Home Search
మున్సిపాలిటీలు - search results
If you're not happy with the results, please do another search
పట్టణ ప్రగతితో మున్సిపాలిటీలు అభివృద్ధి
ఇల్లందు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలతో మున్సిపాలిటీలు అభివృద్ధి పదంలో ముందుకు సాగతున్నాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, స్ధానిక శాసనసభ్యురాలు...
ఆకాశమే.. 100పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం
బిజెపివి ఒఠ్ఠి బూటకాలు
అది బి ఫాం ఇస్తామన్నా ఎవరు తీసుకోవడం లేదు
కొత్త మున్సిపల్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం
కౌన్సిలర్లు తప్పు చేస్తే తొలగించడానికి వెనుకాడం
అధికారులను సైతం సస్పెండ్ చేస్తాం : మీడియాతో కెటిఆర్
హైదరాబాద్...
ముగిసిన బండి సంజయ్ ప్రజాహిత యాత్ర
ఎంపి నియోజకవర్గ పరిధిలోని 44 మండలాలు
211 గ్రామాల్లో 753 కి.మీల మేరకు కొనసాగిన యాత్ర
బిఆర్ఎస్ అవినీతి, అక్రమాలతోపాటు కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలు వైఫల్యాలపై విరుచుకుపడ్డ బండి సంజయ్
మన తెలంగాణ / హైదరాబాద్:...
జమిలికి జై
కేంద్రానికి కోవింద్ కమిట్ సిఫార్సు
న్యూఢిల్లీ: ‘ఒకే దేశం ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలోని అన్ని ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటయి న ఉన్నతస్థాయి కమిటీ...
జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి నివేదిక సమర్పించిన కోవింద్
న్యూఢిల్లీ : ‘ఒకే దేశం... ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్ని రకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యయనం...
ఇందిరమ్మ ఇళ్ల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వం
100 శాతం సబ్సిడీతో రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు
లబ్ధిదారులు స్థానికంగా నివాసితులై ఉండాలి
అద్దెకు ఉన్నవారు సైతం అర్హులే...
జిల్లా ఇన్చార్జీ మంత్రి అధ్యక్షతన కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక
మనతెలంగాణ/హైదరాబాద్: ఇందిరమ్మ...
త్వరలో కేంద్రానికి జమిలి ఎన్నికలపై నివేదిక
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనను అధ్యయనం చేయడానికి నియమించిన మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ప్రక్రియలో ఉందని శుక్రవారం వర్గాలు...
ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్
మన తెలంగాణ/ హైదరాబాద్: ఎల్ఆర్ఎస్ దరఖాస్తు దారులకు రాష్ట్ర ప్రభు త్వం తీపి కబురు చెప్పింది. 2020 ఆగస్టు 31 నుంచి అక్టోబర్ 31 వరకు రెండు నెలల పాటు గత ప్రభుత్వం...
గ్రూప్ -1 పోస్టులు 563 కాదు… 1600 పోస్టులు భర్తీ చేయాలి : ఆర్. కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్- 1 పోస్టులు 563 భర్తీ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే గ్రూప్- 1 పోస్టులు 563 కాదు - 1600 కు పైగా...
ప్రతి 15 ఏళ్లకు కొత్త ఇవిఎంల కోసం రూ. 10,000 కోట్లు అవసరం
న్యూఢిల్లీ: లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు జమిలిగా ఎన్నికలు జరిగిన పక్షంలో కొత్త ఎలెక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల(ఇవిఎం) కొనుగోలు కోసం ప్రతి 15 ఏళ్లకు రూ. 10,000 కోట్లు అవసరమవుతాయని ఎన్నికల సంఘం అంచనా...
చేవెళ్ల బిఆర్ఎస్ ఎంపి అభ్యర్థిగా రంజిత్ రెడ్డి
రంగారెడ్డి: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోవద్దని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ పార్టీ నాయకులకు హితవు పలికారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష సమావేశాల్లో భాగంగా పార్టీ భవన్లో చేవెళ్ల పార్లమెంంట్ నియోజకవర్గంపై...
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే… చీకటి రాజ్యం గ్యారెంటీ
కరెంటు లేకపోతే పరిశ్రమలు మూతబడతయ్
కాంగ్రెసోళ్లు కరెంటు 3 గంటలే ఇస్తరు
అసైన్డ్ భూములు క్రమబద్ధీకరిస్తాం
ప్రజా ఆశీర్వాద సభల్లో సిఎం కెసిఆర్
మన తెలంగాణ/మహేశ్వరం, కందుకూరు, వికారాబాద్ ప్రతినిధి, జహీరాబాద్, పటాన్చెరు : కాంగ్రెస్ పార్టీ...
పట్నంలో నువ్వా నేనా?
మంచిరెడ్డి x మల్రెడ్డి! ముఖాముఖి పోరుకు సై
హాట్రిక్ దిశగా మంచిరెడ్డి కిషన్రెడ్డి
కాంగ్రెస్ జెండాఎగురవేస్తాం : మల్రెడ్డి రంగారెడ్డి
(సదానందం/మన తెలంగాణ): ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీలు పోటాపోటీ ప్రచారం కొనసాగిస్తున్నారు. ప్రధానంగా...
నాడు ఎట్లుండే… నేడు ఎట్లయింది!
ఎన్నో ఆకాంక్షలతో, ఆశయాలతో ఉద్యమించి స్వరాష్టం ఏర్పాటు చేసుకున్నాము. గడిచిన పదేండ్ల పాలనలో సంక్షేమ తెలంగాణ సాకారమైంది. సబ్బండ వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పాలన అందిస్తున్నారు. అనేక రంగాల్లో ముందుకుపోతున్న తెలంగాణ ఒక...
గడప గడపకు కెసిఆర్ భరోసా
కెసిఆర్ భరోసా పేరుతో బిఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్ధేశం చేశారు. కెసిఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బిఆర్ఎస్ ప్రభుత్వం...
ప్లాస్టిక్ వినియోగం స్వచ్ఛం దంగా నిషేధించాలి
వాటి స్థానంలో పింగాణి వస్తువులను వాడాలి: సిఎస్ శాంతికుమారి
మన తెలంగాణ/హైదరాబాద్: పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు....
సర్కారు దవాఖానాల్లో సకల సేవలు
వైద్య, విద్యరంగాలో తెలంగాణ విప్లవాత్మకమైన మార్పు లు తెస్తూ దేశానికే ఆదర్శంగా నిలిచింది. వైద్య, విద్య దేశ ప్రగతికి బాటలు వేస్తుంది. వైద్య, విద్య కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ...
రాజకీయ పార్టీల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల భర్తీ ఏది ?
ఉద్యోగాల భర్తీని విస్మరిస్తే చిత్తుగా ఓడిస్తాం : ఆర్ కృష్ణయ్య
మన తెలంగాణ / హైదరాబాద్ : ప్రధాన రాజకీయ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోల్లో నిరుద్యోగ ఖాళీల ప్రస్తావన లేకపోవపడం పట్ల జాతీయ బిసి...
23న “ఒకే దేశం ఒకే ఎన్నిక” కమిటీ తొలి సమావేశం
న్యూఢిల్లీ : “ఒకే దేశం, ఒకే ఎన్నిక ” విధానాన్ని పరిశీలించడానికి ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన జరిగే ఈ...
కమలం రేసులో మరొకరు
సంగారెడ్డి టికెట్ వేటలో పులి మామిడి రాజు
నేడు బిజెపిలో చేరేందుకు రంగం సిద్ధం
మన తెలంగాణ/సంగారెడ్డి బ్యూరో: సంగారెడ్డి బిజెపిలో ఇప్పటికే చాలా మంది నేతలు అసెంబ్లీ టికెట్ రేసులో ఉండగా, మరో నేత...