Home Search
భారత్ బయోటెక్ - search results
If you're not happy with the results, please do another search
భారత్ బయోటెక్ చుక్కల మందు ‘ఇన్కొవాక్’ విడుదల
న్యూఢిల్లీ : కొవిడ్ నివారణకు భారత్ బయోటెక్ తయారు చేసిన నాసికా టీకా “ ఇన్కొవాక్” ను కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్...
కొవిడ్కు ఒకే డోసు టీకా.. ఆవిష్కరణకు భారత్ బయోటెక్ కసరత్తు
నాగ్పుర్ : మూడు డోసుల కొవిడ్ టీకాకు బదులు , ఒకే డోసు టీకాను ఆవిష్కరించేందుకు భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ డాక్టర్...
భారత్ బయోటెక్ ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు ఆమోదం
‘కో-విన్’ లో కూడా లభించనుంది!
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత్ బయోటెక్ కంపెనీ రూపొందించిన ఇంట్రా నాసల్ కోవిడ్ వ్యాక్సిన్కు ఆమోదం తెలిపింది. 18 ఏళ్ల పైబడిన వారికి బూస్టర్ డోస్గా...
భారత్ బయోటెక్ నాసల్ కోవిడ్-19 వ్యాక్సిన్కు డిసిజిఐ అనుమతి
కరోనావైరస్ కు భారత్ తొలి నాసికా వ్యాక్సిన్ !
న్యూఢిల్లీ: డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డిసిజిఐ) మంగళవారం భారత్ బయోటెక్ యొక్క ఇంట్రానాసల్ కోవిడ్ వ్యాక్సిన్ను ఆమోదించింది. ఇది అత్యవసర ఉపయోగం...
భారత్ బయోటెక్ చుక్కల మందు టీకా విజయవంతం
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ నాసల్ వ్యాక్సిన్ ‘ బీబీవీ 154 ’ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. మూడో దశ ప్రయోగాల్లో ఫలితాలు సానుకూలంగా వచ్చినట్టు ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది....
భారత్ బయోటెక్ నాజల్ వ్యాక్సిన్ మూడో విడత ప్రయోగాలు పూర్తి
న్యూఢిల్లీ : భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేస్తున్న నాజల్ వ్యాక్సిన్ ( నాసికా రంధ్రాల ద్వారా ఇచ్చేది) మూడో దశ ప్రయోగాలు పూర్తయ్యాయి. సంస్థ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణా ఎల్లా...
పిల్లలపై కొవాగ్జిన్ టీకా ఉత్తమ ఫలితాలు : భారత్ బయోటెక్ వెల్లడి
హైదరాబాద్ : తాము రూపొందించిన కొవాగ్జిన్ టీకా కొవిడ్ 19 వైరస్ను నిర్వీర్యం చేయడమే కాకుండా ఇమ్యునిటీని కూడా పెంపొందిస్తుందని టీకా క్లినికల్ ట్రయల్స్లో వెల్లడైందని భారత్ బయోటెక్ సంస్థ గురువారం ప్రకటించింది....
50 కోట్ల టీకాలు అందించితీరుతాం: భారత్ బయోటెక్
హైదరాబాద్: కేంద్రానికి తమ నుంచి 50 కోట్ల కోవాగ్జిన్ టీకా డోసులను సరఫరా చేస్తామని, ఈ నిర్ణీత లక్షానికి కట్టుబడి ఉంటామని భారత్ బయోటెక్ సంస్థ తెలిపింది. దేశవ్యాప్తంగా సాగుతోన్న ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో...
కోవాగ్జిన్ ధర తగ్గించలేం: భారత్ బయోటెక్
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరలపై భారత్ బయెటెక్ ప్రకటన విఢుదల చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ కోవాగ్జిన్ వ్యాక్సిన్ ధరను తగ్గించలేమని భారత్ బయోటెక్ స్పష్టం చేసింది. నష్టాలు కలిగినా కేంద్రానికి వ్యాక్సిన్లను సరఫరా చేస్తున్నామని...
భారత్ బయోటెక్ మరో ముందడుగు
హైదరాబాద్: కొవాగ్జిన్ టీకా విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. భారత్ బయోటెక్ కోవిడ్-19 వ్యాక్సిన్ కొవాగ్జిన్ రెండు నుండి 18 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారిపై దశ ఫేజ్-2, ఫేజ్-3...
భారత్ బయోటెక్ ఎండితో సిఎస్ సోమేష్కుమార్ భేటీ
హైదరాబాద్: తెలంగాణలో వయసుతో సంబంధం లేకుండా అందరికీ ఉచితంగా కోవిడ్ 19 వ్యాక్సిన్ను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నేపథ్యంలో తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ మంగళవారం భారత్ బయోటెక్ సిఎండి,...
ఏడాదికి 700 మిలియన్ కొవాగ్జిన్ డోసుల ఉత్పత్తి పెంపు : భారత్ బయోటెక్
హైదరాబాద్ : ప్రారంభంలో 200 మిలియన్ కొవాగ్జిన్ డోసుల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన భారత్ బయోటెక్ ఇప్పుడు ఏడాదికి 700 మిలియన్ డోసుల వరకు ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుతున్నట్టు మంగళవారం వెల్లడించింది. హైదరాబాద్,...
40 దేశాలకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్..
బెంగళూరు: కొవాగ్జిన్ టీకాను నలభై దేశాలకు సరఫరా చేయనున్నట్టు ఆ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది. ఈమేరకు అధికారిక అనుమతులు కోసం దరఖాస్తు చేసినట్టు ఈ వారం ఆఖర్లో బ్రెజిల్,...
కొవాక్సిన్ టీకా సరఫరాకు భారత్ బయోటెక్తో బ్రెజిల్ ఒప్పందం
హైదరాబాద్ : బ్రెజిల్కు కొవాక్సిన్ టీకా సరఫరా చేయడానికి వీలుగా ప్రెసైసా మెడిక మెంటోస్తో భారత్ బయోటెక్స్ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రెసైనా మెడికమెంటోస్కు చెందిన బృందం గతవారం భారత్ బయోటెక్ను సందర్శించి వ్యాక్సిన్...
భారత్ బయోటెక్ ను సందర్శించిన ప్రధాని మోడీ
హైదరాబాద్: జినోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ ను ప్రధాని నరేంద్ర మోడీ సందర్శించారు. భారత్ బయోటెక్ రూపొందిస్తున్న 'కొవాగ్జిన్' తయారీని ప్రధాని మోడీ పరిశీలించారు. శాస్త్రవేత్తలతో మాట్లాడి కొవాగ్జిన్ వ్యాక్సిన్ పురోగతిపై శాస్త్రవేత్తలతో...
సిఎం సహాయనిధికి భారత్ బయోటెక్ రూ.2 కోట్ల విరాళం
మనతెలంగాణ/హైదరాబాద్: కరోనా వైరస్ను కట్టడి నిమిత్తం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమవంతు సాయంగా భారత్ బయోటెక్ కంపెనీ రూ.2 కోట్ల భారీ విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందించింది. దీనికి సంబంధించిన చెక్కును కంపెనీ...
భారత్లో అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్: ఫోర్బ్స్ జాబితా
న్యూస్డెస్క్: భారతదేశంలోని అత్యంత సంపన్నులైన మహిళ జాబితాలో జిందాల్ గ్రూపు చైర్పర్సన్ ఓపి సావిత్రి జిందాల్ మొదటి స్థానంలో ఉన్నారు. ఫోర్బ్ రిచ్ లిస్ట్ 2022 ప్రకారం సావిత్రి జిందాల్ మొత్తం ఆస్తుల...
భారత్లో యాంటీ బయోటిక్స్ వినియోగం ఎక్కువే
టాప్లో అజిత్రోమైసిన్ ... లాన్సెట్ అధ్యయనంలో వెల్లడి
న్యూఢిల్లీ : భారత్లో కరోనా మహమ్మారి ముందు, తర్వాత కూడా విచ్చలవిడిగా యాంటీ బయోటెక్స్ను వినియోగిస్తున్నారని దీన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని లాన్సెట్ అధ్యయనం వెల్లడించింది....
రూ. 200 కోట్ల పెట్లుబడితో వస్తున్న ‘భారత్ సిరమ్స్’
జినోమ్ వ్యాలీలో ఇంజెక్టెబుల్ టీకా తయారీ కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం ట్విట్టర్లో హర్షం వ్యక్తం చేసిన మంత్రి కెటిఆర్
మన తెలంగాణ/హైదరాబాద్ : భారత్ సిరమ్స్ అండ్ వ్యాక్సిన్ గ్లోబల్ (బిఎస్వి గ్లోబల్) సంస్థ...
బ్రిటన్ పౌరులపై భారత్ ఆంక్షలు
న్యూఢిల్లీ: భారత్లో తీసుకున్న కొవిషీల్డ్ వ్యాక్సిన్ను తాము గుర్తించడం లేదంటూ బ్రిటన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కొవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్నప్పటికీ భారత్ నుంచి బ్రిటన్కు వచ్చే వారికి 10 రోజుల క్వారంటైన్...