Home Search
మహాత్మాగాంధీ - search results
If you're not happy with the results, please do another search
మారిషస్లో మహాత్మాగాంధీకి భారత రాష్ట్రపతి ముర్ము నివాళులు
పోర్టులూయిస్ : చారిత్రక దండి సత్యాగ్రహ వార్షికోత్సవం సందర్భంగా మారిషస్లో మహాత్మాగాంధీ ఇనిస్టిట్యూట్ను భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం సందర్శించి, మహాత్మునికి నివాళులు అర్పించారు. 1930 మార్చి 12 నుంచి ఏప్రిల్...
జాతిపిత మహాత్మాగాంధీకి సిఎం రేవంత్ రెడ్డి ఘన నివాళి
మన తెలంగాణ /సిటీ బ్యూరో: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకొని మంగళవారం లంగర్ హౌజ్, బాపూఘాట్ వద్ద ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీ సమాది వద్ద...
మహాత్మాగాంధీ కలలను కెసిఆర్ నిజం చేశారు: పోచారం
హైదరాబాద్: మహాత్మాగాంధీ నాయకత్వంలో సాదించిన స్వాతంత్ర్య ఫలాలను నేడు మనం అనుభవిస్తున్నామని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. ఆసెంబ్లీ...
మహాత్మాగాంధీకి నివాళర్పించిన కాంగ్రెస్ నేతలు
హైదరాబాద్: జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా గాంధీభవన్ లో గాంధీ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ప్రధానమంత్రి లాల్...
మహాత్మాగాంధీని దూషించిన హిందూమత నేత కాళీచరణ్ అరెస్ట్
రాయ్పూర్ : జాతిపిత మహాత్మాగాంధీని దూషిస్తూ, గాడ్సేపై ప్రశంసలు కురిపించిన ఆధ్యాత్మిక గురువు, హిందూమత నేత కాళీచరణ్ మహరాజ్ను పోలీసులు అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని ఖజురహో పట్టణానికి 25 కిమీ దూరంలో...
మహాత్మాగాంధీకి ప్రధాని మోడీ నివాళి
న్యూఢిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి వేడుకలు భారత్ లో ఘనంగా జరుగుతున్నాయి. స్వాతంత్య్ర పోరాటంలో ఆయన చూపిన మార్గం, తెగువను అందరూ స్మరించుకుంటున్నారు. మహాత్మగాంధీ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ...
ప్రయాణికులతో సందడిగా మారిన మహాత్మాగాంధీ బస్టేషన్
మన తెలంగాణ, హైదరాబాద్ : కరోనా ప్రభావంతో ప్రభుత్వం లాక్డౌన్ విధించడంతో సుమారు రెండు నెలలు బోసిపోయిన మహాత్మాగాంధీ బస్టేషన్ ప్రభుత్వం నిబంధనలు సడలించడంతో బస్సుల హరన్ మోతలు, ప్రయాణికుల రాకపోకలతో సందడిగా...
మహాత్మాగాంధీ 72వ వర్థంతి.. నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
న్యూఢిల్లీ: భారతదేశ జాతిపిత మహాత్మాగాంధీ 72వ వర్థంతి సందర్భంగా ప్రపంచమంతా ఆయనని స్మరించుకుంటోంది. ఢిల్లీలోని మహాత్మాగాంధీ సమాధి రాజ్ ఘట్ వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. మోడీతోపాటు...
కష్టజీవి కన్నీటి చిరునామా…
సాహిత్య ప్రక్రియలలో కథలు, వ్యాసాలు మరియు నవలలకు ప్రత్యేక స్థానం ఉంది. వివరంగా చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని కూలంకషంగా విశ్లేషించడం నవలల ద్వారానే సాధ్యమవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.పేదవాడిగా పుట్టడం నీ తప్పు...
నల్లగొండను ఉత్తమ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం: కోమటిరెడ్డి
నల్గొండ: మహాత్మాగాంధీ వర్సిటీలోని ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన జాబ్ మేళాలో ఆరు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చామని తెలియజేశారు. మే...
సభలో ఎండగడదాం
అసెంబ్లీలో సోమవారం అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్ధేశం
ఇరిగేషన్ శాఖపై పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ఇచ్చిన సిఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఇరిగేషన్ శాఖలో నెలకొన్న అవినీతిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అనుసరించాల్సిన వ్యూహాలపై...
18న ఆఫ్రికాలో డబ్ల్యూటిఐటిసి సమ్మిట్
లోగోను ఆవిష్కరించిన ఐటి, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు
మన తెలంగాణ / హైదరాబాద్: తెలుగు రాష్ట్రాలలోని ఐటి, పరిశ్రమల రంగాలకు విదేశాల్లోని అవకాశాలను చేరువ చేసే క్రమంలో వరల్డ్ తెలుగు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ...
పేద ప్రజలకు ఉపాధి హామీ గొప్ప వరం లాంటిది
గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది
18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 19వ సంవత్సరంలోకి అడుగులు
ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించిన పంచాయతీ రాజ్ శాఖ
మన తెలంగాణ/హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కూలీల బ్రతుకులకు...
వికసిత భారత్ కు దిశానిర్దేశం
ఆర్థిక ప్రగతే లక్ష్యంగా సాగిన మధ్యంతర బడ్జెట్
యువత, పేదలు, మహిళలు, కర్షకులకు పెద్దపీట
పరిశోధన కోసం రూ.లక్ష కోట్లతో ప్రత్యేక నిధి
ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎలాంటి మార్పులేదు
మౌలిక రంగానికి...
మహాత్మా గాంధీకి రాష్ట్రపతి, ప్రధాని శ్రద్ధాంజలి
న్యూఢిల్లీ : మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా రాజ్ఘాట్ వద్ద మహాత్ముని సమాధికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని మోడీ పుష్పాంజలి ఘటించారు. ఉపాధ్యక్షులు జగ్దీప్ ఢన్కర్ , దేశ రక్షణ మంత్రి...
యూనివర్సిటీల్లో విసిల నియామకాలకు నోటిఫికేషన్
హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్ల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఉస్మానియా, జెఎన్టియూ హైదరాబాద్, కాకతీయ, మహాత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, పాలమూరు, అంబేడ్కర్, పొట్టి శ్రీరాములు తెలుగు...
కాంగ్రెస్, మజ్లిస్ మధ్య బలపడుతున్న మైత్రీబంధం
నిన్నటివరకూ ఉప్పు నిప్పూలా ఉన్న కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య మైత్రీ బంధం బలపడుతోందా? ఇంగ్లండ్ లో రేవంత్, అక్బరుద్దీన్ ఒవైసీ చెట్టాపట్టాలేసుకుని తిరగడం చూసినవారెవరికైనా ఈ అనుమానం రాకమానదు. దావోస్ పర్యటనలోనూ,...
సంక్రాంతి స్పెషల్
4,484 ప్రత్యేక బస్సులు
నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి
సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతాం : టిఎస్ ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిఎస్ ఆర్టీసి) సంక్రాంతి...
మోడీ సెల్ఫీపాయింట్లతో ప్రజాధనం దుబారా : ఖర్గే ధ్వజం
న్యూఢిల్లీ : రైల్వేస్టేషన్లలో ప్రధాని మోడీ ఫోటోలతో సెల్ఫీబూత్లను ఏర్పాటు చేస్తుండడం ప్రజాధనాన్ని దుబారా చేయడమేనని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ధ్వజమెత్తారు. విపక్షపాలిత రాష్ట్రాల్లో ఉపాధి నిధులను మంజూరు చేయలేని మోడీ ప్రభుత్వం...
మూకదాడులకు దిగితే ఉరే!
న్యూఢిల్లీ: దేశంలో నేరం న్యాయం శిక్షలకు సం బంధించిన అత్యంత ప్రధాన అంశాల మూడు న్యా యసంహిత బిల్లులకు బుధవారం లోక్సభ ఆ మోదం తెలిపింది. ఐపిసి, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో...