Home Search
మెగా డెయిరీ - search results
If you're not happy with the results, please do another search
విజయ మెగా డెయిరీని ప్రారంభించిన మంత్రి కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ విజయ ఫెడరేషన్ కు చెందిన మెగా డెయిరీ గురువారం ప్రారంభం అయింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద 40 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్లతో మెగా డెయిరీ...
నేడు మెగా డెయిరీ ప్రారంభం
రంగారెడ్డి: గురువారం తెలంగాణ విజయ ఫెడరేషన్కు చెందిన మెగా డెయిరీని మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద మెగా డెయిరీ నిర్మాణం చేపట్టనున్నారు. 40 ఎకరాల విస్తీర్ణంలో...
శ్వేత విప్లవానికి చేయూతగా మెగా డెయిరీ
రోజుకు 8లక్షల లీటర్ల ప్రాసెసింగ్ సామర్ధ్యం
నెలకు 30 లక్షల టన్నుల వెన్న తయారీ
ఆరు లక్షల మంది పాడి రైతులకు ప్రయోజనం
5న మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా ప్రారంభం
మనతెలంగాణ/హైదరాబాద్: రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన...
రూ. 250 కోట్ల వ్యయంతో మెగా డెయిరీ పనులు పూర్తి
అక్టోబరు 5న ప్రారంభానికి సిద్ధం
మనతెలంగాణ/హైదరాబాద్: పాడి పరిశ్రమ రంగాన్ని ప్రోత్సహిస్తూ తెలంగాణ రాష్ట్రంలో బిఆర్ఎస్ ప్రభుత్వం రూ.250కోట్ల వ్యయంతో నిర్మించిన మెగా డెయిరీ ప్రారంభోత్సవానికి సిద్ధమయింది. మెగా డెయిరీ ప్లాంట్ ను అక్టోబర్...
రూ.250 కోట్లతో మెగా డెయిరీప్లాంట్ : మంత్రి తలసాని
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 250 కోట్లతో మెగా డెయిరీప్లాంట్ ను ఆగష్టు 2023 నాటికి విజయ తెలంగాణ మెగా డెయిరీ ప్రారంభం కానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు....
ప్రజలకు అందుబాటులో విజయ డెయిరీ ఉత్పత్తులు
పెద్ద ఎత్తున ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నాం
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
మనతెలంగాణ/హైదరాబాద్: విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకెళ్లేందుకు పెద్దఎత్తున ఔట్లెట్లను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమాభివృద్ధి,...
ఐదు విప్లవాలతోనే అన్నదాత ఆదాయం రెట్టింపు
పాడి పంటలకు రాష్ట్రప్రభుత్వం అధిక ప్రాధాన్యం
పాడి రైతులకు రూ.4 ఇన్సెంటివ్ ప్రకటించిన ప్రభుత్వం
రైతు సంక్షేమం కోసం వినూత్న పథకాలు అమలు జరపుతున్న రాష్ట్రం
తెలంగాణ విజయ మెగా డెయిరీ ప్రారంభోత్సవంలో మంత్రి...
ఆదాయం రెట్టింపు చేస్తామని మోడీ గొప్పగా చెప్పారు: మంత్రి కెటిఆర్
రంగారెడ్డి: తెలంగాణ విజయ ఫెడరేషన్ కు చెందిన మెగా డెయిరీని రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ గురువారం ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల వద్ద 40 ఎకరాల...
భార్యాపిల్లలను చంపి… కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకొని
అమరావతి: ఓ కానిస్టేబుల్ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడపలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... కడప జిల్లా కేంద్రంలోని కోపరేటివ్...
లులూ రూ.3500 కోట్లు భారీ పెట్టుబడి
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని మంత్రి కెటిఆర్ అ న్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్ప త్తి అవుతుందన్నారు. వరిసాగులో దేశంలోనే...
రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి
రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపు
వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానం
ఐటిసి కాకతీయ హోటల్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో
కార్యకలాపాలను ప్రారంభించిన లూలూ గ్రూప్
రాష్ట్రంలో రూ.3500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించిన ఆ...
పాడిపై రాజకీయ వేడి
ఎన్నికల ప్రచార రథం అనేక మందు పాతరల మీది నుంచి ప్రయాణం చేస్తుంది. అవి పేలేటప్పుడు రగిలే భావోద్వేగాల ప్రభావం ఎన్నికల ఫలితాలపై పడుతుంది. మన దేశ ప్రజలకున్న శాస్త్రీయ చైతన్యం, నిష్పాక్షిక...
పెరిగిన పాల సేకరణ ధరలు
లీటర్ గేదె పాలపై రూ.4.68, ఆవుపాలపై రూ.2.88 ధర పెంపు
పెంచిన ధరలు ఈ నెల 16 నుంచి అమలు
పెరిగిన పాల సేకరణ ధరలు
(మొదటిపేజీ తరువాయి )
ధరలను మీడియాకు వెల్లడించారు. లీటరకు గేదె పాలపైన...
లీటర్కు నాలుగు రూపాయలు ఇన్సెంటీవ్ ఇస్తున్నాం: తలసాని
హైదరాబాద్: పాడి గేదెల ద్వారా ఉపాధి కోసం రూ.243 కోట్లు ఇచ్చామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. అసెంబ్లీలో కొనసాగుతున్న ప్రశ్నోత్తరాలు సందర్భంగా తలసాని మాట్లాడారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి...
మోడీకి సిఎం 11 వినతులు
తుమ్మిడిహట్టి ఎత్తిపోతల నిర్మిస్తాం..నీటి వాటాపై మహారాష్ట్రను ఒప్పించండి
హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు సహకరించండి
ప్రధానికి సమర్పించిన వినతి పత్రంలో ముఖ్యమంత్రి రేవంత్
మన తెలంగాణ/హైదరాబాద్ : హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుతో పాటు మెట్రో విస్తరణ, మూసీ...
హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుకు సహకారాన్నందించండి
మరో 29 మంది ఐపిఎస్లను రాష్ట్రానికి కేటాయించాలి
రెండ్రోజుల పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీకి
11 అంశాలపై సిఎం రేవంత్ స్వయంగా వినతిపత్రం అందజేత
మన తెలంగాణ/హైదరాబాద్: హైదరాబాద్లో ఐఐఎం ఏర్పాటుతో పాటు మెట్రో విస్తరణ, మూసీ...
మోడీకి రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే
రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు ఇవే:
* ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం...
37,000 కోట్లు పెట్టుబడులు…
మన తెలంగాణ/హైదరాబాద్ : దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బృందం పెట్టుబడుల వేట కొనసాగుతోంది. సిఎం రేవంత్రెడ్డి దావోస్ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. ఇప్పటివరకు సు మారు రూ.37వేల కోట్ల పారిశ్రామిక ఒప్పందాలు జరిగాయి....
పచ్చని తెలంగాణను పిచ్చోళ్ల చేతిలో పెట్టొద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ప్రణాళికా బద్దంగా పనిచేస్తోందని మంత్రి పురపాలక, ఐటి, పరిశ్రమ శాఖ కెటిఆర్ అన్నారు. మున్సిపాలిటీలు, నగరాలు నుంచి...