Home Search
భూ ప్రకంపనలు - search results
If you're not happy with the results, please do another search
అసోంలో భూ ప్రకంపనలు..
అసోంలో భూ కంపం సంభవించింది. బుధవారం ఉదయం రాష్ట్రంలోని డర్రాంగ్ పట్టణంలో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై 3.5తీవ్రతతో భూమి...
గౌహతిలో భూ ప్రకంపనలు
గౌహతి : గౌహతిలో ఈరోజు రిక్టర్ స్కేలుపై 3.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. ప్రకంపనలు సాపేక్షంగా స్వల్పంగా ఉన్నప్పటికీ, భవనాలు ఊగిసలాటలు, చప్పుడు కారణంగా జనాలు భయాందోళనకు గురయ్యారు. గురువారం తెల్లవారు...
ఢిల్లీలో స్వల్ప భూ ప్రకంపనలు..
న్యూఢిల్లీ : ఢిల్లీలో శనివారం మధ్యాహ్నం 3.36 గంటలకు 2.6 తీవ్రతతో భూ ప్రకంపనలు సంభవించాయి. ఉత్తర జిల్లాలో భూమికి 10 కిమీ దిగువన ఈ భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్...
ఢిల్లీలో భూ ప్రకంపనలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. అక్టోబర్ 3న తీవ్ర స్థాయిలో భూ ప్రకంపనలు రాగా, తాజాగా ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో భూ...
ఢిల్లీలో తీవ్ర భూ ప్రకంపనలు
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో మంగళవారం తీవ్ర భూ ప్రకంపనలు సంభవించాయి. పొరుగున ఉన్న నేపాల్లో వరుసగా భూకంపాలు సంభవించాయి. దీంతో మంగళవారం మధ్యాహ్నం సమయంలో ఢిల్లీ ఎన్సీఆర్ పరిసర ప్రాంతాల్లో...
అసోంలో భూ ప్రకంపనలు..
గౌహతి: అసోంలో రాష్ట్రంలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కమ్రప్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం 1.12 గంటల సమయంలో భూ ప్రకంపనలు సంభించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై ఇళ్ల...
కొల్హాపూర్లో భూ ప్రకంపనలు..
ముంబై: మహారాష్ట్రలో భూకంపం సంభవించింది. రాష్ట్రంలోని కొల్హాపూర్లో సోమవారం తెల్లవారుజామున 2.36 గంటల సమయంలో భూమి కంపించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. భూ ప్రకంపనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురై...
విశాఖలో భూ ప్రకంపనలు..
విశాఖపట్నం: విశాఖ నగరంలో భూ ప్రకంపనలు సంభవించాయి. ఆదివారం ఉదయం 7.13గంటల సమయంలో విశాఖలో కొన్ని సెకన్లపాటు భూమి కంపించింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు...
మంచిర్యాలలో మళ్లీ భూ ప్రకంపనలు..
హైదరాబాద్: మంచిర్యాలలో మళ్లీ భూ ప్రకంపనలు సంభవించాయి. సోమవారం ఉదయం మూడు సెకన్ల పాటు భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. దీంతో రిక్టర్ స్కేల్ పై భూకంప తీవ్రత 4.3గా నమోదైనట్లు గుర్తించారు....
రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు
హైదరాబాద్: రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాలలో ఆదివారం సాయంత్రం స్వల్ప భూ ప్రకంపనాలు చోటుచేసుకున్నాయి. ఈక్రమంలో మంచిర్యాల, కొమురం భీం, జగిత్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి , రామగుండం, లక్షెట్టిపేటలో ఆదివారం సాయంత్రం 6.49...
గుజరాత్ లో భూ ప్రకంపనలు..
గాంధీనగర్: గుజరాత్ లో భూ ప్రకంపనలు సంభవించాయి. శనివారం మధ్యాహ్నం సూరత్ లోని భరూచ్ లో భూమి కంపించినట్లు భూ కేంద్ర పరిశోధకులు వెల్లడించారు. రిక్టర్ స్టేలుపై దీని తీవ్రత 4.2గా నమోదైనట్లు...
సూర్యాపేటలో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 3.0గా తీవ్రత
హైదరాబాద్: సూర్యాపేట జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. గురువారం జిల్లాలోని మేళ్ల చెరువులో స్వల్పంగా భూమి కంపించింది. దీంతో స్థానిక ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్పై...
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు..
మనతెలంగాణ/హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను వణికిస్తున్నాయి. తాజాగా నల్గొండ జిల్లాతో పాటు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం ముక్త్యాలలో భూమి కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల...
ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో భూ ప్రకంపనలు..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయంతో ఇళ్లనుంచి బయటకు పరుగులు తీశారు. భూ ప్రకంపనలు రిక్టర్ స్లేల్ పై 4.0 తీవ్రతగా...
తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు
రిక్టర్ స్కేల్పై 4.6గా నమోదు, సూర్యాపేట జిల్లా దొండపాడులో, గుంటూరు జిల్లా అచ్చంపేటలో కొట్టవచ్చినట్టు కదిలిన భూమి
సీస్మిక్ జోన్-2 గా గుర్తింపు, 10కి.మీ లోతులో భూ పొరల కదలిక, కొద్ది రోజుల వరకు...
గుజరాత్ లోని కచ్ జిల్లాలో భూకంప ప్రకంపనలు
అహ్మదాబాద్ : గుజరాత్ లోని కచ్ జిల్లాలో ఆదివారం సాయంత్రం 4.0 స్థాయి తీవ్రతలో భూకంప ప్రకంపనలు సంభవించాయి. అయితే ఆస్తినష్టం లేదా ప్రాణనష్టం ఏదీ జరగలేదు. కచ్ జిల్లాలో భచాయుకు ఉత్తర...
ఢిల్లీలో స్వల్ప భూప్రకంపనలు
న్యూఢిల్లీ: దేశ రాజధానితో పాటు పరిసర ప్రాంతాలలో గురువారం భూప్రకంపనలు సంభవించాయి. అప్ఘానిస్తాన్ సమీపంలో 6.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దాని ప్రకంపనలు ఢిల్లీ, పరిసర ప్రాంతాలలో కనిపించాయని జాతీయ భూకంప పరిశోధనా...
ఆఫ్ఘనిస్తాన్ లో వరుస భూప్రకంపనలు
హైదరాబాద్: బుధవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్ లో వరుస భూప్రకంపనలు వచ్చాయి. దీంతో స్థానిక ప్రజలు ఇళ్ల నుంచి బయటకి పరుగులు తీసి భయాందోళనకు గురి అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ లోని ఫైజాబాద్ లో 4.8...
జపాన్ లో 155 సార్లు భూప్రకంపనలు… 20 మంది మృతి
టోక్యో: కొత్త సంవత్సరం ప్రారంభంలోనే జపాన్లో భూకంపం సంభవించింది. భూకంపం ధాటికి వేల ఇండ్లు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం...
నేపాల్ లో మళ్లీ భూప్రకంపనలు
నేపాల్ ప్రజలు మరోసారి భూకంపం భయంతో వణికిపోయారు. రెండు రోజుల కిందట నేపాల్ లో భూకంపం బారినపడి 150మందికి పైగా మరణించారు. మరోసారి భూకంపం రావడంతో జనం అల్లాడిపోయారు. వెంటనే ఇళ్లలోంచి రోడ్లమీదకు...