Home Search
భారత్ చైనా సరిహద్దు - search results
If you're not happy with the results, please do another search
భారత్- చైనా సరిహద్దుల్లో 19 మంది కూలీలు అదృశ్యం
న్యూఢిల్లీ : భారత్చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వద్ద నిర్మాణ పనుల్లో ఉన్న 19 మంది వలస కూలీలు అదృశ్యమయ్యారు. వీరి ఆచూకీ రెండు వారాలుగా తెలియలేదు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు...
భారత్-చైనా సరిహద్దు పరిస్థితులు ఆందోళన కలిగిస్తోంది: బ్రిటన్ ప్రధాని
లండన్: భారత్-చైనా దేశాల సరిహద్దు తూర్పు లడఖ్ ప్రాంతంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఆందోళన కలిగిస్తోందని, ఈ సమస్యను ఉభయ దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సూచించారు....
పాంగాంగ్ సరస్సు వద్ద రాజీవ్ గాంధీకి నివాళి అర్పించిన రాహుల్
లేహ్ : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 79 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ ఆయనకు నివాళులు అర్పించారు. కేంద్ర పాలిత ప్రాంతం లడ్డాఖ్ లోని లేహ్లో పర్యటిస్తున్న రాహుల్,...
వైరల్: పాంగాంగ్ సరస్సుకు రాహుల్ బైక్రైడ్
లేహ్ : కేంద్ర పాలిత ప్రాంతంల లడఖ్ లోని లేహ్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా భారత్చైనా సరిహద్దుల్లోని పాంగాంగ్ సరస్సుకు శనివారం ఆయన బైక్రైడ్ చేపట్టారు. రైడ్...
రష్యాఉక్రెయిన్పై మేం తటస్థం కాదు
న్యూఢిల్లీ : ఉక్రెయిన్పై రష్యా సాగిస్తున్న దండయాత్ర విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమదేశాలు ఆరోపించిన నేపథ్యంలో తాము తటస్థం కాదని, శాంతి వైపే ఉన్నామని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు....
ఇండియానే ఎంచుకున్నా…చైనాకు తిరిగివెళ్లను: దలైలామా
నెహ్రూ ఎంపిక చేసిన ‘కాంగ్రా’నే తన శాశ్వత నివాస స్థానమన్నారు
కాంగ్రా: భారత్చైనాల మధ్య డిసెంబర్ 9న అరుణాచల్ప్రదేశ్లో తలెత్తిన సరిహద్దు ఘర్షణ ఘటన తర్వాత దలైలామా సోమవారం మొదటిసారి స్పందించారు. హిమాచల్ప్రదేశ్లో కాంగ్రాలో...
పాంగోంగ్ సరస్సుపై చకచకా వంతెన నిర్మాణం
భారత్ నిర్మాణాలకు దీటుగా శరవేగంగా నిర్మాణం సాగిస్తున్న చైనా
మరి కొద్ది నెలల్లోనే పూర్తి కానున్న వంతెన
తాజా ఉపగ్రహాల చిత్రాల్లో వెల్లడి
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో నిత్యం కవ్వింపులతో కలహాల చిచ్చు కొనసాగేలా చేస్తున్న డ్రాగన్...
పుతిన్ పర్యటన ఫలితాలు
ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య సోమవారం నాడు న్యూఢిల్లీలో జరిగిన 21వ భారత రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం ఫలవంతం కావడం ఒక మంచి పరిణామం. చైనాతో, పాకిస్తాన్తో...
గీత దాటిన చైనా సైనికుడి అప్పగింత
న్యూఢిల్లీ : భారత్ నిర్బంధంలో ఉన్న చైనా సైనికుడిని ఆ దేశానికి అప్పగించనున్నారు. ఇటీవలే సరిహద్దులలో ఎల్ఎసి దాటి వచ్చి చైనాకు చెందిన కార్పొరెల్ వాంగ్ యో లాంగ్ భారత భూభాగంలో సంచరిస్తుండగా...
పీఛేముడ్
లడఖ్లో ఘర్షణ ప్రాంతాలనుంచి వెనక్కి తగ్గడానికి అంగీకారం
భారత్ చైనా కమాండర్ల స్థాయి చర్చల్లో కుదిరిన ఏకాభిప్రాయం
న్యూఢిల్లీ : తూర్పు లడఖ్లోని గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలను...
ఆ త్యాగానికి వెల కట్టలేం: సిఎం కెసిఆర్
సిఎం కెసిఆర్ ప్రగాఢ సంతాపం
హైదరాబాద్: భారత సరిహద్దుల్లో జరిగిన ఘర్షణల్లో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశం...