Home Search
మన దేశం - search results
If you're not happy with the results, please do another search
మన దేశంలో కూడా హైస్పీడ్ కనెక్టివిటి తీసుకరావాలి: కెటిఆర్
హైదరాబాద్: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద వ్యవస్థ అని మంత్రి కెటిఆర్ తెలిపారు. రైల్వే కార్మికులతో ఎప్పుడూ కలిసే ఉన్నామని వివరించారు. దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ కార్యాలయాన్ని మంత్రి...
మనదేశంలోనే మిస్ వరల్డ్ పోటీలు
న్యూఢిల్లీ : ఈ ఏడాది జరిగే 71 వ ప్రపంచ సుందరి పోటీలకు భారతదేశం వేదిక కానుంది. అందాల అంతర్జాతీయ పోటీలో సమున్నతమైన ఈ ఈవెంట్కు ఇండియా ఆతిధ్యం ఇవ్వనుంది. భారతదేశంలో ఈ...
నాసిన్ దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ: నిర్మలా సీతారామన్
అమరావతి: నాసిన్ దేశంలోనే అత్యున్నతమైన శిక్షణా సంస్థ అవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించారు. పాలసముద్రం సమీపంలో నాసిన్ శిక్షణా...
దేశంలోనే ఇసుక విధానం అత్యుత్తమం : క్రిశాంక్ మన్నె
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై అభ్యంతరం
మనతెలంగాణ/ హైదరాబాద్ : ఇసుక తవ్వకాలపై ములుగులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ క్రిశాంక్ మన్నె...
మహిళల ప్రగతితోనే దేశం పురోగమనం
2047 లక్ష్యసాధనకు కలిసికట్టుగా పయనం
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి
న్యూఢిల్లీ : దేశ పౌరులంతా సమానులే అని, ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, హక్కులు ఇదే దశలో ఈ దేశం పట్ల బాధ్యతలు...
మనది పురోగామి దేశం
మన తెలంగాణ/హైదరాబాద్: కొవిడ్- 19 మహమ్మారి కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు అనూహ్య స్థితికి చేరినా భారత్ ఆర్థిక శక్తిగా పురోగతి సాధించిందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. శనివారం రాష్ట్రంలో రూ. 11,300...
దేశంలో తిరోగమనం.. ఇక్కడ పురోగమనం
హైదరాబాద్: ప్రపంచంలోని అగ్రశేణి వ్యాపార సంస్థలను ఆకర్షించడంలో కేంద్రం విఫలమవుతున్నా తెలంగాణ రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడంలో ముందంజలో ఉంది. తెలంగాణను పెట్టుబడుల స్వర్గ ధామంగా ప్రపంచ వాణిజ్య వర్గాలు భావిస్తున్నట్లు ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్టు...
కవితకు ఇడి తాజా సమన్లు: మార్చి 20న హాజరుకావాలని ఆదేశం
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ కేసులో బిఆర్ఎస్ నాయకురాలు, ఎంఎల్సి కె కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ గురువారం తాజా సమన్లను జారీచేసింది. మార్చి 20న తమ ఎదుట హాజరుకావాలని ఇడి అధికారులు ఆమెను ఆదేశించారు....
వాయు నాణ్యతలో మనదేశం అధోగతి
భారత్లో వాయు నాణ్యత ప్రమాదకరంగా తయారైంది. హరిత వాయు ఉద్గారాలు వేగంగా పెరుగుతున్నాయి. ఫలితంగా పర్యావరణ నిర్వహణలో 180 దేశాల జాబితాలో అట్టడుగున భారత్ ఉన్నట్టు అమెరికాకు చెందిన అధ్యయన సంస్థలు వెల్లడించాయి....
దేశంలో ఏం జరుగుతోందో మనసు విప్పి ఆలోచన చేయాలి: కెసిఆర్
నల్లగొండ: మునుగోడు సభ కోసం పాదయాత్ర చేస్తూ వచ్చిన 20 వేల మందికి పాదాభివందనం చేస్తున్నానని సిఎం కెసిఆర్ తెలిపారు. మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా చండూరు వేదిక నుంచి కెసిఆర్ ప్రసంగించారు. ...
దేశంలో బిజెపిది రాక్షస పాలన: బాల్కసుమన్
హైదరాబాద్: దేశంలో బిజెపి రాక్షస పాలన సాగిస్తోందని ఎంఎల్ఎ బాల్కసుమన్ మండిపడ్డారు. ఇలాంటి సమయంలో దేశాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని, అన్ని రంగాల నిపుణులు దేశానికి ఓ కొత్త నాయకుడు కావాలని కోరుతున్నారని పేర్కొన్నారు....
దేశంలో మొదటి స్థానం మనదే: మంత్రి హరీశ్
సంగారెడ్డి: స్వాతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా 750 మీటర్ల జాతీయ పతాకంతో సంగారెడ్డిలో భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర వైద్య, ఆర్ధిక మంత్రి శాఖ హరీశ్ రావు ర్యాలీలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ...
సహజమైన మూలికలకు మనదేశం ప్రసిద్ది
మన తెలంగాణ,సిటీబ్యూరో: దేశంలో ఎన్ని సహాజమైన మూలికలతో కూడిన గొప్ప దేశమని, ప్రతి ఒకరు దాని ఉపయోగించుకునే ప్రయత్నం చేయాలని, సమాజానికి అవసరమయ్యే విన్నూత ఉత్పత్తులతో ముందుకు వచ్చిన లైఫ్స్పాన్ సంస్దకు సిద్దిపేట...
ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం పిఎం గతి శక్తి: నిర్మలా సీతారామన్
ఢిల్లీ: పిఎం గతి శక్తి మాస్టర్ ప్లాన్తో ఆర్థిక వ్యవస్థకు దిశానిర్దేశం చేశామని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి...
దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారు?:బాల్కసుమన్
హైదరాబాద్: దేశంలో నిరుద్యోగం పెరిగిపోతుంటే ప్రధాని మోడీ ఏం చేస్తున్నారని ప్రభుత్వ విప్, టిఆర్ఎస్ ఎంఎల్ఎ బాల్కసుమన్ విమర్శించారు. దేశంలో 8 లక్షల 72 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఎందుకు...
కెసిఆర్లా ఆలోచించే సిఎం దేశంలోనే లేరు: బాల్కసుమన్
దళిత బాంధవ్యుడు సిఎం కెసిఆర్
దళిత సాధికారికతతో వారి జీవితాల్లో కొత్త వెలుగులు
ఇకపై కెసిఆర్ వెంటనే దళిత వర్గాలు
భూమిలేని దళిత రైతుకు రైతుబీమా వర్తింపు
కెసిఆర్లా ఆలోచినంచిన వ్యక్తి దేశంలో మరే ముఖ్యమంత్రి లేరు
పిసిసి అధ్యక్షుడు...
మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శం: సిఎం కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మహావీర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. మహావీరుని జీవిత సందేశం మనందరికీ ఆదర్శమన్నారు. తెలంగాణ జైన, బౌద్ధ ఆరామాలకు నెలవుగా ఉందని సిఎం పేర్కొన్నారు. జైన తీర్థంకరుల పాదముద్రలతో...
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి: నీతి ఆయోగ్ దిశా నిర్దేశం
కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఆర్థికాభివృద్ధి
సమాఖ్య స్ఫూర్తికి అర్థం ఇదే
నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో రాష్ట్రాలకు ప్రధాని దిశా నిర్దేశం
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలు కలిసి పని చేస్తేనే సమాఖ్య స్ఫూర్తికి అర్థమని ప్రధాని...
‘మన పత్తి.. దేశంలోనే అత్యంత నాణ్యమైనది’: కెసిఆర్
మన పత్తి...దేశంలోనే అత్యంత నాణ్యమైనది
అంతర్జాతీయంగా డిమాండ్ కల్పించేందుకు ఓ బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలి
పత్తికున్న విశిష్ట లక్షణాలను గుర్తించి వాటిని ప్రచారం చేయడానికి అవసరమైన వ్యూహం రూపొందించాలి
దీని కోసం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా...
భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ఆర్థిక ప్యాకేజీ: నిర్మలా సీతారామన్
న్యూఢిల్లీ: స్థానిక ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలనేదే మా ఉద్దేశమని, భారత్ స్వయం సమృద్ధి దేశంగా ఎదిగేందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూ. 20 లక్షల కోట్లతో ఆర్థిక ప్యాకేజీ ప్రకటించారని కేంద్ర...