Home Search
మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి - search results
If you're not happy with the results, please do another search
బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రైతుల పాలిట శత్రువులు:.సబితా ఇంద్రారెడ్డి
మన తెలంగాణ/మహేశ్వరం: మహేశ్వరం నియోజకవర్గంలో మహిళల కో సం ప్రత్యేకంగా పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి స్థానిక మహిళలకు యువతులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాలు కల్పిస్తామని విద్యాశాఖమంత్రి మహేశ్వరం బిఆర్ఎస్ అభ్యర్థి...
త్వరలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం: మంత్రి సబిత
మే 15లోగా ఇంటర్ పరీక్షలు పూర్తి, వారంలోగా పరీక్షల షెడ్యూల్ వెల్లడిస్తాం
విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు 60 శాతం మంది తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారు
4 లక్షల మంది మధ్యాహ్న భోజనం అందించేలా ఏర్పాట్లు-విద్యాశాఖ మంత్రి...
నూతన వ్యవసాయ బిల్లులను వెంటనే రద్దు చేయాలి: మంత్రి సబితారెడ్డి
మనతెలంగాణ/మహేశ్వరం: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులకు న్యాయం జరిగే వరకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి కేంద్రంపై వత్తిడి తెస్తుందని విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి తెలిపారు....
సిఎం అల్పాహారం విద్యార్థులకు వరం
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటు న్న విద్యార్థులకు ‘సిఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం’ వరమని, దేశంలో ఇలాంటి అల్పాహార పథకం ఎ క్కడా లేదని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ...
దసరా నుంచి సిఎం అల్పాహారం
మెనూను నిర్ణయించి ఏర్పాట్లు చేయాలి
అధికారులకు విద్యాశాఖ సబిత ఇంద్రారెడ్డి ఆదేశాలు
మనతెలంగాణ/హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’కు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేయాలని...
పండిట్, పి.ఇ.టి.లకు పదోన్నతులు కల్పించాలి
విద్యాశాఖ మంత్రి సబితకు పిఆర్టియుటిఎస్ విజ్ఞప్తి
మనతెలంగాణ/హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతున్న ఉపాధ్యాయుల పదోన్నతుల షెడ్యూల్లోనే పండిట్, పి.ఇ.టి.లకు కూడా పదోన్నతులు కల్పించాలని పిఆర్టియుటిఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ...
6612 టీచర్ పోస్టులకు డిఎస్సి
మనతెలంగాణ/హైదరాబాద్:నిరుద్యోగులకు రా ష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల భర్తీకి వరుస నోటిఫికేషన్లు ఇస్తున్న ప్రభుత్వం ఇ ప్పుడు మరో నోటిఫికేషన్తో తీపికబురు అందించింది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రెం...
సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరికలు
విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కందుకూరు: రాష్ట్రంలో కెసిఆర్ చేపడుతు న్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన పలుపార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...
20 నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావ
హైదరాబాద్ : రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్బంగా ఈ నెల 20వ తేదీన నిర్వహించే తెలంగాణ విద్యా దినోత్సవం నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అల్పాహారంగా రాగిజావను అందించనున్నట్లు...
తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ విసిగా ప్రొఫెసర్ ఎం. విజ్జులత
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం ఇంఛార్జ్ వైస్ ఛాన్సలర్గా ప్రొఫెసర్ ఎం. విజ్జులత నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఎం. విజ్ఞులత,ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్. లింభాద్రి, ఉస్మానియా యూనివర్సిటీ వైస్...
విద్యార్థులకు పరీక్షా కాలం
మనతెలంగాణ/హైదరాబాద్ : పరీక్షల కాలం మొదలైంది. విద్యార్థులు తమలోని సత్తా చాటేలా సర్వసన్నద్దమయ్యేందుకు ఇది అత్యంత కీలక సమయం. ఓ వైపు వార్షిక పరీక్షలు సమీపిస్తుండగా, మరోవైపు ప్రవేశ పరీక్షల తేదీలూ దగ్గరపడుండటం...
పూర్వజిల్లాల సర్వీసు పరిగణనలోకి..
మన తెలంగాణ/హైదరాబాద్ : ఉపాద్యాయుల బదిలీల్లో జిఒ 317తో బదిలీ అయిన టీచర్లకు పూర్వ జిల్లా సర్వీసును కూడా పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించినట్టు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. టీచర్ల...
ఇంటర్ తోనే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు
హైదరాబాద్ : సాఫ్ట్వేర్ ఉద్యోగాల్లో స్థిరపడాలనుకొనే విద్యార్థులకు ఇంటర్మీడియట్ స్థాయిలోనే అవకాశాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టిందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ప్రతీ సంవత్సరం...
కేంద్రం పగ.. జీతాలకు సెగ
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభు త్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల జీతాలు ఆలస్యం కాకుండా త్వరలోనే చర్యలు చేపడతామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావు పేర్కొన్నా రు. కేంద్రం నిధులు ఆపడం...
నిబంధనల మేరకే వర్సిటీల బిల్లు
సాంకేతిక, న్యాయపరమైన సమస్యలు రాకుండా చూశాం
యుజిసి నిబంధనలకు అనుగుణంగా బిల్లు
గవర్నర్కు మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ
గవర్నర్ సందేహాలను నివృత్తి చేసిన మంత్రి
కొత్త విధానంతో వచ్చే సౌలభ్యం గురించి చర్చ
మన తెలంగాణ/హైదరాబాద్:...
ఎంసెట్లో అబ్బాయిలదే హవా
ఇంజినీరింగ్ టాప్ టెన్లో 8, అగ్రికల్చర్ టాప్ టెన్లో
7 ర్యాంకులు వారికే ఇంజినీరింగ్లో 80.41%
అగ్రికల్చర్లో 88.34% ఉత్తీర్ణత ఎంసెట్ ఫలితాలు
విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
21 నుంచి ఇంజినీరింగ్...
ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్లో మార్పులు
ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్లో మార్పులు
కొత్త సిలబస్ పుస్తకాన్ని ఆవిష్కరించిన మంత్రి సబిత
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ సబ్జెక్టు సిలబస్లో ఇంటర్ బోర్డు మార్పులు చేసింది. ఈ మేరకు కొత్త...
ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలు అదుర్స్
ప్రథమ, ద్వితీయ సంవత్సరాలలో ముందంజలో బాలికలు
ఫస్టియర్లో 63.32 శాతం, సెకండియర్లో 67.16 శాతం
ఉత్తీర్ణత అగ్ర స్థానంలో నిలిచిన మేడ్చల్ జిల్లా సైన్స్
గ్రూపుల్లో అత్యధిక ఉత్తీర్ణత ఆగస్టు 1 నుంచి...
బాసర విద్యార్థులకు భరోసా
మనతెలంగాణ/హైదరాబాద్ : బాసర ఆర్జియుకెటి విద్యాలయంలోని విద్యార్థులు ప్రస్తావించిన అంశాలను ప్రభుత్వం నెరవేరుస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి ఎ. ఇంద్రకరణ్ రెడ్డిలు పేర్కొన్నారు. విదార్థులు...
సెలవుల పొడిగింపు లేదు
నేటి నుంచి పాఠశాలలు ప్రారంభం
వేసవి సెలవుల పొడిగింపు లేదు
సర్కారు బడుల్లో ఇంగ్లీష్ మీడియం బోధన
మన ఊరు మనబడికి రూ.2,700 కోట్లు
కేంద్రం ఇచ్చినట్లు బండి సంజయ్ నిరూపించాలి
తెలంగాణకు కేంద్రం అన్నింటా మొండి చేయి...