Home Search
మర్కజ్ కేసు - search results
If you're not happy with the results, please do another search
మర్కజ్ కారణంగా కరోనా కేసులు రెట్టింపయ్యాయి: కేంద్ర ఆరోగ్య శాఖ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, దేశంలో కరోనాతో 79 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మర్కజ్ కారణంగా దేశంలో కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య రెట్టింపయ్యాయని కేంద్ర ఆరోగ్య...
తబ్లీగీ కేసులో 35మంది విదేశీయులకు పాస్పోర్టులివ్వాలని ఢిల్లీ కోర్టు ఆదేశం
న్యూఢిల్లీ: తబ్లీగీ జమాతే కేసులో 35మంది విదేశీయులకు పాస్పోర్టులు ఇవ్వాలని పోలీసులను ఢిల్లీ కోర్టు ఆదేశించింది. వారిని గతేడాది డిసెంబర్లోనే ఈ కేసులో నిర్దోషులుగా తీర్పు ఇచ్చినందున పాస్పోర్టులు తిరిగి ఇవ్వాలని ఆదేశించింది....
లక్షా 65 వేలు దాటిన కరోనా కేసులు
కొత్తగా 2159 పాజిటివ్లు, 9 మంది మృతి
జిహెచ్ఎంసిలో 318, జిల్లాల్లో 1841 మందికి వైరస్
1,65,003కు చేరుకున్న బాధితుల సంఖ్య
23 లక్షలకు పెరిగిన పరీక్షల సంఖ్య
వెయ్యి మార్క్ దాటిన కోవిడ్ మరణాలు
మన తెలంగాణ/...
3 కొత్త కేసులు
40 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 471 మంది
వేగవంతమైన నియంత్రణ చర్యలతో కేసులు తగ్గుముఖం
జిహెచ్ఎంసి మినహా వేరే జిల్లాల్లో కేసులు సున్నా
కరోనా@ టెన్త్ వీక్
కొత్తగా మూడు కేసులు నమోదు, 40 మంది డిశ్చార్జ్
1085కి...
43 కొత్త కేసులు
జిహెచ్ఎంసి పరిధిలో 31, గద్వాలలో 7, సిరిసిల్ల, రంగారెడ్డి జిల్లాల్లో 2 చొప్పున నమోదు
600కు పైగా కేసులు మర్కజ్ లింక్వే, లారీ డ్రైవర్కు, అంబర్పేటలో నర్సుకు, గాంధీ విధుల్లో ఉన్న కానిస్టేబుల్కు కరోనా
మహబూబ్నగర్...
66 కొత్త కేసులు
రాష్ట్రంలో 766కు కొవిడ్ బాధితులు
ఇప్పటివరకు 186 మంది డిశ్చార్జ్, చికిత్స పొందుతున్న 562 మంది, మృతులు 18
గ్రీన్జోన్ జిల్లా మంచిర్యాలలో చనిపోయిన మహిళకు కరోనా
గాంధీ మెడికల్ కాలేజీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇద్దరు...
రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవు: ఈటెల
హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు ఆందోళనకర స్థాయిలో లేవని వైద్య ఆరోగ్య శాఖమంత్రి ఈటెల రాజెందర్ అన్నారు. గురువారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న 68 మందిని ఈరోజు డిశ్చార్జ్...
కొత్తగా ఆరు కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా వైరస్ బారిన పడినవారు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు. వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉన్నవారు, అప్పటికే ఇతర అరోగ్య సమస్యలు లేనివారు త్వరగా కోలుకుంటున్నారని, వారిని పూర్తి...
నిర్మల్ లో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదు: ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో 19 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఇద్దరు మృతి చెందారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. 400 మంది శాంపిల్స్లో 375 మంది రిపోర్ట్లు వచ్చాయని, ఇంకా 75...
52 కొత్త కేసులు
రాష్ట్రంలో మరో కరోనా రోగి మృతి
ఆసుపత్రి నుంచి 7గురు డిశ్చార్జ్
644కు చేరుకున్న వైరస్ బాధితులు
చికిత్స పొందుతున్న 516 మంది
10రోజుల్లో రెట్టింపైన కొవిడ్ కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పది...
కొత్త కేసులు 61
సోమవారం ఒక్కరోజే 61 కరోనా కేసులు.. ఒకరు మృతి
592కు చేరుకున్న వైరస్ బాధితుల సంఖ్య
అత్యధికంగా జిహెచ్ఎంసి పరిధిలో 267.. తరువాత నిజామాబాద్లో 50
ఐదు జిల్లాల్లో జీరో కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా పాజిటివ్...
మర్కజ్ పాయె.. దేవ్బంద్ వచ్చె!
నిజాముద్దీన్ తరహాలో యుపిలోని ప్రార్థనా స్థలికి రాష్ట్రం నుంచి 100 మంది?
వెళ్లి వచ్చిన నిజామాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నలుగురికి కరోనా
మిగతా వారి ఆచూకీ కోసం పోలీసుల ముమ్మర గాలింపు
మనతెలంగాణ/హైదరాబాద్ :...
28 కొత్త కరోనా కేసులు నమోదు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో ఆదివారం కొత్తగా మరో 28 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అలాగే మరో ఇద్దరు మృతి చెందినట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొన్నారు....
రాష్ట్రంలో మరో 16 కరోనా కేసులు
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో శనివారం కొత్తగా మరో 16 కరోనా కేసులు నమోదుకాగా, ఇద్దరు మృతి చెందినట్లు వైద్యవర్గాలు బుటిటెన్లో పేర్కొన్నారు. వైరస్ బారిన పడి పూర్తిగా కొలుకొని 56 మంది డిశ్చార్జ్...
నిజామాబాద్ లో కరోనా కలకలం.. 47 పాజిటీవ్ కేసులు నమోదు
నిజామాబాద్: జిల్లాలో గురువారం మరో ఎనిమిది కొత్త కరోనా పాజిటీవ్ కేసులు నమోదు అయ్యాయని కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు. దీంతో జిల్లాలో మొత్తం 47 కరోనా కేసులు నమోదైనట్లు ఆయన వెల్లడించారు. జిల్లా...
40 కేసులు పెరిగినయ్
రాష్ట్రంలో 404కి చేరిన కరోనా పాజిటివ్ల సంఖ్య
23 రోజుల పసికందుకూ మహమ్మారి
గ్రేటర్ హైదరాబాద్ తర్వాత నిజామాబాద్, గద్వాలలో కలకలం రేపుతున్న వైరస్ వ్యాప్తి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మంగళవారం కొత్తగా మరో...
రాష్ట్రంలో కొత్తగా 30 కరోనా కేసులు
364కు చేరిన పాజిటివ్ల సంఖ్య
జిల్లాల్లో క్రమంగా విస్తరిస్తున్న వ్యాధి
నిజామాబాద్లో తాజాగా
పది మందికి వైరస్
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మర్కజ్లింక్తో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. సోమవారం కొత్తగా మరో 30 కేసులు...
24 గంటల్లో 693 కరోనా కేసులు నమోదు..
న్యూఢిల్లీ:దేశంలో ఆహారధాన్యాల కోరత లేదని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ అన్నారు. ఆహార వస్తువుల సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. దేశంలో మొత్తం 4,067 కరోనా పాజిటీవ్...
సూర్యాపేటలో ఆరు కరోనా పాజిటీవ్ కేసులు..
సూర్యాపేట: జిల్లాలో సోమవారం 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. జిల్లాలోని నాగారం మండలం వర్ధమానుకోట గ్రామానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయన...
62 కేసులు
n కొత్తవన్నీ మర్కజ్ లింక్వే, రాష్ట్రంలో 333కు చేరిన కరోనా బాధితులు
n వాళ్ల కుటుంబాలు క్వారంటైన్లోకి, 800 మంది శాంపిళ్ల సేకరణ
హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా విపరీతంగా పెరుగుతున్నాయి. ఆదివారం కొత్తగా మరో...