Home Search
యాపిల్ ఐఫోన్ - search results
If you're not happy with the results, please do another search
యాపిల్ కొత్త ఐఫోన్ 14 మోడళ్లు వచ్చేశాయ్..
న్యూయార్క్ : ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సరికొత్త ఐఫోన్ 14 మోడళ్లను అమెరికా టెక్ దిగ్గజం యాపిల్ ఆవిష్కరించింది. వీటిలో మరింత ఉత్తమమైన కెమెరాలు, ప్రాసెసర్ చిప్లు ఉన్నాయి. గతేడాది మోడళ్ల కంటే...
ఇందులో ఆశ్చర్యపోయేదేమీ లేదు: యాపిల్ హెచ్చరిక మెసేజ్పై కెటిఆర్
హైదరాబాద్: మీ ఐఫోన్ హ్యాక్ అయిందంటూ యాపిల్ నుంచి వార్నింగ్ మెసేజ్ అందుకున్న ప్రతిపక్ష నాయకులలో తెలంగాణ మంత్రి, భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు కూడా చేరిపోయారు. ఈ...
యాపిల్ అలర్ట్ మెసేజ్పై సీతారాం ఏచూరి ధ్వజం
న్యూఢిల్లీ : తన ఐఫోన్లో యాపిల్ నుంచి అలర్ట్ మెసేజ్ వచ్చిందని, ఇది కేవలం మోడీ ప్రభుత్వ అజమాయిషీలో సాగే నిఘా దాడి అని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి మంగళవారం...
భారత్లో ఇకపై టాటా ‘ఐఫోన్లు’
ముంబై : భారతదేశంలో టాటా గ్రూప్ కూడా ఇకపై యాపిల్ ఐఫోన్లను తయారు చేయనుంది. అంతేకాదు దేశంలోనే కాదు, ఇతర దేశాల్లో ఈ ఐఫోన్లను విక్రయించనుందని కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్...
ఐఫోన్ నకిలీ విడిభాగాల విక్రయం
సిటిబ్యూరోః ఐ ఫోన్ నకిలీ విడిభాగాలను విక్రయిస్తున్న నలుగురు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్ఫోర్స్, దోమలగూడ, అబిడ్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,300, నకిలీ యాపిల్ లోగోలు, యూఎస్బి...
యాపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ : యాపిల్ ఫోన్లను వినియోగించే వారికి కేంద్రం భద్రతా పరమైన హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్...
యాపిల్ ఫోన్ యూజర్లకు కేంద్రం అలర్ట్
న్యూఢిల్లీ : యాపిల్ ఫోన్లను వినియోగించే వారికి కేంద్రం భద్రతా పరమైన హెచ్చరికలు జారీ చేసింది. యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్లలో సెక్యూరిటీ లోపాలు ఉన్నాయని భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ కంప్యూటర్...
ఐఫోన్ 15 సిరీస్ వచ్చేసింది..
న్యూయార్క్: ఎట్టకేలకు అమెరికా టెక్ కంపెనీ యాపిల్ అతిపెద్ద వార్షిక లాంచ్ కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్క్వార్టర్స్లోని ‘స్టీవ్ జాబ్స్ థియేటర్’లో జరిగిన ఈ కార్యక్రమానికి...
ఐఫోన్ 15 సిరీస్ వచ్చేసింది..
ఎయిర్పాడ్స్, వాచ్లు, ఇతర ఉత్పత్తులను ఆవిష్కరించిన యాపిల్
న్యూయార్క్ : ఎట్టకేలకు అమెరికా టెక్ కంపెనీ యాపిల్ అతిపెద్ద వార్షిక లాంచ్ కార్యక్రమంలో ఐఫోన్ 15 సిరీస్ను విడుదల చేసింది. కాలిఫోర్నియాలోని యాపిల్ హెడ్క్వార్టర్స్లోని...
చైనా నిషేధంతో యాపిల్ షేర్లు ఢమాల్
న్యూయార్క్ : చైనాలో ప్రభుత్వ ఉద్యోగులు ఐఫోన్ వాడకంపై నిషేధం విధించిన తర్వాత యాపిల్ షేర్లు వరుసగా రెండో రోజు పడిపోయాయి. గత రెండు రోజుల్లో కంపెనీ షేర్లు దాదాపు 6% పడిపోయాయి....
ఐఫోన్ ఎగుమతుల్లో కొత్త రికార్డు
మేలో భారతదేశం నుండి రూ.10,000 కోట్ల ఐఫోన్ ఎగుమతులు
న్యూఢిల్లీ : మే నెలలో భారతదేశం నుండి ఐఫోన్ ఎగుమతిలో యాపిల్ సరికొత్త రికార్డు సృష్టించింది. ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ఐసిఇఎ)...
త్వరలో హైదరాబాద్లోనే ఐఫోన్లు,
హైదరాబాద్ : రాష్ట్రంలోతైవాన్కు చెందిన ఐఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఫాక్స్కాన్ ప్రతినిధులతో కలిసి కంపెనీ...
హైదరాబాద్లోనే ఐఫోన్లు
త్వరలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ
మంత్రి కెటిఆర్ చేతుల మీదుగా నేడు ఫాక్స్కాన్ కంపెనీ నిర్మాణానికి భూమిపూజ
కంపెనీ ఏర్పాటు కోసం ఫాక్స్కాన్ సంస్థకు 196 ఎకరాల భూమి కేటాయింపు
నిర్మాణం పూర్తయితే 35 వేల...
యాపిల్ ఫోన్ల తయారీ కోసం 45,000 మంది మహిళా ఉద్యోగుల నియామకం
త్వరలో నియమించుకునే యోచనలో టాటా గ్రూప్
న్యూఢిల్లీ : యాపిల్ నుంచి మరింత వ్యాపారం, ఉత్పత్తి పెంచే క్రమంలో టాటా గ్రూప్ సుమారు 45 వేల మంది మహిళా ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తోంది. తమిళనాడులోని...
భారత్లో ఐఫోన్ 13 ఉత్పత్తి షురూ..
చెన్నైలో ఫాక్స్కాన్ కేంద్రంలో ప్రారంభించిన యాపిల్
ముంబై : టెక్ దిగ్గజం యాపిల్ భారతదేశంలో ఐఫోన్ 13 ఉత్పత్తిని ప్రారంభించింది. చెన్నై సమీపంలో యాపిల్ తయారీ భాగస్వామ్య సంస్థ ఫాక్స్కాన్కు చెందిన కేంద్రంలో ఈ...
యాపిల్ సరికొత్త రికార్డు
1.5 ట్రిలియన్ డాలర్లు దాటిన మార్కెట్ విలువ
ఈ మార్క్ను సాధించిన తొలి అమెరికా కంపెనీగా అవతరణ
న్యూయార్క్ : యాపిల్ కంపెనీ చరిత్ర సృష్టించింది. అమెరికా చరిత్రలోనే తొలిసారిగా 1.5 ట్రిలియన్ డాలర్ల మార్కెట్...
2021లో భారత్లో తొలి యాపిల్ స్టోర్
యాపిల్ సిఇఒ టిమ్ కుక్
న్యూఢిల్లీ: త్వరలో భారత్లో యాపిల్ స్టోర్ను ప్రారంభించనున్నట్లు ప్రముఖ ఐఫోన్ దిగ్గజ కంపెనీ యాపిల్ ప్రకటించింది. 2021లో భారత్లో తొలి యాపిల్ స్టోర్ను ఏర్పాటు చేయనున్నట్లు కాలిఫోర్నియాలోని క్యూపెర్టెనోలో...
‘హ్యాక్ అలర్ట్ ’దుమారం… యాప్లకు పార్లమెంట్ కమిటీ సమన్లు..?
న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా పలువురు విపక్ష నేతల ఐఫోన్లకు మంగళవారం హ్యాక్ అలర్ట్ మెసేజ్లు రావడం తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ‘ ప్రభుత్వ ప్రాయోజిత వ్యక్తులు హ్యాకింగ్కు ప్రయత్నిస్తున్నారు...
అదానీని కాపాడేందుకే ఫోన్ ట్యాపింగ్
కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ ధ్వజం
న్యూఢిల్లీ : దేశంలో ఫోన్ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారంటూ కొందరు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపించారు. ఫోన్ కంపెనీల నుంచి తమకు వార్నింగ్...
ఫోన్ల హ్యాకింగ్పై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు : కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ : శశిథరూర్, మహువా మొయిత్రా , అసదుద్దీన్ ఓవైసీతోపాటు మరి కొందరు విపక్ష ఎంపీలు తమ ఐఫోన్లను హ్యాక్ చేస్తున్నారని, తమకు వచ్చిన యాపిల్ వార్నింగ్ మెసేజ్లను సోషల్ మీడియాలో పోస్ట్...