Home Search
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉన్నతస్థాయి సమీక్ష - search results
If you're not happy with the results, please do another search
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై నేడు సిఎం సమీక్ష
మన తెలంగాణ / హైదరాబాద్ :రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఫోకస్ పెట్టారు. ప్రాజెక్టు నిర్మాణాలకు అడ్డంకిగా ఉన్న సమస్యలన్నింటినీ ప రిష్కరించి...
ఆర్టీసి సంస్థ పరిస్థితిపై ఉన్నతస్థాయి సమావేశం…
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఆర్టీసి పరిస్థితి పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ప్రభుత్వ సహకారం తో ఇప్పుడిప్పుడే గాడిలో పడుతున్న ఆర్టీసి ఆర్థిక పరిస్థితిపై చర్చలు...
పల్లె ప్రగతి గ్రామాల రూపురేఖలను మారుస్తోంది
పల్లెసీమల రూపురేఖలను మారుస్తున్న పల్లె ప్రగతి
పల్లె ప్రగతి పనులు తెలంగాణ పల్లెలను దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా నిలుపుతున్నాయి
తెలంగాణ మొత్తాన్ని బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా మార్చాలి
ఇంటి నిర్మాణ అనుమతులకు వ్యక్తిగత...
దక్షిణ తెలంగాణకు పండుగ రోజు
మనతెలగాణ/హైదరాబాద్ : ప్రపంచంలోనే మరెక్కడా లేని అత్యంత భారీ పంపులతో నిర్మితమైన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసిఆర్ చేతుల మీదుగా ప్రారంభానికి సిద్దమవుతోంది. నార్లాపూర్ ఇన్టేక్...
రుణమాఫీకి రూ.19,000 కోట్లు
లక్షలోపు పంటరుణాల మాఫీకి ముఖ్యమంత్రి ఆదేశాలు
నేటినుంచి రూ.19వేలకోట్లు బ్యాంకులకు జమ
వచ్చెనెల 15నాటికి రైతులందరికీ రుణ విముక్తి
2018నాటి ఎన్నికల హామీ పూర్తిగా అమలు
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసిఆర్
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర...
విఆర్ఎలు ఇక ప్రభుత్వ ఉద్యోగులు
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న విఆర్ఏలను సూపర్ న్యూమరీ పోస్టుల్లో ప్రభుత్వం క్రమబద్ధీకరించిం ది. సిఎం ఆదేశాల మేరకు సిఎస్ శాంతికుమారి సోమవారం విఆర్ఎల క్రమబద్ధీకరణకు సంబంధించిన జిఓ 81ను విడుదల చేశారు. ఈ...
అధునాతన మిల్లులతో రైతులకు రాబడి
మన తెలంగాణ/హైదరాబాద్:రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయాభివృద్ధి కార్యాచరణ ద్వారా ఇప్పటికే 3 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధిస్తూ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్థాయికి చేరుకున్నదని సిఎం కెసిఆర్...
పంచాయతీ కార్యదర్శుల క్రమబద్ధీకరణ
ప్రొబేషన్ పీరియడ్లో పనితీరుపై పరిశీలన
నిర్దేశించిన లక్షాల్లో మూడింట రెండొంతులు చేరుకున్న వారిని రెగ్యులరైజ్
విఆర్ఎల సర్దుబాటుకు మంత్రి కెటిఆర్ నేతృత్వంలో ఉపసంఘం
అభిప్రాయాల సేకరణకు వారితో నేటి నుంచి చర్చలు సచివాలయంలో...
పైసలు పోయినా.. పంట బతకాలె
మన తెలంగాణ: వ్యవసాయాన్ని, రైతాంగాన్ని కాపాడుకోవడమే తమ ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమని ము ఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించా రు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంట సా గుకు అంతరాయం లేకుండా సాగునీటి...
రైతుల చెంతకు సర్కారీ రైస్ మిల్లులు
హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్వన్ స్థానానికి...
జిల్లాల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు: సిఎం కెసిఆర్
హైదరాబాద్ : వరి ధాన్యాన్ని బియ్యం, నూనె వంటి పలు రకాల ఉత్పత్తులుగా మార్చే ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను జిల్లాల వారీగా ఏర్పాటు చేస్తామని, వరి ధాన్యం ఉత్పత్తిలో దేశంలో నెంబర్ వన్...
గిరిజనులకు.. ‘దశాబ్ది’ కానుక
జూన్ 24 నుంచి 30వరకుపోడు పట్టాల పంపిణీ
పట్టాలు పొందిన పోడు రైతులకు రైతుబంధు వర్తింపు
అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
జులైలో గృహలక్ష్మీ పథకం ప్రారంభం
జూన్14న నిమ్స్ నూతన భవనానికి శంకుస్థాపన...
దశాబ్ది ఉత్సవాల షెడ్యూల్ ఖరారు
జూన్ 2 నుంచి 22 వరకు 21 రోజులపాటు ఘనంగా దశాబ్ది ఉత్సవాల నిర్వహణ
జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ప్రారంభించనున్న సిఎం కెసిఆర్
జూన్ 22న నూతనంగా నిర్మించిన అమరుల స్మారకాన్ని...
జెపిఎస్లకు వరం
జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును
క్రమబద్ధీకరించాలని సిఎం కెసిఆర్ నిర్ణయం
విధివిధానాలను ఖరారు చేయాలని
సందీప్ కుమార్ సుల్తానియాకు ఆదేశాలు
జెపిఎస్ల పనితీరును మదింపునకు
జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు
మనతెలంగాణ/హైదరాబాద్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల సర్వీసును క్రమబద్ధీకరించాలని...
గుండెల నిండుగా.. పదేండ్ల పండుగ
నేడు స్వయం పాలన ఫలాలు ప్రజలకు అందుతున్నవి. పదేండ్లకు చేరుకున్న తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని పల్లెపల్లెనా ప్రజల భాగస్వామ్యంతో నిర్వహించుకుందాం. ఒకనాడు కరెంటు కోతలతో కారు చీకట్లలో మగ్గిన తెలంగాణలో నేడు విద్యుత్...
తెలంగాణ ఘనకీర్తి చాటేలా దశాబ్ది ఉత్సవాలు
జూన్ 2నుంచి 21రోజుల పాటు ఉత్సవాలు అంబేద్కర్ సచివాలయంలో తొలిరోజు వేడుకలు ప్రారంభం
అదేరోజు జిల్లా కేంద్రాల్లోనూ ఆరంభం
అన్నిరంగాల్లో అద్భుత ఫలితాలు సాధించాం, పేరుకు తొమ్మిదేళ్లయినా దాదాపు మూడేండ్లు వృథా
కేవలం ఆరేండ్లలోనే తెలంగాణ అద్భుత...
త్వరలో సంస్కృత విశ్వ విద్యాలయం
మల్లినాథుని జన్మస్థలం మెదక్ జిల్లా కొల్చారంలో ఏర్పాటు
కార్యాచరణ ప్రారంభించాలని విద్యాశాఖ మంత్రికి ఆదేశం
31న బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభం
పేద బ్రాహ్మణుల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి
ఉన్నతస్థాయి సమీక్షలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు
మనతెలంగాణ/హైదరాబాద్:...
తడిసిన ధాన్యానికీ అదే ధర
మన తెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంట తడిసిపోతున్న నేపథ్యంలో రైతన్న లు ఆందోళన చెందవద్దని, తడిసిన ధాన్యాన్ని గింజలేకుండా సేకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రైతు కుటుంబాలకు భరోసానిచ్చారు....
పాలమూరు పరుగులు పెట్టాలి
మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పాలమూరు -రంగారెడ్డి భారీ లిఫ్టు ప్రాజెక్టు నిర్మాణాలను వాయువేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ఉన్నతాధికారులను ఆదేశించారు. నూతన సచివాలయ భవనంలో నిర్వహించిన మొట్టమొదటి...
‘జై’ భీమ్
తెలంగాణ బాంధవుడు, అందరివాడు అంబేద్కర్
రాజ్యాంగ ప్రదాతకు సమున్నత నివాళి సచివాలయం
సముదాయంలో దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్
విగ్రహం పాలన వ్యవస్థకు నిత్య చైతన్య స్ఫూర్తి
14 ఆవిష్కరణ సభకు భారీ సన్నాహాలు విగ్రహ
రూపశిల్పి 98 ఏళ్ల...