Home Search
భూగోళం - search results
If you're not happy with the results, please do another search
మరిగిన భూగోళం
ఈ నెల 4న ప్రపంచస్థాయిలో 17.18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు
1.25 లక్షల సంవత్సరాల రికార్డు నమోదు
ఇది గ్లోబల్ వార్మింగ్ కాదు.. గ్లోబల్ బాయిలింగ్ : ఐరాస
న్యూయార్క్ : భారత్లో ఉన్న...
అగ్నిగుండంలా భూగోళం
వచ్చే ఐదేళ్ల పాటు భూగోళం అగ్ని గుండంలా భగ్గుమంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే వచ్చే ఐదేళ్లలో 2028 నాటికి ఏదో ఒక సంవత్సరం అత్యంత అసాధారణ వేడి సంవత్సరంగా రికార్డుకెక్కుతుందని,...
నిప్పుల కొలిమిగా భూగోళం
విశ్వంలో సమస్త జీవరాశులతో పాటు మానవ జాతి లాంటి జీవులు ఉన్న ఏకైక గ్రహం ఈ భూగోళమే. భూమి పుట్టుక గూర్చి అతి ప్రాచీన కాలం నుండి అనేక భావనలు ప్రచారంలో ఉన్నవి....
విష కాలుష్యాలతో భూగోళం విలవిల
ప్రపంచంలో ముఖ్యంగా మనదేశంలోని నేలతల్లి విషకాలుష్యాలతో విలవిల్లాడుతోంది. దేశం లోని వివిధ నగరాల్లోని మట్టిలో భారీస్థాయిలో కర్బన రసాయనాలు పేరుకుపోయాయని అధ్యయనాల్లో తేలింది. పాలిక్లోరినేటెడ్ బైఫినైల్స్ (పిసిబిలు) అనే ఈ రసాయనాలు అత్యధిక...
మానవ మనుగడకు పెనుముప్పుగా వాతావరణం
ప్రకృతి తన సహజమైన నీరు, ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్, చక్రీయ విధానాలతో పర్యావరణంలో సామరస్యతనేర్పుతూ మొదట్లో మానవుడు తన చర్యల ద్వారా పర్యావరణానికి ఏ ఇబ్బంది కలుగని విధంగా జీవించాడు. కాని కాలక్రమేణా...
దేవుడున్నాడు- అజ్ఞానం కూడా వుంది?
దేవుడున్నాడని నమ్మే భక్తులతో పాటు మనం కూడా వున్నాడనే నమ్ముదాం. ఎందుకంటే ప్రపంచంలో చీకటి వుంది. అజ్ఞానం వుంది. లేవని అనలేం కదా? అలాగే దేవుడు కూడా వున్నాడు. అజ్ఞానం వున్న చోట...
ఖగోళంలో మిస్టరీలపై పరిశోధన
అంతర్జాతీయ టెలిస్కోప్ ప్రాజెక్టు స్క్వయర్ కిలోమీటర్ అరే (ఎస్కేఏ)లో మన దేశం అధికారికంగా చేరనుంది. దీని నిర్మాణానికి రూ.1,250 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది. నిజానికి చాలా ఏళ్లుగా దీనికి సహకారం అందిస్తున్నప్పటికీ తాజా...
భూకాలుష్యాన్ని అరికట్టాలి
ప్రకృతి ప్రసాదితమైన భూమిని మానవుడు తన స్వార్థప్రయోజనాల కోసం అనేక రకాలుగా నష్టపరుస్తున్నాడు. మానవ జాతి మనుగడకు ఆధారమైన భూమిని శాస్త్రసాంకేతిక రంగాల్లో సంభవించిన పలుమార్పులను ప్రణాళికా రహితంగా అభివృద్ధి పేరుతో విధ్వంసం...
పాట నా బాట తెలంగాణ ఉద్యమ పథం
కాలంతో పోటీపడుతూ కాలప్రవాహానికి ఎదురీదేవాడే కవి. సమాజాన్ని కదిలించడమే కాకుండా, అనేక సంఘటనకు నిత్య చైతన్యసాక్షియై తన కవిత్వం ద్వారా సమస్తం దర్శింపజేస్తాడు. అందుకే సమాజంలో అరుదైన స్థానం కవికి ఉండడంవల్ల ఇంద్ర...
రాష్ట్రానికి మంచి చేస్తే మద్దతిస్తాం
బిఆర్ఎస్ ఎంపిలపై జీవన్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి
రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతిస్తాం
బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్
మనతెలంగాణ/హైదరాబాద్ : బిఆర్ఎస్ ఎంపిలపై కాంగ్రెస్ ఎంఎల్సి...
హిమాలయాలకు సాయం అవసరం..
దుబాయి: హిమనదాలు ప్రమాదస్థాయిలో కరిగిపోతుండడంతో హిమాలయ పర్వతాలకు పెనుముప్పు పొంచి ఉందని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ హెచ్చరిస్తూ ప్రస్తుతం జరుగుతున్న వార్షిక వాతావరణ చర్చలు అభివృద్ధి చెందుతున్న దేశాలు...
ప్రపంచమంతా మా చట్టం తెస్తాం..
టెల్అవీవ్ : ఓవైపు గాజాపై ఇజ్రాయెల్ సైన్యం దాడులు తీవ్రతరం చేస్తుండగా.. హమాస్ మరింత రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతోంది. హమాస్ కమాండర్ తమ సభ్యులకు ఓ కీలక సందేశాన్ని ఇచ్చాడు. ఇజ్రాయెల్ తమ...
12 మంది యువ శాస్త్రవేత్తలకు శాంతిస్వరూప్ భట్నాగర్ అవార్డులు
న్యూఢిల్లీ : దేశం లోని అత్యున్నత బహుళ విజ్ఞాన శాస్త్ర పురస్కారాలలో శాంతిస్వరూప్ భట్నాగర్ ప్రైజ్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రముఖమైనది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి దీన్ని...
మేక్రాన్, షోల్జ్, ట్రూడోలతో మోడీ ద్వైపాక్షిక చర్చలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్, జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సహా పలు దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు....
వాతావరణ సవాళ్లను ఎదుర్కొన్నప్పుడే సుస్థిరాభివృద్ధి సాధ్యం..
న్యూఢిల్లీ: ప్రపంచం ఎదుర్కొంటున్న వాతావరణ సవాళ్లతోపాటు ఇతర వివిధ సవాళ్లను అత్యవసరంగా పరిష్కరించవలసిన అవసరం ఉందని జి20 సదస్సులో సమావేశమైన ప్రపంచ దేశాల అగ్రనేతలు పిలుపునిచ్చారు. 15 ఏళ్ల క్రితం సంభవించిన ఆర్థిక...
రోవర్ ప్రజ్ఞాన్ 100 నాటౌట్
బెంగళూరు : చంద్రుడిపై ఇప్పుడు ప్రజ్ఞాన్ రోవర్ 100 నాటౌట్గా నిలిచింది. ఓ వైపు శనివారం ప్రతిష్టాత్మక ఆదిత్యా ఎల్ 1 ప్రయోగం విజయవంతం అయిన దశలో ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్...
చంద్రయాన్కు పగలే వెన్నెల..ఏ ప్రయోగానికి ఐనా 14రోజులే గడువు
బెంగళూరు : చంద్రయాన్ 3 విజయవంతం అయింది. అయితే చంద్రుడిపై ల్యాండర్ విక్రమ్, ప్రజ్ఞాన్ రోవర్లు కేవలం 14 రోజులు పనిచేస్తాయి. భూగోళంపై 14 రోజులు అంటే చంద్రుడిపై ఒక్క పగటిరోజుతో సమానం....
చంద్రుడితో ఆటాడుకోవడం కుదరదు
వాషింగ్టన్ : మనిషి భూగోళం దాటి ఇతర గ్రహాలపై కూడా ఉనికి చాటుకోవాలని, అక్కడ ఇప్పటి వరకూ వినియోగంలోకి రాకుండా ఉన్న అపార వనరులను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. కొన్ని దేశాలు పోటీపడి...
గిరిజనులే అడవుల నిజమైన యజమానులు: రాహుల్ గాంధీ
వాయ్నాడ్ : ఆదివాసీలను అన్ని విధాలుగా అడవులకే పరిమితం చేయాలని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం యత్నిస్తోందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. వాయ్నాడ్ లోక్సభ సభ్యత్వ పునరుద్ధరణ తరువాత తొలిసారిగా రాహుల్...
ఎర్త్ సిరీస్ను ప్రారంభించిన డబ్లుడబ్లుఎఫ్
హైదరాబాద్: ప్రముఖ ప్రకృతి పరిరక్షణ సంస్థ WWF-ఇండియా ఈరోజు తమ టాక్ షో “ఎర్త్ సిరీస్: కన్జర్వేషన్ మేటర్స్”ను ప్రారంభించింది, ఇది క్లిష్టమైన పర్యావరణ సమస్యలను తీర్చటం, వన్యప్రాణుల పరిరక్షణ లక్ష్యం గా...