Wednesday, April 24, 2024
Home Search

భారత క్రికెట్ బోర్డు - search results

If you're not happy with the results, please do another search
BCCI tightened protection of domestic cricket

డొమెస్టిక్ క్రికెట్ రక్షణ కోసం నడుం బిగించిన బిసిసిఐ!

మన తెలం గాణ/ హైదరాబాద్: ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డులు దేశవాళీ క్రికెట్‌కు పెద్ద పీట వేస్తాయి. ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్‌కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఆస్ట్రేలియాలో కూడా దేశవాళీ క్రికెట్‌కు సముచిత...
India won on south africa

అర్షదీప్ అదరహో.. భారత్ జయహో!

చెలరేగిన బౌలర్లు.. 116 పరుగలకే దక్షిణాఫ్రికా చిత్తు తొలి వన్డేలో టీమిండియా ఘన విజయం జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. దివారం స్టేడియంలో వాండరర్స్ సఫారీలతో జరిగిన తొలి వన్డేలో...
Ranatunga Sensational Comments on Jay Shah

శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడు: జైషాపై రణతుంగ సంచలన వ్యాఖ్యలు

శ్రీలంక క్రికెట్‌ను నాశనం చేశాడు.. జైషాపై నిప్పులు చెరిగిన రణతుంగ అర్జున ఆరోపణలపై పెను దుమారం కొలంబో: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) కార్యదర్శి జైషాపై శ్రీలంక క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ...

శ్రీలంక క్రికెట్ బోర్డు రద్దు

కొలంబో: ప్రపంచకప్‌లో శ్రీలంక పేలవమైన ప్రదర్శన నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌తో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో లంక...

సెమీస్‌కు భారత్

లక్నో : వరల్డ్ కప్ 2023లో భారత్ విజయాల పరంపర కొనసాగుతోంది. వరుస విజయాలతో సెమీస్‌లో అడుగు పెట్టింది. లక్నో వేదికగా ఆదివారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పేసర్ల ధాటికి ఇంగ్లండ్...
Asia Cup 2023: IND vs PAK Match Reserve

భారత్-పాక్ మ్యాచ్ రిజర్వ్

కొలొంబో: భారత్, పాకిస్థాన్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా సోమవానికి వాయిదా పడింది. దీంతో మిగతా మ్యాచ్‌ను రిజర్వ్ డే నాడు నిర్వహించనున్నారు. ఆదివారం మ్యాచ్ ఎక్కడి వరకు జరిగిందో...
Ashwin on the verge of rare record

అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు…. విండీస్ బోర్డుపై అశ్విన్ ఆగ్రహం

చెన్నై: భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో కనీస సౌకర్యాలు కల్పించడంలో వెస్టిండీస్ క్రికెట్ బోర్డు పూర్తిగా విఫలమైందని భారత స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విమర్శించాడు. విండీస్‌తో జరుగుతున్న టి20 సిరీస్‌లో తమకు సౌకర్యాలు...
BCCI to plan schedule of India-Pakistan Match

భారత్‌-పాకిస్థాన్ మ్యాచ్ రీషెడ్యూల్‌?

ముంబై: ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థులు భారత్‌-పాకిస్థాన్ జట్ల మధ్య జరిగే లీగ్ మ్యాచ్ తేదీపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో ఇరు జట్ల మధ్య...

విండీస్‌పై భారత్‌దే పైచేయి

మన తెలంగాణ/ క్రీడా విభాగం : భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య రెండు మ్యాచ్ టెస్ట్ సిరీస్ జరగనుంది. అందులో తొలి టెస్టు బుధవారం నుంచి డొమినికా వేదికగా ఆరంభం కానుంది. ఈ...
Uppal stadium matches

ఉప్పల్ స్టేడియంపై చిన్నచూపు… భారత్ మ్యాచ్ లు లేవు

దక్కని భారత మ్యాచ్‌ల ఆతిథ్యం నిరాశలో క్రికెట్ అభిమానులు మన తెలంగాణ/ హైదరాబాద్: ప్రతిష్టాత్మకమైన వన్డే ప్రపంచకప్ వేదికల ఎంపికలో భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) అనుసరించిన పద్ధతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత గడ్డపై జరిగే...
91-run lead over the Australia in first innings

పట్టు బిగించిన భారత్

అహ్మదాబాద్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ జరుగుతున్న నాలుగో టెస్టు నాలుగో రోజు టీమిండియా జోరు కొనసాగించింది. విరాట్ కోహ్లీ సెంచరీ(186), ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ హాఫ్ సెంచరీ(79)తో కదం తొక్కడంతో...
MCC Comments T20 Cricket League

టి20 లీగ్‌లతో క్రికెట్‌కు ముప్పు: ఎంసిసి

లండన్: కొన్నేళ్లుగా ప్రపంచ వ్యాప్తంగా టి20 లీగ్‌ల ఆధిపత్యం కనిపిస్తోందని, దీని ప్రభావంతో అంతర్జాతీయ క్రికెట్ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌తో సహా పలు...
Smriti mandhana said about Women IPL

ఐపిఎల్‌తో మహిళల క్రికెట్‌కు కొత్త ఊపు: స్మృతి మంధాన

ముంబై: పురుషుల క్రికెట్‌కు సమానంగా మహిళలకు కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమని భారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన...
BCCI announces schedule for Mastercard home series

క్రికెట్ అభిమానులకే పండగే..

క్రికెట్ అభిమానులకే పండగే.. స్వదేశంలో భారత్ ఫుల్ బిజీ షెడ్యూల్ ప్రకటించిన బిసిసిఐ ముంబై: వచ్చే ఏడాది ఆరంభంలో భారత్‌లో పలు సిరీస్‌లు జరుగనున్నాయి. సొంత గడ్డపై శ్రీలంక, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లతో భారత్ తలపడనుంది.ఈ...
BCCI Introduces Impact Player Rule in T20 Format

పొట్టి క్రికెట్‌లో కొత్త రూల్.. ప్రణాళికలు సిద్ధం చేసిన బిసిసిఐ

పొట్టి క్రికెట్‌లో కొత్త రూల్ ప్రణాళికలు సిద్ధం చేసిన బిసిసిఐ ముస్తాక్ అలీ ట్రోఫీ నుంచి అమల్లోకి! ముంబై: ప్రపంచ వ్యాప్తంగా టి20 ఫార్మాట్‌కు విపరీత ఆదరణ ఉన్న విషయం తెలిసిందే. భారత క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలోని...
Commonwealth Games: INDIA Won by 8 Wickets against PAK

పాక్ చిత్తు.. భారత్‌కు తొలి గెలుపు

బర్మింగ్‌హమ్: కామన్‌వెల్త్ గేమ్స్‌లో భాగంగా పాకిస్తాన్ మహిళలతో జరిగిన టీ20 మ్యాచ్‌లో భారత మహిళలు సునాయాస విజయం సాధించారు. 100 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో కేవలం రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి...
BCCI should allow Indian players for Foreign leagues: Gilchrist

భారత క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలి: ఆడమ్ గిల్‌క్రిస్ట్

మెల్‌బోర్న్: భారత క్రికెటర్లను విదేశీ లీగ్‌లలో ఆడే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉందని ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. విదేశీ లీగ్‌లలో ఒక్క భారత్ తప్ప దేశాల క్రికెటర్లు...
Smith appointed as Commissioner of Cricket SA League

సౌతాఫ్రికా క్రికెట్ లీగ్ కమిషనర్‌గా స్మిత్

జోహెన్నస్‌బర్గ్: సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమీ స్మిత్‌కు కీలక పదవి లభించింది. త్వరలో ప్రారంభమయ్యే సౌతాఫ్రికా టి20 లీగ్ కమిషనర్‌గా స్మిత్‌ను నియమించారు. సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఈ సీజన్ నుంచి ఐపిఎల్...
Mithali Raj announces retirement from international cricket

క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై

క్రికెట్‌కు మిథాలీ రాజ్ గుడ్‌బై మహిళల క్రికెట్‌పై తనదైన ముద్ర కెరీర్‌లో ఎన్నో రికార్డులు, ఆమె లోటును పూడ్చడం చాలా కష్టం న్యూఢిల్లీ: భారత సీనియర్ మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ...
India-South Africa first Test without spectators

ప్రేక్షకులు లేకుండానే భారత్‌-సౌతాఫ్రికా తొలి టెస్టు

సెంచూరియన్: భారత్‌సౌతాఫ్రికా జట్ల మధ్య సెంచూరియన్ వేదికగా జరిగే తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రేక్షకులు లేకుండానే నిర్వహించాలని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు నిర్ణయించింది. డిసెంబర్ 26 నుంచి ఈ మ్యాచ్ జరుగనుంది. కాగా,...

Latest News