. ఇండియన్ గ్లోబల్ వీక్-2020లో 30 దేశాల ప్రతినిధులతో మోడీ చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు....
రాష్ట్రానికి టెస్లా తెస్తాం
మన తెలంగాణ/ హైదరాబాద్ : అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాను తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్ర భుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని ఐటి మంత్రి డి.శ్రీధర్ బాబు...
నకిలీ జీరోధా ఉద్యోగి రూ.5 కోట్ల మోసానికి యత్నం
న్యూఢిల్లీ: నకిలీ జీరోధా ఉద్యోగుల మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆన్లైన్ బ్రోకింగ్ సంస్థ జీరోధా సిఇఒ, సహ వ్యవస్థాపకుడు నితిన్ కామత్ హెచ్చరించారు. కామత్ ఒక వీడియోను షేర్ చేసి, ఫేక్...
మధ్యప్రదేశ్లో బీజేపీ సునామీ కూకటివేళ్లతో కాంగ్రెస్ను పెకలిస్తుంది : ప్రధాని మోడీ
షాజాపూర్ : మధ్యప్రదేశ్లో బీజేపీ సునామీ కాంగ్రెస్ను కూకటివేళ్లతో పెకలిస్తుందని, మధ్యప్రదేశ్ ప్రజలు బీజేపీపై అద్భుతమైన మద్దతు ప్రకటిస్తున్నారని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఈ నెల 17న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా...
హెల్త్ సైన్సెస్లో గ్లోబల్ హబ్
మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోని టాప్-10 ఫార్మా కంపెనీల్లో నాలుగు తెలంగాణలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి శాఖల మంత్రి కె. తారకరామారావు అన్నారు. ఆసియాలో అతిపెద్ద లైఫ్ సైన్సెస్, ఆరోగ్య...
భారత, ఇజ్రాయెల్ ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లు
చండీగఢ్: భారత దేశం, ఇజ్రాయెల్ మధ్య దైపాక్షిక వాణిజ్యం దాదాపు 8 బిలియన్ డాలర్లకు చేరువలో ఉందని, ఈ సంఖ్యలో రక్షణ పరికరాలు లేవని భారత దేశంలోని ఇజ్రాయెల్ రాయబారి నౌర్ గిలోన్...
పట్టణ జనం: ప్రైవేటు భారం
స్థానిక సంస్థలు తమ నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు గ్రాంటులు, స్థానిక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నాయి. కేంద్ర ఇచ్చే కొన్ని నిధులకు రాష్ర్టం కొంత తోడు చేస్తేనే విడుదల అవుతాయి. ఈ షరతుల...
ఒక ప్రెస్ మీట్-కోటి ప్రశ్నలు
తమ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా, తమ అభిప్రాయాలను ఎవరు ధిక్కరించినా వారి మీద జాతి వ్యతిరేక ముద్ర, దేశద్రోహం ముద్ర వేసి కక్ష తీర్చుకోవడం, కేసులు పెట్టి వేధించడం బిజెపి పాటిస్తున్న...
తక్షణం యుద్ధం ఆపండి
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోండి
రష్యా, ఉక్రెయిన్లకు భారత్, డెన్మార్క్ పిలుపు
డెన్మార్క్ ప్రధాని మెట్ ఫ్రెడరిక్సన్తో మోడీ చర్చలు
కోపెన్ హాగన్: ఉక్రెయిన్లో తక్షణం కాల్పుల విరమణ పాటించి చర్చలు, దౌత్యమార్గాలద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ప్రధాని...
ఫ్రెంచ్ కంపెనీలకు ప్రత్యేక క్లస్టర్లు
తెలంగాణలో అభివృద్ధి చేయడానికి ప్రతిష్ఠాత్మక ఫ్రెంచ్ సెనెట్ ప్రసంగంలో మంత్రి కెటిఆర్ హామీ
టిఎస్ఐఐసిలో దాదాపు 2వేల ఎకరాల పారిశ్రామిక భూమి అందుబాటులో ఉంది
ఇందులో విద్యుత్, నీరు తదితర మౌలిక సదుపాయాలు పుష్కలంగా...
చైనాను వీడే కంపెనీలకు ‘భారత్ గాలం’
లక్సెంబర్గ్ పరిమాణానికి రెండు రెట్లు భూమి కేటాయింపు
దేశవ్యాప్తంగా మొత్తం 4,61,589 హెక్టార్ల ప్రాంతం గుర్తింపు
నాలుగు రాష్ట్రాల నుంచి 1,15,131 హెక్టార్లు
విదేశీ సంస్థలకు ఆఫర్ చేస్తున్న భారత్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో అమెరికా,...
చైనాకు చెక్
ఎఫ్డిఐ నిబంధనలు కఠినతరం
భారత కంపెనీల్లో పొరుగు దేశాలు వాటాలు చేజిక్కించుకోకుండా కీలక నిర్ణయం
పెట్టుబడులకు ఇక ప్రభుత్వ అనుమతి తప్పనిసరి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలు పతనమవుతున్న వేళ అవకాశవాదంతో ఇతర దేశాలు భారత కంపెనీలో వాటాలు...
వృద్ధి రేటు 5%
ద్రవ్యలోటు పెరిగినా మౌలిక సదుపాయాల కింద ప్రభుత్వ ఖర్చు పెంపు
రుణ సౌకర్యం, పంటల బీమా, అదనపు ఇరిగేషన్ ద్వారా రైతుల ఆదాయాలు రెట్టింపు
సూచించిన సర్వే
ఆర్థిక సర్వే అంచనా
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వృద్ధి...
మోడీ పాలనంతా ప్రజావ్యతిరేకమే!
రెండు నెలల్లో 10 సంవత్సరాల మోడీ పాలన పూర్తి అవుతుంది. ఈ పది సంవత్సరాల ఆయన పాలనను గమనిస్తే అన్ని రంగాల్లోనూ విఫలత వెల్లడవుతుంది. వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం తీవ్ర సంక్షోభంలో...