Home Search
భారత్ చైనా - search results
If you're not happy with the results, please do another search
జపాన్తో భారత్ ఢీ
చెన్నై: ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్ నాకౌట్ సమరానికి సర్వం సిద్ధమైంది. శుక్రవారం జరిగే సెమీ ఫైనల్లో జపాన్ టీమ్తో ఆతిథ్య భారత జట్టు తలపడనుంది. మరో సెమీస్లో మలేసియాతో కొరియా...
సాగు చట్టాలపై రైతు ఆందోళన: ట్విట్టర్పై భారత్ సర్కార్ ఒత్తిడి
న్యూఢిల్లీ: సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వంనుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సేసంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా...
చైనా నిఘా బెలూన్ వివరాలు భారత్కు!
వాషింగ్టన్: ఈ మధ్య కాలంలో అమెరికాలో చైనా బెలూన్ను కూల్చేశారు. దానికి సంబంధించిన వివరాలను అమెరికా కొన్ని మిత్రదేశాలతో పంచుకుంది. సోమవారం ‘ఎక్స్కోప్ ఇండియా23’ పేరిట భారత వాయుసేన విన్యాసాలు ప్రారంభించింది. ఇందులో...
ప్రపంచ తయారీ కేంద్రంగా భారత్: ప్రధాని మోడీ
సమర్కండ్(ఉజ్బెకిస్థాన్): ప్రపంచంలో షాంఘై సహకార సంఘం(ఎస్సిఓ) పాత్ర ప్రాధాన్యం పెరుగుతోందని ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చెప్పారు. దేశాల మధ్య సహకారం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు. భారత దేశాన్ని గ్లోబల్ మాన్యుఫాక్చరింగ్...
భారత్- చైనా సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యం
న్యూఢిల్లీ : భారత్చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు...
రేపు భారత్ చైనా 13వ దఫా చర్చలు
న్యూఢిల్లీ : లద్ధాఖ్ ప్రతిష్టంభనపై భారత్చైనా మధ్య 13వ దఫా సైనికాధికారుల స్థాయి చర్చలు ఆదివారం (నేడు) జరుగుతాయి. ఈ ప్రాంతంలో తిరిగి ఉద్రిక్తతలు తలెత్తకుండా చేయడం, పూర్తి స్థాయిలో సైనిక ఉపసంహరణ...
ఈ ఏడాది చివరికి భారత్లోకి పబ్జీ
వెల్లడించిన దక్షిణ కొరియా సంస్థ క్రాప్టన్
సియోల్: పబ్జీ అభిమానులకు శుభవార్త. భారత్లో నిషేధానికి గురయిన పబ్జీ త్వరలో అడుగుపెట్టబోతోంది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్ క్లౌడ్ సర్వీస్ సహకారంతో పబ్జీని త్వరలో తీసుకు వస్తామని దక్షిణ...
భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది: బ్రిటన్ ప్రధాని
లండన్: భారత్-చైనా దేశాల సరిహద్దు తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళన కలిగిస్తోందని, ఈ సమస్యను ఉభయ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు....
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
ప్రాదేశిక వైఫల్యాలను కప్పిపుచ్చుతున్న మోడీ ప్రభుత్వం : జైరాం రమేశ్ ధ్వజం
న్యూఢిల్లీ : గత ఆరు దశాబ్దాలుగా చైనా దళాల నుంచి దేశానికి జరుగుతున్న ప్రాదేశిక వైఫల్యాలను మోడీ ప్రభుత్వం కప్పిపుచ్చుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ గురువారం ధ్వజమెత్తారు. తూర్పు లద్దాఖ్...
మహిళల కోటా 2034 తరువాతే!
నాటకీయ పరిణామాల మధ్య నరేంద్ర మోడీ సర్కార్ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో చట్టసభల్లో 33% మహిళా బిల్లు ప్రవేశపెట్టి ఆమోదం పొందింది. అది చట్టం కావటం లాంఛనమే. సగం రాష్ట్రాలు ఆమోదిస్తే దాని...
పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన రాహుల్
లేహ్ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్ లోని లేహ్లో పర్యటిస్తున్న రాహుల్,...
వైరల్: పాంగాంగ్ సరస్సుకు రాహుల్ బైక్రైడ్
లేహ్ : కేంద్ర పాలిత ప్రాంతంల లడఖ్ లోని లేహ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు శనివారం ఆయన బైక్రైడ్ చేపట్టారు. రైడ్...
పార్లమెంట్లో సంచలన బిల్లులు.. వాటి స్థానాల్లో కొత్త చట్టాలు
న్యూఢిల్లీ : భారత్లో నేర సంబంధిత న్యాయవ్యవస్థలో కీలక మార్పులకు కేంద్రం సిద్ధమైంది. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ,సీఆర్పిసీ, ఎవిడెన్స్ చట్టాలను వేరే కొత్త చట్టాలతో భర్తీ చేయనుంది. రాజద్రోహ చట్టాన్ని పూర్తిగా...
రష్యాఉక్రెయిన్పై మేం తటస్థం కాదు
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దండయాత్ర విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమదేశాలు ఆరోపించిన నేపథ్యంలో తాము తటస్థం కాదని, శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు....
పిట్ట పీక పిసికేస్తాం
న్యూఢిల్లీ: సాగు చట్టాలపై రైతుల ఆందోళనలు జరిగిన సమయంలో భారత ప్రభుత్వంనుంచి తమకు ఒత్తిడి ఎదురైందంటూ ట్విట్టర్ మాజీ సిఇఓ జాక్ డోర్సేసంచలన ఆరోపణలు చే శారు.అయితే ఈ ఆరోపణలను కేంద్రప్రభుత్వం తీవ్రంగా...
లోక్సభ సభ్యత్వం రద్దును ఊహించలేదు
స్టాన్ఫోర్డ్( కాలిఫోర్నియా) రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో లోక్సభ సభ్యత్వం రద్దును తాను ఊహించలేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన బుధవారం రాత్రి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ...
పత్రికాస్వేచ్ఛలో అధ్వానం!
నిప్పు లేకుండా పొగ వస్తుందా, రాదు. దాఖలాలేమీ లేకుండా మన మీద ఉద్దేశపూర్వకంగా ఎవరైనా బురద చల్లుతారా, ముఖ్యంగా ప్రజాస్వామిక హక్కుల విషయంలో, మానవీయ విధానాల పరంగా ఇండియాను తక్కువగా చూపించే కుటిల...
ఇండియానే ఎంచుకున్నా…చైనాకు తిరిగివెళ్లను: దలైలామా
నెహ్రూ ఎంపిక చేసిన ‘కాంగ్రా’నే తన శాశ్వత నివాస స్థానమన్నారు
కాంగ్రా: భారత్చైనాల మధ్య డిసెంబర్ 9న అరుణాచల్ప్రదేశ్లో తలెత్తిన సరిహద్దు ఘర్షణ ఘటన తర్వాత దలైలామా సోమవారం మొదటిసారి స్పందించారు. హిమాచల్ప్రదేశ్లో కాంగ్రాలో...
చైనా బలగాలను తిప్పికొట్టాం
చైనాను దీటుగా తిప్పికొట్టాం
తవాంగ్ ఘర్షణపై పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్నాథ్ ప్రకటన
రాజ్యసభలో వివరణలకు విపక్షాల పట్టు, వాకౌట్
న్యూఢిల్లీ: అరుణాచల్ప్రదేశ్లోని తవాంగ్ సెక్టార్లో వాస్తవాధీన రేఖను అతిక్రమించి ప్రస్తుత పరిస్థితిని ఏకపక్షంగా మార్చేందుకు చైనా...