Home Search
మావోయిస్టులు మృతి - search results
If you're not happy with the results, please do another search
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సీఆర్పీఎస్ బలగాలు, మావోయిస్టుల మధ్య బుధవారం ఉదయం ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని చీకరుబట్టి-పుస్బాక అటవీ ప్రాంతంలో కార్డెన్ సెర్చ్ చేపట్టిన...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్ బీజాపుర్ జల్లా పీడియా అటవీ ప్రాంతంలో కల్పుల కలకలం రేగింది. మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎదురకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి....
ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ గఢ్: ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. దంతెవాడ జిల్లా కిరండూల్ లో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో మహిళ మావోయిస్టు మృతిచెందింది. ఛత్తీస్ గఢ్...
ఛత్తీస్ఘడ్ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్ఘడ్: మరోసారి ఎదురు కాల్పులతో ఛత్తీస్ఘడ్ దద్దరిల్లింది. బీజాపూర్ జిల్లా బాసగుడా పోలీస్ స్టేషన్ పరిధి లోని నెండ్ర అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య భారీగా ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.అటవీ...
ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి
కొత్తగూడెం క్రైమ్ః తెలంగాణ ఛత్తీస్ఘడ్ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో నిషేధిత సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఒక యాక్షన్ టీం పోలీసు వారిపై దాడి చేయాలనే లక్షంతో సంచరిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు...
ములుగు జిల్లాలో ఎన్కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
ములుగు: జిల్లాలోని బీజాపూర్ బార్డర్ సరిహద్దు వెంకటాపురం మండలంలోని కర్రిగుట్టల అటవి ప్రాంతంలో మంగళవారం ఉదయం తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్ లో ఇద్దరు మావోయిస్టులు...
కొత్తగూడెంలో ఎదురుకాల్పులు.. ఆరుగురు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. సోమవారం ఉదయం చర్ల మండలంలోని చెన్నాపురంకు సమీపంలోని అటవీప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో ఆరుగురు...
గడ్చిరోలిలో ఎన్ కౌంటర్: ఐదుగురు మావోయిస్టులు మృతి
గడ్చిరోలి: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ధనోరా తాలుకా గ్యారబట్టి అటవీ ప్రాంతంలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల...
ఛత్తీస్ గఢ్ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి..
రాయ్ పూర్: ఛత్తీస్ గఢ్ లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవార ఉదయం జిల్లాలో గొంపాడ్ కన్నాయ్ గూడెం అటవి ప్రాంతంలో పోలీసులు కూబింగ్ నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులపై మావోయిస్టులు...
ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
న్యూఢిల్లీ: ఆంధ్రా- ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఎదురు కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఒకరు ఏరియా కమిటీ సభ్యుడిగా గుర్తించారు. ఏవోబిలోని కటాప్ ఏరియా...
కొత్తగూడెం సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టులు మృతి
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లా సరిహద్దు అడవుల్లో ఎన్ కౌంటర్ చోటు చేసుకుంది. సోమవారం చర్లా-ఛత్తీస్ గఢ్ సరిహద్దు అడవుల్లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. ఈ...
ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి
రాంచి: జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భమ్లో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలకు వావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు వావోయిస్టులు మృతి చెందారు. నక్సలైట్లు ఉన్నారనే పక్కా సమాచారంతో భద్రతాబలగాలు, స్థానిక పోలీసులు...
గడ్చిరోలిలో ఎన్కౌంటర్: నలుగురు మావోలు మృతి
ముంబయి: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టులు-భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు మావోలు చనిపోయారు. తెలంగాణ సరిహద్దు నుంచి మహారాష్ట్రలోనికి మావోయిస్టులు ప్రవేశిస్తుండగా వారిని భద్రత బలగాలు చుట్టుముట్టాయి....
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్: నలుగురు మావోలు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. చోటే తుంగాలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకోవడంతో నలుగురు మావోలు మృతి చెందారు. మావోయిస్టులు సంచరిస్తున్నారని సమాచారం...
ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్.. ముగ్గురు నక్సలైట్లు మృతి..
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం ఉదయం కాంకేర్ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మరణించారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కోయలిబెడ ప్రాంతంలోని...
ఎన్కౌంటర్ లో మావోయిస్టు నేత మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని సుక్మా-దంతెవాడ జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు-పోలీసులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్టు నేత మృతి చెందారు. మావోయిస్టు డివిజన్ కమిటీ మాజీ సభ్యుడు చంద్రన్న...
ఛత్తీస్ గఢ్ లో ఎన్కౌంటర్: ముగ్గురు జవాన్లు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. టేకులగూడ వద్ద జవాన్లు, మావోయిస్టులు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు...
చత్తీస్గఢ్లో మావోల కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి
రాయపూర్: చత్తీస్గఢ్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. మంగళవారం బీజాపూర్సుక్మా జిల్లాల సరిహద్దుల్లో భద్రతా సిబ్బందిపై ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు.ఈ దాడిలో ముగ్గురు భద్రతా సిబ్బంది మృతిచెందారు. మరో 14 మంది గాయపడ్డారు.గాయపడిన భద్రతా...
బీజాపూర్ లో ఎదురుకాల్పులు: ముగ్గురు మావోలు మృతి
రాయ్పూర్: ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం ఉదయం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారు....
మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి..
మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ ఎస్ఐ మృతి చెందిన విషాద ఘటన ఛత్తీస్ గడ్ లో చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం సుక్మా జిల్లా బెద్రెలోని వారాంతపు సంతలో జవాన్లపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ...